Home » Andhrapradesh
Pawan Kalyan : జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు.
ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో ప్రజాగళం, వారాహి విజయోత్సవ సభలు నిర్వహించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ..
ఈ కేసుతో సతీశ్ కు సంబంధం లేదన్న లాయర్ సలీమ్.. సతీశ్ కు న్యాయం జరిగేలా చూస్తానన్నారు.
ఏపీ ఎన్నికలపై వైసీపీ అంచనాలు ఏంటి? సీఎం జగన్ పాలనపై జనం ఏమనుకుంటున్నారు?
YS Viveka Case : వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది.
అదృష్టవశాత్తూ సీఎం జగన్ గాయంతో బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఏలూరు పార్లమెంటులో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.
వాళ్ళను ఇరికించాల్సిన అవసరం మాకేముంది? అని ఆయన ప్రశ్నించారు. బోండా ఉమానా? ఆయన కంటే పెద్ద వాళ్ళు ఉన్నారా? అన్నది విచారణలో తేలుతుంది.
ఏపీ సీఎం జగన్పై దాడి కేసులో అనూహ్యంగా సతీష్ అనే నిందితుడిని పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చామని, ఉద్యోగులకు చెప్పే చేశామని బొత్స సత్యనారాయణ అన్నారు.