Home » Sports
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఐపీఎల్ 17వ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లలో యువ పేసర్ మయాంక్ యాదవ్ ఒకడు.
ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడింది. అందులో ఐదు మ్యాచ్ లలో ధోనీ చివరిలో బ్యాటింగ్ వచ్చి పరుగుల వరద పారించాడు. అతను మొత్తం 30 బంతులు ఎదుర్కొని
ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్ మధ్య ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో ..
తొలుత ఒక్క పరుగుతో తన ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ధోనీ.. 19వ ఓవర్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈ ఓవర్ ను మొహిసిన్ ఖాన్ వేశాడు. తొలి రెండు బంతులు వైడ్ వేయగా.. ఆ తరువాత ధోనీ తొలి బంతిని ..
జడేజా గాల్లోకి ఎగిరి అద్భుత క్యాచ్ అందుకోవడంతో ధోనీసైతం ఆశ్చర్యపోయాడు. జడేజాను అభినందిస్తూనే.. అతన్ని దగ్గరకు పిలిచి బాల్ భూమిని తాకిందా అని ప్రశ్నించాడు..
లక్నో ఓపెనర్ క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీ, కెఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీతో విజృంభించి లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఏకనా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు తడబడి నిలబడ్డారు.
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచులు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.