Home » Political
కావలిలో ప్రధాన పోటీ వైసీపీ-టీడీపీ మధ్యే ఉందనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ హోరాహోరీ సమరంలో విజేత ఎవరన్నది ఓటర్లే తేల్చాలి.
టెర్రరిజం అమలు చేసేది కాంగ్రెస్ పార్టీ. భారత్ ను తాలిబాన్ కు అడ్డాగా మార్చే పార్టీ కాంగ్రెస్.
నెహ్రూ, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోడీ తీసివేయాలని చూస్తున్నారు.
టీడీపీ భరత్ డ్రగ్స్ లో ఇరుక్కున్నారు. కాబట్టి గెలవరు. వైసీపీలో అంత దమ్మున్నోడు ఎవరూ లేరు.
Tdp Manifesto : 600 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని వైసీపీ ఫైర్ అవుతుంటే.. టీడీపీ మాత్రం సిక్స్ గ్యారెంటీలపైనే ప్రచారం చేస్తోంది. అసలు 2014 హామీలతో తమకు పనేలేదన్నట్లు టీడీపీ కూటమి సైలెంట్ అయిపోవడం హాట్ డిబేట్గా మారింది. అసలు ఆ 600 హామీల్లో ప్రధాన అంశాలేం�
ఇద్దరూ కలిసే జనానికి హామీలిచ్చి మోసం చేశారని.. పీఠమెక్కాక ముసుగు తొలగించి, అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది.
ప్రధాన పోటీ అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి మధ్యే కనిపిస్తున్నా... గత ఎన్నికల నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పని చేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది.
ఇద్దరూ పలుమార్లు శాసనసభ సభ్యులుగా పనిచేయడంతోపాటు నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్న నేతలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది.
బీఆర్ఎస్ కు ఎంపీలు ఇస్తే కేంద్రం, రాష్ట్రం మెడలు వంచుతా. అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది.