Home » Sports
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ (88/43)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు.
Wasim Akram: అంటే వన్డేల్లో 450-500 మధ్య స్కోరు బాదినట్లు లెక్క. పోనీ ఇది ఏదో ఒకసారి జరిగితే అంతగా ప్రభావం..
ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం జరిగే మ్యాచు కోసం..
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి ముంగిట ఉన్నాడు.
హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) కీలక నిర్ణయం తీసుకుంది.
వార్నర్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
ఎవ్వరూ కోరుకోని పలు రికార్డులను చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.