ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను వైరల్ చేశాడనే కారణంతో శ్రీరామవరంకు చెందిన వైసీపీ నాయకుడు కామిరెడ్డి నాని అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు. అతడ్ని...
కరీంనగర్ జిల్లాలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులు ఆచూకీ లభ్యమైంది. వారంతా క్షేమంగా ఉన్నారు. పిల్లల ఆచూకీ తెలియడంతో పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 5గురు విద్యార్థినుల అదృశ్యం తీవ్ర...
విశాఖ టీడీపీని అసమ్మతి, వర్గపోరు వేధిస్తోంది. ఇన్నాళ్లుగా నేతల మధ్య ఉన్న అసంతృప్తి ఒక్క సారిగా భగ్గుమంటోంది. సిట్టింగ్లకే ఈసారి టిక్కెట్లు కేటాయిస్తే ఓడిస్తామంటూ మరో వర్గం తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. అసలే వలసలతో విలవిల్లాడుతున్న విశాఖ...
అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు,...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకునేందుకు సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. 4 స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మరో స్థానాన్ని వ్యూహాత్మకంగా ఎంఐఎంకు అప్పగించారు. మహమూద్ అలీ,...
తెలంగాణ మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ కేబినెట్లో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్...
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అడిగిన సూటిప్రశ్నకు యోగి కన్నీటిపర్యంతమయ్యారు.
హైదరాబాద్ : సీనియర్ బీజేపీ నాయకుడు బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఫిబ్రవరి 10 నుంచి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం...
వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఉన్న సీట్లను దక్కించుకొనేందుకు టీడీపీ పక్కా ప్లాన్ వేస్తోంది. అరకు పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్న ఎస్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తోంది. ఇతర పార్టీలో ఉన్న...
ఒంగోలు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పృష్టం చేశారు. మాగుంట చేరికపై మాకు సమాచారం లేదని, గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు...
పుల్వామా ఉగ్రదాడి ఫలితంగా భారత్ ఏ ఈవెంట్ చేయాలన్నా మునుపటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే భారత్.. పాక్ జట్టుతో తలపడొద్దంటూ పలు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడతారేమోనన్న...
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు హైజాక్ బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఎయిర్ ఇండియా విమానాన్ని హైజాక్ చేయబోతున్నట్టు శనివారం (ఫిబ్రవరి 23, 20419) ఫోన్ కాల్ వచ్చింది.
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్తో టీ20 పోరుకు ముందు సీరియస్గా కనిపిస్తున్నాడు. ఫామ్ కోల్పోయాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో తాను ఏ...
కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీలో ఫుల్ జోష్ నింపేందుకు ఆ పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ అనంతరం కార్యాలయానికి మాత్రమే...
ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ వేదికలపై తలపడేందుకు ఐసీసీ నిర్వహిస్తోన్న ఐసీసీ వరల్డ్ కప్ 2019కు మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. జట్లన్నీ మే 30నుంచి జరగనున్న అంతర్జాతీయ టోర్నీలో తలపడేందుకు షెడ్యూల్ను ముందుగానే...
విశాఖపట్నం : గంజాయి అక్రమ రవాణాకి పోలీసులు నిరంతరం చెకింగ్ లు చేసి చెక్ పెడుతుడటంతో అడ్డదారిలో గంజాయి తరలింపుకు సిద్దమ్యయారు స్మగ్లర్లు. విశాఖపట్నంలో అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న 18 క్వింటాళ్ల 13 కేజీల గంజాయిని...
మళ్లీ దీక్షల కాలం వచ్చేసింది. రాష్ట్రాలకు చెందిన హక్కుల కోసం నేతలు దీక్షల బాట పడుతున్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని..తమకు రావాల్సిన హక్కులు కల్పించడం లేదంటూ దీక్షలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో మొదటి...
ఆస్ట్రేలియా జట్టుతో నెల రోజుల విరామం తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ వేదికగా ఫిబ్రవరి 24న తలపడేందుకు ఇప్పటికే ప్రాక్టీసును ముమ్మరం చేసింది కోహ్లీసేన. భారత్ చివరిగా సొంతగడ్డపై...
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే పొరపాటని, టీఆర్ఎస్ కంటే ముందు చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ...
దేశంలో ఉగ్ర టెర్రర్ నెలకొన్న సందర్భంలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బదోహీలో భారీ పేలుడు తీవ్ర కలకలం రేపింది. మరో ఉగ్రదాడి జరిగిందా ? అనే అనుమానాలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి భవనాలు కుప్పకూలడంతో...
21ఏళ్ల రిషబ్ పంత్.. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఐపీఎల్ 2018 సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు ఆడి వీర బాదుడుతో మెప్పించాడు. ఇప్పుడు 2019 ఐపీఎల్ సీజన్లో రాణించేందుకు మరోసారి సిద్ధమైపోయాడు. ఇటీవల టీమిండియాలో వరుస...
హైదరాబాద్ : వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ కొచ్చువెల్లి, హైదరాబాద్ ఎర్నాకుళం మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ కొచ్చువెల్లి మధ్య నడిచే ప్రత్యేక...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు యమ రంజుగా సాగుతున్నాయి. ఓట్ల నమోదు..తొలగింపుపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలు ఇతరుల చేత సర్వేలు జరుపుతూ తమ పార్టీకి చెందిన...
రాహుల్ గాంధీ వచ్చి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి వెళ్లిన మరుసటి రోజే కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేపట్టారు.
ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2019లో భాగంగా జరిగిన పోటీల్లో అపూర్వి చండేలా షూటింగ్లో గోల్డ్ కొట్టేసింది. 10మీ మహిళా ఎయిర్ రైఫిల్ ఫినాలేలో 26ఏళ్ల చండేలా 252.9 షాట్ను కొట్టేసి స్వర్ణాన్ని పట్టేసింది. ప్రపంచ కప్...
భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లోని టాంక్ ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. టాంక్ వేదికగా ప్రసంగించిన పీఎం పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడారు. ఈ...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. మహేష్ 25వ సినిమాగా రూపొందుతున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భరత్ అనే నేను వంటి సూపర్ హిట్...
ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా షో..అప్రతిష్టపాలైంది. భారీ అగ్నిప్రమాదంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం యలహంక ఎయిర్ బేస్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో భారీ ఫైర్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాదంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే చెప్పేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామని గొంతులు చించుకుంటున్న టీడీపీకి.. అంత సీన్ లేదని తేల్చిపారేశారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి...
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాల హాస్టల్ నుంచి ఐదుగురు 10వ తరగతి చదివే విద్యార్థినిలు అదృశ్యం అయ్యారు. వీరంతా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్...
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాతృభాష పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలపై అందుకోసం ప్రజలు ఒత్తిడి తేవాలంటూ ఆయన కోరారు. సొంత జిల్లా నెల్లూరులో పర్యటిస్తున్న వెంకయ్య నాయుడు వెంకటాచలంలో...
ఆఫీసు పని 8 గంటలు.. ట్రాఫిక్లో గడిపేది 4 గంటలు.. ఇలా సగం రోజు గడిచిపోతుంటే మిగిలిన పనులు చేసుకునేదెలా. గుయ్ గుయ్ మంటూ హారన్లు, గుండెలదిరే క్రాసింగ్లు, ఒక్కోసారి అదుపు తప్పితే ప్రాణాలు గాల్లోకే. ...
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే విశాఖపట్టణం చేరుకుంది. ఆదివారం సాయంత్రం భారత్-ఆసీస్ల మధ్య తొలి టీ20 జరగనుంది.
ప్రముఖ ఫుడ్ సరఫరా కంపెనీ జొమోటో.. ఐదు వేల రెస్టారెంట్లను ఫిబ్రవరిలో తమ లిస్ట్ నుండి తొలిగించినట్లు ప్రకటించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ(Food Safety and Standards Authority of India) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందుకు...
చిన్న నిర్లక్ష్యం.. భారీ నష్టం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా బెంగళూరులో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో కలకలం. ఎంతో మంది వీఐపీలు.. ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్ షో లో పాల్గొన్న పైలట్లు.. షోను వీక్షించేందుకు వచ్చిన...
హైదరాబాద్ : ఆసిఫ్ నగర్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. ఆమె తలపై బలంగా కొట్టడంతో కుప్పకూలి పోయింది.. అనంతరం ఆమెను ఉరి తీసి దారుణంగా చంపేశాడు. అనంతరం...
కంగనా రనౌత్ తో మణికర్ణక సినిమా, తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ తర్వాత తీయబోయే సినిమాపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా తీరక లేకుండా అటు మణికర్ణిక, ఇటు...
టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దని వాళ్లను వరల్డ్ కప్ నుంచి వెలివేయాలని వాదిస్తుంటే క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్లు మాత్రం మ్యాచ్...
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కేబినెట్లో త్వరలో మహిళలకు అవకాశం ఇస్తామని అన్నారు. ఇద్దరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని
బెంగళూరులోని ఎయిరో ఇండియా షో 2019లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జనరల్ పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 100 కార్లకుపైగా దగ్ధమయ్యాయి.
తెలుగు తేజం పీవి సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఉమెన్స్ డేలో భాగంగా ఏరో ఇండియా షోను నిర్వహించనుంది. ఇందులో భాగంగానే పీవి సింధు కోరిక మేరకు ఏరో ఇండియా ఈ అవకాశాన్ని కల్పించింది. ఆస్ట్రోనాట్...
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను తన గుప్పిట్లో
హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించారు. అంతకుముందు ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు కృష్ణంరాజు, సంగీత...
అది ఫారెస్ట్ ఏరియా.. మధ్యలో ఓ చిన్న గ్రామం.. రెండింటీని డివైడ్ చేస్తూ నేషనల్ హైవే 31. ఇదే మార్గంలో వచ్చేపోయేవారిపై ఏనుగుల గుంపు దాడి చేస్తుంటాయి. ఈ మార్గంలో వెళ్లేవారంతా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని...
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మించి నటించిన సినిమా ఎన్టీఆర్ మహానాయకుడు. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావటంతో రెండో భాగాన్ని పెద్దగా ప్రమోషన్...
అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ ఘాటుగా
జమ్మూ కశ్మీర్లో కేంద్రం తీసుకుంటోన్న చర్యలను బట్టి భారత్కు పాక్తో యుద్ధం వచ్చే వాతావరణం కనిపిస్తోంది. పుల్వామా దాడి జరిగి 8 రోజులు అయినప్పటికీ ఒక్కొక్కరిగా దానికి సంబంధం ఉన్న వాళ్లందరిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి...
ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు చిరంజీవి ఇంట్లో దొంగతనం, మొన్న భాను ప్రియ ఇంట్లో చోరి ఘటనలు ప్రముఖంగా వినబడగా.. ఇప్పుడు విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్...
పుల్వామా టెర్రర్ ఎటాక్ అనంతరం దేశంలోని కొందరు వ్యక్తులు.. కశ్మీరీలపై దాడులు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది....
ఎప్పుడూ సీరియస్గా ఉండే నాయకుల మధ్య నవ్వులు విరబూసాయి. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చుకున్న వారి మధ్య సరదా సంభాషణ జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్