Home » Andhrapradesh
అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు రెచ్చిపోయారు.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెండింగ్ స్థానాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటించారు.
Giddi Eswari : అదృష్టం అంటే మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిదే… పాడేరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న ఈశ్వరికి ఈసారి పోటీ నుంచి దాదాపు తప్పుకున్నట్లు అనుకున్నారంతా…. పొత్తుల్లో పాడేరును బీజేపీకి కేటాయిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో… మాజీ ఎమ�
అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్ సిగ్నలే అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరులో తాడేపల్లిగూడెం ఎవరికి జైకొడుతుందనేది చూడాలి.
రెండు పార్టీలకూ ఒకే సమస్య గుదిబండగా మారడంతో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
మొత్తానికి టీడీపీ పెండింగ్లో పెట్టిన 8 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలపై రోజురోజుకు ఉత్కంఠగా పెరిగిపోతోంది. ఏదిఏమైనా ఏప్రిల్లోనే ఈ 12 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.
ఇద్దరు సమ ఉజ్జీలు మధ్య పోరుతో రూరల్ ఫలితంపై ఉత్కంఠ పెరుగుతోంది. వరుసగా గెలుస్తున్న కోటంరెడ్డి ఓవైపు.. అదృష్టవంతుడైన ఆదాల ప్రభాకర్ రెడ్డి మరోవైపు తలపడుతుండటం..
ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనేది ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి.
సత్యకుమార్ ఇక్కడి రావడం మంచి పరిణామమా, కాదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఆయనే వస్తున్నారా లేక ఎవరైనా పంపించారా అనేది నాకు తెలియదు.
కూటమిలో బీజేపీ చేరిన తర్వాత అనపర్తి సీటును అడుగుతున్నట్లు ప్రచారం జరగ్గా.. అనూహ్యంగా అరకు కూడా బీజేపీ జాబితాలో చేరడమే చర్చక దారితీసింది.