Home » Andhrapradesh
ఏపీ రాజకీయవర్గాల్లో ఈ వీడియో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న పరిస్థితి.
దాడులు వాళ్లే చేసి, మళ్లీ వాళ్లే బాధితులమంటూ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.
జూన్ 4న అంతు చూస్తామంటూ చంద్రబాబు నాయుడు, బొండా ఉమా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంచలన ఆరోపణలు చేశారు.
బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్ కు ఎవరు వచ్చిన దిక్కులేదంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నిన్నరాత్రి బోండా ఉమ నాటక ప్రభంజనం సృష్టించాడు. నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి
19వ రోజు బస్సు యాత్రను గోడిచర్ల ప్రాంతం నుంచి ఉదయం 9గంటలకు సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా ..
ముక్కంటి ఇలాకాలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ విజేత ఎవరన్నది ఆ శివునికే ఎరుక.
ఈ ప్యాకేజీ స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంత చులకన అంటే.. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయినంత చులకన.
వైఎస్ షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లు ఈసీ గుర్తించింది. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు.
30ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోవర్టుగా పని చేసింది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి ఇవ్వమంటే వారికే సీటు ఇస్తుంది.