Home » Sports
ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది.
టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజాలలో అనిల్ కుంబ్లే ఒకరు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 18 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ సమయంలో రషీద్ ఖాన్, సాయి కిషోర్ క్రీజులో ఉన్నారు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. హాఫ్ సెంచరీని నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రిషబ్ పంత్ (88/43)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ గురువారం (ఏప్రిల్ 25) ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామని శివసేనా రెడ్డి పిలుపునిచ్చారు.
Wasim Akram: అంటే వన్డేల్లో 450-500 మధ్య స్కోరు బాదినట్లు లెక్క. పోనీ ఇది ఏదో ఒకసారి జరిగితే అంతగా ప్రభావం..
ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం జరిగే మ్యాచు కోసం..
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి ముంగిట ఉన్నాడు.