పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.
ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్ దగ్గర నిర్వహించిన గీత ఆరాధన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద,బరువైన భగవద్గీత బుక్ ను ఇస్కాన్ టెంపుల్ లో నరేంద్రమోడీ ఆవిష్కరించారు. 2.8 మీటర్లతో, 670 పేజీలతో,...
భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే షార్ట్ రేంజ్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రయోగం ఒడిషా తీరంలో సక్సెస్ అయింది. బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ట్రక్కుపై...
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్...
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ లో మంగళవారం (ఫిబ్రవరి-24,2019) ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బాల్ కోట్ ప్రాంతంతో ఉగ్రశిబిరాలపై భారత వాయిసేన దాడుల గురించి మంత్రులు ప్రస్తావిస్తున్న సమయంలో విపక్ష పార్టీల సభ్యులు...
హైదరాబాద్ : ఆరోగ్యరంగం కేంద్రం చేతుల్లో ఉండటం సరికాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న బయో ఏషియా సదస్సు-2019 కు మంగళవారం హైజరైన కేటీఆర్ మాట్లాడుతూ….తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యంపై...
హైదరాబాద్: క్యూనెట్ ఫ్రాడ్ కేసులో సినీ ప్రముఖులు, క్రికెటర్లకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లకు నోటీసులు జారీ చేశారు. బాలీవుడ్
పశువులకు ఇచ్చినంత విలువ మనుషులు దక్కడం లేదు. దేశంలో ఏదో ఓ మూలన కనిపిస్తున్న ఈ తంతు రాన్రాను లీగల్ అయిపోతదేమో. లేదా వాటికి ఎదురుచెప్పిన వాడి పరిస్థితి ఏ దిక్కూ లేకుండా మిగిలిపోతుందేమో. గుజరాత్...
హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపు దాడులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ అభ్యర్ధి ఎంపికపై మంగళవారం జరిగిన ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో సభ్యుల మధ్య...
శాంతి ప్రవచనాలు పలుకుతున్న టీచరమ్మను సైడ్ చేశారు. టీవీ ఛానెల్ లైవ్ లో ఆ ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలకు అంత ఘాటైన స్పందన వస్తుందని ఊహించలేదేమో పాపం. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని...
టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎఫెక్ట్ తో ఇతర టెలికం ఆపరేటర్లు కూడా ఆఫర్లు మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. జియో ఆఫర్ల దెబ్బకు ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్ వోడాఫోన్ కూడా ప్రీపెయిడ్ రీఛార్జ్...
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్ లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి...
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఐసీసీ రెండేళ్ల నిషేదం విధించింది. కొన్నేళ్ల పాటు బ్యాట్స్మెన్కు ముచ్చెమటలు పోయించిన జయసూర్యపై ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల పాటు ఏ ఫార్మాట్ క్రికెట్ లోనూ...
పాక్ భూభాగంలోని బాల్ కోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిబిరాల ఫొటోలు విడుదల అయ్యాయి. ఎంతో పకడ్బంధీగా నిర్మించుకున్నారు. ఆయా శిబిరాల్లోకి నడిచివెళ్లే మార్గం, మెట్లపై అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ జాతీయ జెండాల...
భారత్-ఆస్ట్రేలియాల మధ్య అత్యంత ఆసక్తివంతమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రెండు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను వైజాగ్ వేదికగా ఆడిన ఇరు జట్లు రెండో మ్యాచ్ను బెంగళూరులోని చెపాక్ స్టేడియం వేదికగా ఆడేందుకు సమాయత్తమైంది....
హైదరాబాద్: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ మర్డర్ కేసులో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. జయరామ్ది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తేల్చారు. పథకం ప్రకారం డాక్యుమెంట్లపై
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన ట్రక్కు, ఇస్త్రీ పెట్టెల ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వచ్చాయని...
ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ స్మార్ట్ అసిస్టెంట్ సేవలను మరింత విస్తరిస్తోంది. ప్రత్యేకించి ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో...
భారత ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులలో దాదాపు 200 నుంచి 300 వరకూ మిలిటెంట్లు చనిపోయారంటూ వార్తలొస్తున్నాయి.
ఢిల్లీ : అయోధ్య లోని వివాదస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సున్నితమైన ఈ కేసుకు మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయ పడింది. వివాదస్పద...
13 వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన మరికొన్ని ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ముంబై, సూరత్ లోని ...
టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. రికార్డుల్లోనే కాదు. అభిమానుల మనస్సుల్లోనూ టాప్ స్థానంలో ఉంటాడు. మైదానంలో హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ బౌండరీలే హద్దుగా చెలరేగిపోతుంటే స్టేడియంలో మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేవాళ్లతో పాటు టీవీల్లో చూసే...
పాక్ లోని బాల్కోట్ లోని జైషే ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన కొన్ని గంటల్లోనే పాక్ కు చెందిన ఓ స్పై(గూఢచర్య) భారత భూభగంలోకి చొచ్చుకొచ్చింది. గుజరాత్ లోని కచ్ అంతర్జాతీయ...
పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. కండకావరం అస్సలు తగ్గలేదు. భారత వాయుసేన చేతిలో చావుదెబ్బ తిన్నా.. పాకిస్తాన్ లో మాత్రం పశ్చాతాపం లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడుల తర్వాత భారత ఆర్మీ తన అధికారిక ట్విట్టర్ లో ఓ పద్యాన్ని పోస్ట్ చేసింది. ప్రముఖ హిందీ కవి రామ్ ధారీ...
ఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత...
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని జేషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. యుద్ధ విమానాల ద్వారా
ఢిల్లీ : మంగళవారం సాయంత్రం 5 గంటలకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు....
జమ్ము కశ్మీర్ : భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ తో పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్ పైనా..పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారతీయులు ఇప్పుడు సంబరాలు...
పుల్వామా ఉగ్రదాడికి విషాదంలో మునిగిపోయిన భారత్.. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్తో ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఈ ఘటన పట్ల దేశంలో ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాడు. ఎందరు...
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ కు పెద్ద చరిత్ర ఉందని భారతీయ అమెరికన్, ఐక్యరాజ్యసమితి (UN)లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకునేంత వరకు ఆ దేశానికి అమెరికా...
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం 3:30గంటల సమయంలో భారత్-పాక్ ల మధ్య ఉన్న ఎల్ వోసీ దాటి బాల్కోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలతో మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే...
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. టెర్రరిస్టుల క్యాంపులపై బాంబుల వర్షం కురిపించారు. ముష్కరమూకల
స్కాంట్లాండ్ : సమద్రాలు దాటి..దేశ సరిహద్దులు దాటి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం. ఎట్టకేలకు సురక్షితంగా హాయిగా మనం చేరాలనుకున్న గమ్యస్థానం చేరుకున్న తరువాత మనం చేసే మొదటి పని ఏంటి? మనం లగేజ్ చెక్...
ప్రస్తుత జనరేషన్లో క్రికెటర్లు ఫోకస్ అయినంతగానే వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఫోకస్ అవుతున్నారు. ఎంతలా అంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్లో క్రికెటర్ పేరు కొట్టగానే దాని కింద క్రికెటర్ భార్య గురించా.. గర్ల్...
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన...
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు...
జమ్ము కశ్మీర్ : పాక్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి దూసుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన యుద్ధ విమానాలు విజయవంతంగా దాడులు నిర్వహించి అనంతరం భారత్ ఆర్మీ ఓ ట్వీట్...
పుల్వామా ఉగ్రదాడితో దాయాది పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ ఎటాక్ తో ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎల్ఓసీ సరిహద్దులోని జైషే మహ్మద్ ఉగ్రవాద ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విరుచుకపడింది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతిదాడిగా మంగళవారం వేకువజామున భారత వాయుసేన పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడం పట్ల దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులు మోడీపైన, వాయు సేనల పైన ప్రశంసల...
పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత భారత్.. ధీటుగా సమాధానం చెప్పింది. 2019, ఫిబ్రవరి 26 మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు లైన్ ఆఫ్ కంట్రోల్ను దాటి జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్...
ఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసి బాంబులు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. అలా పుల్వామా దాడికి...
రాజకీయాలలో సీనియర్ నేతగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్ పార్టీలో చేరే విషయమై స్పష్టత ఇచ్చారు. తాడేపల్లిలో ఫిబ్రవరి 27వ తేదీన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో...
ఢిల్లీ : పాకిస్థాన్ పై వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రైక్స్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. భారత్ కు వెయ్యి గాయాలు చేస్తామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలికిందనీ..వెయ్యి బాంబులను వారికి...
జైషే మహ్మద్ శిబిరాలే లక్ష్యంగా పుల్వామా ఉగ్రదాడికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ భారత్ జరిపిన మెరుపు దాడులను పాకిస్తాన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ధ్రువీకరించారు. ఇండియా ఇటువంటి పని చేస్తుందని మేం...
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపట్టనుంది. నిరంతర విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి రోజంతా విద్యుత్ ను సరఫరా చేసేందుకు కేంద్ర విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోంది....
ముంబయి : పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆర్మీ పాక్ ఉగ్రవాదులపై సర్జికల్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడిలో వందలమంది ఉగ్రవాదులు మరణించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో భారత వాయుసేనను అభినందిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ...
భారత మాజీ క్రికెటర్లు పాక్పై సర్జికల్ స్ట్రైక్ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామును జరిగిన ఈ ఘటనలో భారత ఫైటర్స జెట్స్ 1000కేజీల బాంబులను పాక్ యుద్ధ విమానాలపై...
హైదరాబాద్ : ప్రముఖ రచయిత, విమర్శకుడు ద్వానా శాస్త్రి (72)మృతి చెందారు. శ్వాసకోశ సమస్యతో యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా లింగాలలో 1948 జూన్ 15వ తేదిన జన్మించిన ద్వానా అన్ని...