ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ రేసుకు బెర్త్ కన్ఫామ్ చేసుకున్న మూడో జట్టుగా ముంబై నిలిచింది. చెన్నై, ఢిల్లీ తర్వాత ముంబై 16 పాయింట్లతో...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును నీరుకార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ను కొన్ని శక్తులు ప్రభావితం చేస్తున్నాయని టీడీపీ నేత వర్ల...
పురాణ పాత్ర యతి పాదముద్రలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ చేసిన ప్రకటనను నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రల్లా ఉన్నాయని తెలిపింది. భారత ఆర్మీ వాటిని గుర్తించిన ఏరియాలో తరచూ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయని...
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిలకడైన బ్యాటింగ్ తీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో హైదరాబాద్కు 163 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్గా దిగిన డికాక్ మ్యాచ్ ముగిసేంతవరకూ నాటౌట్గా...
ఫోని తుపాన్ సూపర్ సైక్లోన్గా మారింది. ప్రస్తుతం విశాఖపట్నానికి 175 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 19 కిమీ వేగంతో కదులుతోంది. దక్షిణ ఒడిశా వైపు దూసుకెళ్తోంది. శుక్రవారం (మే 3,2019) పూరీ దగ్గర తుపాను...
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019 సార్వత్రిక ఎన్నికలకు గాను గురువారం(మే-2,2019) మొదటి ఎన్నికల ర్యాలీలో యూపీఏ చైర్ పర్శన్ సోనియా గాంధీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీపై ఆమె విమర్శలు గుప్పించారు.ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో...
అనంతపురము : మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది. భారత్ను చూసి ప్రపంచ దేశాలు కుళ్లకుంటున్నాయి. గ్రహాలపైకి రాకెట్లు పంపుతున్నాము. డిజిటల్ ఇండియా అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇదంతా నాణానికి ఒకవైపు. కడుపుకి పిడికెడన్నం దొరక్క...
హాజీపూర్ అమ్మాయిల వరుస హత్య కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ బైక్ పై వెళుతూ శ్రీనివాస్ రెడ్డి
ఉత్తరప్రదేశ్ లో మాయావతి,అఖిలేష్ యాదవ్ లపై అభ్యర్థుల నిలబెట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు.యూపీలో సెక్యులర్ భావజాలం కలిగిన పార్టీ విజయం సాధించబోతుందని,అది సమాజ్ వాదీ కావచ్చు,బహుజన సమాజ్ వాదీ లేదా...
పబ్ జీ.. పరిచయం అక్కర్లేని గేమ్. పిల్లలే కాదు.. అందరూ ఈ పబ్ జీ గేమ్ మాయలో పడిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న మ్యాచ్లో అవతలి జట్టు బ్యాట్స్మన్ అవుట్ అని అంపైర్ వేలెత్తడం చాలు.. ఇమ్రాన్ తాహిర్ సంబరాలకు అవధులు ఉండవు. మైదానం ఒక చివరి నుంచి మొదలుపెట్టి మరో వైపుకు పరుగెడుతూనే...
బాసర ట్రిపుల్ ఐటీలో అవకతవకలపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీలో అక్రమాలు జరుగుతున్నట్లు 10టీవీ కథనంలో చూశానని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఈ...
ఐపీఎల్ 2019అప్పుడే గ్రూప్ దశ చివరిదశకు వచ్చేసింది. ఈ సీజన్లో 51వ మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్.. ముంబై ఇండియన్స్లు ఆడేందుకు సిద్ధమైపోయాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. మే2 గురువారం ముంబైలోని...
హైదరాబాద్ ఆర్టీసీ సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి పోలీస్ డిపార్ట్ మెంటులో పని చేస్తున్నాడు. ఏపీ సెక్యూరిటీ వింగ్ లో
భారత స్టార్ షూటర్ అపూర్వి చండేలా బుధవారం జరిగిన 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో సత్తా చాటి వరల్డ్ నెం.1గా స్థానం దక్కించుకుంది. ఈ ఈవెంట్లలో సత్తా చాటిన భారత ప్లేయర్లు మొత్తం 5మంది 2020ఒలింపిక్స్కు...
అంతర్జాతీయ సరిహద్దుల్లో త్వరలో పెట్రోలింగ్ రోబోలు రానున్నాయి. 2019 ఏడాది డిసెంబర్ లో ఏఐ టెక్నాలజీతో రూపొందిన రోబోలను ప్రవేశపెట్టనున్నారు.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి గట్టి షాక్ తగిలింది. కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. మారిశెట్టి రాఘవయ్య జనసేనకి గుడ్ బై చెప్పారు. పార్టీకి, పదవులకి ఆయన రిజైన్ చేశారు.
ఓవర్ల మధ్యలో బ్రేక్ రావడంతో కీపింగ్ స్థానంలో ఉన్న పంత్.. బ్యాటింగ్కు వస్తున్న రైనాను ఆపేశాడు. ఈలోపు టీవీ కెమెరాలు ఆన్ అవడంతో దారికి అడ్డుగా నిల్చొని అటుఇటూ కదలనీకుండా చేసి....
సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు.నాలుగైదు నెలల నుంచి కంపెనీ జీతాలు చెల్లించకపోవడంతో జెట్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.ఇప్పటికే పలు విమానయాన సంస్థలు,కంపెనీలు పలువురు జెట్ ఉద్యోగులకు ఉద్యోగాలు...
చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతుందంటే ధోనీ ఉండాల్సిందే. మహీ దూరంగా ఉంటే ఓటమితప్పని పరిస్థితి. ఐపీఎల్ 2019లీగ్లో ఈ సీన్ 2సార్లు రిపీట్ అయి విషయాన్ని స్పష్టం చేసింది. హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లో.. ముంబై ఇండియన్స్తో...
యూపీలో బీజేపీకి లబ్ది చేకూర్చేదానికన్నా తాను చావడానికి సిద్దమని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ(మే-2,2019)ప్రియాంక రాయబరేలీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీ కూటమిని బలహీనపరచడం వల్ల అది బీజేపీకి...
హైదరాబాద్ పంజాగుట్టలో ఆర్టీసీకి చెందిన సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ పోలీసు అధికారి. ఆయన పేరు శ్రీనివాస్. ఏపీ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన వాళ్ల దగ్గర ఈ మధ్య ఓ విషయంలో పొరపాటు చేశానని తెగ
మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు పురుషుల్లోనూ సౌందర్య పిపాస పెరిగిపోతోంది. అందానికి మెరుగులు దిద్దుకోవాలని ఆరాటపడుతున్నయువత కొత్త పుంతలు తొక్కుతున్నారు. శరీర సౌష్టవంతో పాటు ముఖారవిందం మెరిసేలా ఉండాలని తహతహలాడుతున్నారు. ఇదే విధంగా ఆశపడి అందంగా కనిపించాలనకున్నపశ్చిమగోదావరి...
జైషే చీఫ్ మసూద్ అజహర్ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా బుధవారం(మే-1,2019)యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన సందర్భంగా ఇవాళ(మే-2,2019) కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.ఇది ప్రతి భారతీయుడి విజయం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మసూద్...
ప్రస్తుతం బాంబేలోని ఓ కాలేజ్లో దర్బార్ షూటింగ్ జరుగుతుంది.. అక్కడ మూవీ యూనిట్కి, కాలేజ్ స్టూడెంట్స్కి మధ్య గొడవ జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
లయ కారకుడైన శివుడికి మూడు కళ్లు (పురాణాల ప్రకారం). శివుడు నాగాభరణుడు. నాగులను ఆభరణాలుగా ధరించినవాడు. ఆయన మెడలో పాము..శిగలో పాము. మరి శివుడికేనా మూడు కళ్లుండేది.ఆయన ఆభరణమైన పాముకి కూడా మూడు కళ్లున్నాయండోయ్..అదేనండీ..మూడు కళ్లున్న...
ఫోని తుఫాన్ దూసుకువస్తున్న సందర్భంగా ఇవాళ (మే-2,2019) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లకు యూజర్ల ప్రైవసీ డేటా సవాల్ గా మారుతోంది.
బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అవినీతిని 10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అక్రమార్కుల నిజస్వరూపాన్ని కెమెరా సాక్షిగా బయటపెట్టింది. అవినీతి కాంట్రాక్టర్ అసలు రూపాన్ని ముసుగు తీసి చూపించింది. కాంట్రాక్టర్ కొండా సంతోష్ మాత్రమే కాదు.....
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్ ఎంపీ సుస్మితాదేవ్ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర...
ఏపీ మంత్రి దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. అవినీతి బురదలో కూరుకుపోయిన మురికి మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని అన్నారు. విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్ అని తీవ్ర వ్యాఖ్యలు...
ట్రెండ్ మారుతున్న కొద్దీ సెలబ్రేషన్ చేసుకునే పద్ధతి మారిపోతుంది. బర్త్ డే ఈవెంట్లలో కేక్ కటింగ్తో పాటు బర్త్ డే బంప్స్ అని ట్రెండ్ తీసుకొచ్చారు. ఇందులో పుట్టిన రోజు వ్యక్తిని కేక్ కట్ చేసేంత...
ఫొని తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై క్లారిటీగా ఉన్న అందరూ.. సమయంపై మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. 2019, మే 3వ తేదీ ఒడిశా రాష్ట్రం పూరీ – చిలికా మధ్య తీరం దాటనుంది. ఇది అయితే...
రీసెంట్గా తుంబా సెన్సార్ పనులు పూర్తయ్యాయి.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ తుంబాకి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది..
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ఈసీపై మరోసారి సీరియస్ అయ్యారు. ఏపీ విషయంలో, పాలన వ్యవహారాల్లో ఈసీ మితిమీరిన జోక్యం చేసుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్ర
అక్షయ తృతీయ.. ఇదేదో బంగారం పండుగ అనుకుంటారు అందరూ. పురణాల్లో మాత్రం ఎంతో విశిష్టత ఉంది ఈ పర్వదినాలకు. ఎన్నో ముఖ్యమైన సంఘటనలు, ఘటనలు ఈ అక్షయ తృతీయ రోజు జరిగినవే. వాటిని ఓ సారి...
కేరళలో ముస్లిం కాలేజీల్లో,స్కూళ్లలో బుర్ఖా ధరించడంపై ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ(MES) నిషేధం విధించింది.ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ…తమ పరిధిలోని అన్ని స్కూళ్లు,కాలేజీల్లో మహిళలు బర్ఖా ధరించడంపై నిషేధం విధిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.రిపోర్టుల ప్రకారం…MESకి చెందిన విద్యాసంస్థలు ముస్లిం జనాభా...
రీసెంట్గా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. సినిమాపై అంచనాలను పెంచేలా ఉందీ ట్రైలర్..
ప్రముఖ మొబైల్ డేటా సంచలనం రిలయన్స్ జియో.. మరో సరికొత్త సంచలనానికి ప్లాన్ బిగ్ గేమ్ ప్లాన్ రెడీ చేస్తోంది.
తన పెద్ద కూతురిని తనకు అప్పగించాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధూ శర్మ హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ ముగిసింది. పెద్ద కూతురు రిషితను తల్లి సింధూకి అప్పగించాలని...
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు గురువారం(మే-2,2019) సుప్రీంకోర్టు అంగీకరించింది.వచ్చే వారం రాహుల్ పౌరసత్వంపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందని,ఆయన్నుఎన్నికల్లో పోటీ చేయకుండా డీబార్ చేసేలా...
మంచు విష్ణు, విరానికా దంపతులు నాలుగవ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు కెప్టెన్గా రెండో సంవత్సరం కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ మొత్తానికి తానే అత్యుత్తమ స్పిన్నర్ను అని చెప్పుకుంటున్నాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించి 111వన్డేలు, 65టెస్టులు ఆడిన అశ్విన్ భారత్ తరపున జూన్...
బిహార్లోని గయలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వాహనాలను దగ్ధం చేశారు. జేసీబీ వాహనం, ఓ ట్రాక్టర్ దెబ్బ తిన్నాయి. బారాచట్టి ప్రాంతంలో రోడ్డు పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పదిన్నర...
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల దాడితో అప్రమత్తమైన పోలీసులు.. కూంబింగ్ ముమ్మరం చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్కేడ్, వడ్సా, జాంబీర్ కేడ్ గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అటవీ ప్రాంతాల్లో సీ60 కమాండోస్, బాంబ్...
రానా, సాయి పల్లవి జంటగా ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో ఘన విజయం అందుకున్న యువ దర్శకుడు వేణు ఊడుగుల ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు...
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ ‘దొరసాని’ అనే చిత్రం తో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్గా పరిచయం అవుతోంది. తెలంగాణ నేపథ్యంలో ఎమోషనల్ లవ్స్టోరిగా...
సెల్పీ తీసుకోవడానికి అమితంగా ఇష్టపడుతున్న యూత్కు ముంబై పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చావు అంచున నిలబడి సెల్ఫీలు దిగడంపై ప్రశ్నిస్తూ.. ఓ ప్రమాదకరమైన సెల్ఫీ వీడియో పోస్టు చేశారు. బిల్డింగ్ అంచున నిలబడి సెల్ఫీ...