Home » Telangana
BRS: పార్టీ మీద అవినీతి, ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని కారణం చెప్తూ కాంగ్రెస్ గూటికి..
బీఆర్ఎస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ చేసి, భార్య, భర్తల మాటలు విన్నదని ఆరోపించారు. అధికారులకు తానే ఆ రోజే చెప్పానని..
Phone tapping case: కేసులో మెమో జారీ చేశారు పోలీసులు. అధికారికంగా ట్యాపింగ్ కేసు నమోదు చేశారు.
K.Kesavarao: తన కూతురు విజయలక్ష్మి మాత్రం రేపు కాంగ్రెస్లో చేరుతారని చెప్పారు. తాను 55 సంవత్సరాలు
కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ తరపున సీనియర్ నాయకుడు రాజయ్యను బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది.
కాంగ్రెస్కు వెళ్తే సొంత గూటికి వెళ్లినట్టుగా ఉంటుందని సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీల మధ్యే పోటీ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా దరఖాస్తు ఇచ్చారు.
కేసీఆర్ తన రాజకీయ గురువు అని, అందులో ఎటువంటి సందేహం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పార్టీ మార్పుపై కేశవరావు తనయుడు విప్లవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీని వీడుతున్న నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.