Home » National
దీంతో ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాలిక మౌన్వి చనిపోయింది.
ఈ ఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది అని నిపుణులు అంటున్నారు. పిల్లలను నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
Lok Sabha elections 2024: ఆయన గెలిచారని నిర్థారిస్తూ ఎన్నికల అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు.
కోల్కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా దాదాపు 26 వేల మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు.
దూరదర్శన్ యాంకర్ లోపాముద్ర సిన్హా లైవ్ న్యూస్ చదువుతోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నలుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలిక స్మశాన వాటిక గోడ పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు.
DD Logo: ఇకపై అది ప్రసార భారతిగా కాకుండా ప్రచార భారతిగా ఉంటుందని..
సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితుడుగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారిన అనంతరం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన వాగ్మూలం ఇచ్చారు.
Arvind Kejriwal : శనివారం లోగా కేజ్రీవాల్ డైట్, వైద్య సదుపాయాలు, ఇన్సులిన్ ఇవ్వడం, వర్చువల్గా డాక్టర్ కన్సల్టేషన్ పై సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులు, ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించే పవిత్రమైన వృతిలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయురాలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.