Home » Andhrapradesh
మేమంతా సిద్దం పేరుతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేయడానికి రెడీ అయ్యారు.
టీడీపీ అధిష్టానం 11 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
అధికారంలో ఉన్నాం కనుక అవినీతి చేశాం అంటే ఎలా..? బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది అక్కడ కూడా అవినీతి చేశారా..?
మొత్తం బస్సు యాత్ర 21 రోజుల వరకు కొనసాగనుండగా.. 21 బహిరంగ సభలను నిర్వహించనున్నారు. పూర్తిగా ప్రజల్లోనే జగన్ ఉంటారని, రాత్రి బస కూడా ఆయా జిల్లాలోనే ఉంటుందని రఘురామ్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? విలువలు విశ్వసనీయత అనే పదాలకు అర్థం చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరు.
YCP Strategy: ఇప్పటికే సిద్ధం సభలతో ప్రాంతాల వారీగా పర్యటించిన జగన్.. ఎన్నికల క్యాంపెయిన్..
చంద్రబాబుతో సభలో పాల్గొనేటప్పుడు జాగ్రత్త. వెనుక నుంచి వెన్నుపోటు పొడవకుండా చూసుకోండి
ప్రజాగళం సభలో మోదీ ఏం చెప్పారు? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ అనాలసిస్..
ఎన్నికల షెడ్యూల్ నిన్ననే విడుదలైందని చెప్పారు. ఎన్డీఏకు 400 సీట్లు రావాలని..
Viral Video: ఈ సభకు లోకేశ్, ఎమ్మెల్యే బాలకృష్ణ రాగానే సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడ్డారు.