Home » National
13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 89 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
స్పృహ తప్పి పడిపోవడంపై నితిన్ గడ్కరీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. తప్పులేదు.. ఇది అవసరం కూడా. కానీ, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసే ఉచితాలు సరికాదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
దీంతో ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాలిక మౌన్వి చనిపోయింది.
ఈ ఘటన తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది అని నిపుణులు అంటున్నారు. పిల్లలను నైట్రోజన్ స్మోక్డ్ బిస్కెట్లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
Lok Sabha elections 2024: ఆయన గెలిచారని నిర్థారిస్తూ ఎన్నికల అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు.
కోల్కతా హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా దాదాపు 26 వేల మంది టీచర్లు ఉద్యోగాలు కోల్పోనున్నారు.
దూరదర్శన్ యాంకర్ లోపాముద్ర సిన్హా లైవ్ న్యూస్ చదువుతోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నలుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలిక స్మశాన వాటిక గోడ పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు.
DD Logo: ఇకపై అది ప్రసార భారతిగా కాకుండా ప్రచార భారతిగా ఉంటుందని..