హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు భారీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల...
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టేందుతు సిద్ధమయ్యాయి. సీట్ల పంపకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ మొదలైంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి ఒంటరి...
హైదరాబాద్ : పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు మళ్లీ పురుడు పోయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మంత్రివర్గంలో అందరికీ స్థానం కల్పించే అవకాశం లేదు. దీంతో కేబినెట్ హోదా ఉన్న పార్లమెంటరీ కార్యదర్శులుగా కొందరికి అవకాశం కల్పించాలన్న...
అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడి కేసు వివాదం ముదురుతోంది. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించింది. కేసును ఎన్ ఐఏకు అప్పగించడాన్ని ఏపీ...
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే ప్రతిభ కళాశాలల్లో 2019-20 అకడమిక్ ఇయర్కి గాను ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చిలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మాత్రమే...
ఢిల్లీ : ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే పెద్ద శబ్ధం వచ్చి ఇంజిన్ విఫలమవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే ఈ ఘటనను కేంద్ర పౌరవిమానయాన...
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం రేడియో శ్రోతలకు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ ఆలిండియా రేడియో (ఏఐఆర్) జాతీయ ఛానల్ ను మూసివేయనున్నట్లు ప్రకటించింది. రేడియోను మూసివేయాలని ప్రసార భారతి నిర్ణయించింది. 1987 లో ప్రారంభమైన...
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల్లో మందుకొట్టి వాహనాలు నడిపిన వారికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 800 మందికి జైలు శిక్ష విధించింది. 3 నుంచి 16 రోజులు పాటు జైలు...
హైదరాబాద్ : రైతులతోపాటు టీఆర్ఎస్ సభ్యులకు ప్రమాద బీమా వర్తింపచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రైతు బీమాలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు సహాయం చేయాలన్నది...
జనవరి 2న, మారి2లోని రౌడీబేబీ అనే వీడియో సాంగ్ని అఫీషియల్గా అప్లోడ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ నెటిజన్స్కి విపరీతంగా నచ్చేసింది.
హైదరాబాద్ : కామన్ ఎంట్రన్స్ పరీక్షల పర్వం మొదలు కానుంది. తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈమేరకు పరీక్షల తేదీలను ప్రకటించింది. తెలంగాణ ఎంసెట్ నిర్వహణ బాధ్యతను మళ్లీ జేఎన్...
హైదరాబాద్: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని అన్నారు. తనలాంటి వాళ్ల ఓటమికి టీడీపీతో పొత్తే కారణం అన్నారు. మహాకూటమి వద్దని...
నాగసాయి, విదా చైతన్య జంటగా, విజయ్ జక్కి డైరెక్షన్లో, బి.మార్కండేయులు సమర్పణలో, హరనాథ బాబు నిర్మిస్తున్న సినిమా.. ధీవర. ఈ టైటిల్ వినగానే బాహుబలిలో ధీవర అనే సాంగ్ గుర్తొస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ధీవర...
హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయాలు చేయాలంటే అక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇక్కడే కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయొచ్చనే అర్థంలో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుకి కచ్చితంగా...
లేడీ సూపర్ స్టార్ నయనతార మొయిన్ లీడ్గా, తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఐరా మూవీ టీజర్ రిలీజ్
హైదరాబాద్ : తెలంగాణ తొలి శాసన సభ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జనవరి 17 నుంచి 20 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. నాలుగు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. జనవరి 17న ఎమ్మెల్యేలు ప్రమాణ...
రెండు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందిన 57ఏళ్ల వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి ఉన్నట్టుండి రూ.10 లక్షలు మాయమయ్యాయి. చనిపోయిన వ్యక్తే తన ఖాతాలోని డబ్బులను తీస్తున్నాడా? లేదా ఎవరైనా ఇదంతా చేస్తున్నారా? తెలియక మృతుడి...
హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో తీరని అన్యాయం చేస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ...
రీసెంట్గా చెన్నైలో, ఒక కాలేజ్ ఈవెంట్లో నాగబాబు మాట్లాడుతుండగా, బాలయ్య ఫ్యాన్స్, నాగబాబుకి అడ్డు తగిలారు.
చేప ఖరీదు రూ.21 కోట్లు..సముద్రంలో మాత్రమే దొరికే టూనా చేప.పులసకంటే నేనే వెరీ వెరీ కాస్ట్ అంటోంది ఈ జపాన్ చేప..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ చేపే టూనా..దీని ధర రూ. వేలు,...
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ముంతాజ్ ఖానే సీనియర్. దీంతో ఆయనకు ఆ పదవిని అప్పగించారు....
జిల్లా రాజకీయాల్లో ఆ రెండు కుటుంబాలది ప్రత్యేక గుర్తింపు. భార్యాభర్తలిద్దరూ రాజకీయ ఉద్దండులే. ఒకప్పుడు భర్త రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే..
చలినుండి బ్రతికి బైటపడేందుకు తీహార్ జైల్ బాట పడుతున్నారు. వినటానికి ఇది వింతగా వున్నా ఇది అక్షర సత్యం.చలి..చలి..చలి..ఎముకలు కొరికేస్తున్న చలి నుండి తప్పించుకోవాలంటే తీహార్ జైలుకు వెళ్లాల్సిందే. ఏం చేస్తాం చెప్పండి..కప్పుకోవటానికి దుప్పటున్నా చలి...
2050 నాటికి ఒకరి కన్నా ఎక్కువ మంది మరాఠీలు ప్రధాని పదవిని ఖచ్చితంగా చేపడతారంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి రేసులో నితిన్...
హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. సాగు, తాగు నీటి రంగాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
చిరుతపిల్లకు పాలిచ్చి పెంచుతున్న సింహం : జాతి వైరం ఉన్న ఓ చిరుత పిల్లను తన పిల్లగా భావించిన ఓ ఆడసింగం తీరు అటవీ అధికారులతో పాటు నెటిజన్స్ ను కూడా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. గుజరాత్లోని...
ప్రకాశం : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ)ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించానని తెలిపారు. పీఆర్పీ పెట్టడానికి చిరంజీవికి ప్రేరణ కలిగించిన వారిలో తాను కూడా...
ఇద్దరు స్నేహితులు కలిసి బార్ లో ఫుల్ గా మందు కొట్టారు. తరువాత మెల్లగా లేచి పడుతూ లేస్తూ ఇంటి బాట పట్టారు. ఇంతలో పక్క ఫ్రెండ్ కు ఓ పెద్ద డౌట్ వచ్చింది. అరే.....
మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ ఇలా ఎన్నో దోశల గురించి విన్నాం కాని ఈ దీపికా పదుకొనే, చిరు దోశల గోలేంటండి....అనుకుంటున్నారా చెప్పడం ఎందుకు ఈ వార్త చదివితే అసలు విషయం మీకే...
సూపర్ స్టార్ రజినీకాంత్ పేట్టా, తళ అజిత్ విశ్వాసం సినిమాలు తమిళనాట సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.
ముంబై: మాల్యా పాపం పండింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగిసింది. లండన్లో ఉన్న మాల్యాను ‘పారిపోయిన ఆర్థిక నేరగాడి’గా ముంబైలోని పీఎంఎల్ఏ...
శ్రీకాకుళం : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ప్రధాని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగిరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి...
హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేనుకాలోని డీఏవీ స్కూల్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా 12మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఆరుగురు స్కూల్...
హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకు పండగే. చోరీలు చేసుకోవడానికి వారికి అడ్డుఅదుపూ ఉండదు. సంక్రాంతి పండుగ రావడంతో అంతరాష్ట్ర దొంగల ముఠా నగరంలోకి చొరబడింది. సంక్రాంతి పండక్కి ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేశారు....
దొంగతనం చేయడం కూడా ఒక ఆర్టే. అది అందరికి వర్క్ ఔట్ కాదు. దొంగతనం చేయడంలోనూ నేర్పు ఉండాలి. లేదంటే ఇలానే అడ్డంగా దొరికిపోతారు. దొంగతనం కొత్తేమో పాపం ఇతగాడికి.. పోయి పోయి పోలీసు స్టేషన్...
కేరళలో బస్సులపై ఆందోళనకారులు దాడులకు దిగిన సమయంలో ఓ పోలీస్ విసిరిన సవాల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సినిమా చూసిన సెన్సార్ బృందం, వినయ విధేయ రామకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు....
పట్టణీకరణ పేరుతో గ్రామ పంచాయితీలను చంపేస్తారా? అంటు ప్రభుత్వానికి కోర్టు సూటి ప్రశ్న వేసింది. పలు జిల్లాల్లో పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 4న విచారణ చేపట్టిన హైకోర్టు...
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఓ యువ జంట వ్యవసాయంలో కొత్త పద్దతులను అనుసరిస్తూ సేంద్రియ వ్యవసాయం చేసేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తిగా నేచురల్ పద్దతిలో వ్యవసాయం చేస్తూ అధిక లాబాలు పొందుతున్నారు. వ్యవసాయంలో లాభం...
ఢిల్లీ : ఇసుక అక్రమ తవ్వకాల కేసులో యూపీ, ఢిల్లీలో సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. ఐఏఎస్ అధికారిణి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. మైనింగ్ స్కాం, ఇసుకమాఫియాతో చేతులు కలిపిందని, అవకతవకలకు పాల్పడిందని సీబీఐ...
ఆటోల్లో ప్రయాణం ఇక భద్రం
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి నాల్గో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. వర్షం రావడం, సరైన వెలుతురు లేకపోవడం కారణంగా ఆంపైర్లు ఆటను నిలిపివేశారు. మూడో రోజు ఆట...
జమ్మూ : జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. భారీగా మంచు కురుస్తుండడంతో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోనూ ప్రస్తుతం భారీగా మంచుకురుస్తోంది. జమ్మూ శ్రీనగర్లో ఎక్కడ చూసినా మంచే దర్శనమిస్తోంది. కార్లు..చెట్లు..ఇళ్లు..భారీగా...
1996 జనవరి 5న రిలీజ్ అయిన వంశానికొక్కడు, 2019 జనవరి 5వ తేదీ నాటికి, సక్సెస్ఫుల్గా, 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
అండయాన్ నికోబార్ దీవులవైపుకి పబక్ తుఫాను వేగంగా దూసుకొస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే “ఎల్లో”అలర్ట్ ప్రకటించినట్లు శనివారం(జనవరి5,2019) కేంద్రహోంమంత్రిత్వ శాఖ తెలిపింది. పబక్ కారణంగా అండమాన్ దీవుల్లో సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి....
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు బహు అరుదుగాకనిపిస్తుంటారు. అలాగే ల్యాప్ టాప్ లు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు ప్రజలు. ప్రయాణంలోఉన్నప్పుడు సాధారణంగా ఒకోసారి ఫోన్ చార్జింగ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేం చేస్తాం, దగ్గర్లో ఉన్న...
పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ...
బాషా తర్వాత సంక్రాంతికి రిలీజవుతున్న రజినీ సినిమా పేటనే కావడం విశేషం. జనవరి 10న పేట, తమిళ్, తెలుగులో రిలీజవనుంది.
విజయవాడ : ఏపీలో కానిస్టేబుల్స్ స్ధాయి ఉద్యోగాల భర్తీకి జనవరి 6వ తేదీ ఆదివారం ప్రాధమిక రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని ఏపీ పోలీస్...