విశాఖపట్నం: విశాఖ మన్యంలోని సీలేరు ప్రాంతంలో ఏపీ మంత్రులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర గిరిజన టీడీపీ...
విజయనగరం జిల్లాలో కీలకమైన నెల్లిమర్ల నియోజకవర్గంలో క్రమంగా మళ్లీ రాజకీయ సెగ రాజుకుంటోంది. పోలింగ్ తర్వాత సుదీర్ఘ విరామం రావడంతో కొన్ని రోజులపాటు అభ్యర్థులు కూల్ అయినప్పటికీ.. కౌంటింగ్ తేదీ సమీపిస్తుండటంతో మళ్లీ వాతావరణం వేడెక్కింది....
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్యే అంజాద్ భాష...
ఢిల్లీలోని సుమారు 605 ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు కానుంది. రూ.5 లక్షల పర్యావరణ అపరాధ రుసుం చెల్లించకపోవడంతో వాటి గుర్తింపు రద్దు చేయనున్నారు. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీటి నిల్వ ప్లాంట్ నిర్మించాలని నేషనల్ గ్రీన్...
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలంటే ఆమడ దూరం పరుగెత్తే మిడిల్ క్లాస్ పేరెంట్స్.. ఈ స్కూల్స్ అంటే యమా క్రేజ్ చూపిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించడంలో కూడా ఈ విద్యా సంస్థలదే పైచేయిగా...
వరల్డ్ కప్ ముంగిట ఇంగ్లాండ్ గడ్డపై బౌలర్లు సత్తా చాటుతారని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ‘మనం క్రికెట్ మొదలుపెట్టినప్పటి సమయం, ఇప్పుడు ఒక్కటిగా...
గుప్తనిధుల కోసం ఫారెస్ట్లోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి చనిపోయిన ఘటన ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం తాడివారిపల్లివద్ద వెలుగొండ సమీపంలో చోటుచేసుకుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్తనిధులున్నాయంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో.....
హైదరాబాద్: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తి ప్రజలను మోసం చేస్తున్న ఓవ్యక్తి గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడు ఆర్మీ, ఎన్ఐఏ, ఐపీఎస్ ఆఫీసర్ని అని చెప్పి...
విజయవాడ: కౌంటింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పైకి విజయం తమదేనని మేకపోతు గాంభ్యీరం ప్రదర్శిస్తున్నా..లోలోపల మాత్రం తెగటెన్షన్ పడిపోతున్నారు. గెలుపుపై మాలెక్కలు మాకున్నాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా… అవి ఎక్కడ...
ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నెలకొల్పి 130 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలు ఆకాశాన్ని తాకేలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఐకానిక్ టవర్ వద్ద పారిస్ ప్రభుత్వం కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్ షో ఏర్పాటు...
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2019) సీజన్ ముగిసింది. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను కనువిందు చేయనుంది. మెగా ఈవెంట్ వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత మొదలుకానుంది. అయినప్పటికీ భారత్ నుంచి ఒక్క...
ఇండియాలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎంతో పాపులర్ వెబ్ సైట్. ఆన్ లైన్ ప్రొడక్టుల సేల్స్ తో యూజర్లకు ఎంతో చేరువైన అమెజాన్ పై ట్విట్టర్ లో విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(FCI)లో మే 16న వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షకు హాల్టికెట్లు విడుదల చేసింది. FCIలో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. FCIలో...
2019ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీకి షరపోవా దూరం కానుంది. టెన్నిస్ అభిమానులకు మింగుడుపడని విషయాన్ని షరపోవా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. తప్పని పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ నుంచి మాజీ...
హైదరాబాద్: ఒకసారి దొంగతనాలకు అలవాటు పడిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించి, వృత్తి మార్చుకున్నా ప్రవృత్తి మాత్రం మానలేక పోయాడు. హైదరాబాద్ లో గతంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా దొంగతనాలు మానలేదు. ఏప్రిల్...
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. కొత్త జనరేషన్ X5 SUV కారును BMW కంపెనీ గురువారం (మే 16, 2019) ఇండియాలో లాంచ్ చేసింది.
ఓ వైపు రెవెన్యూ అధికారుల అవినీతిని ఎండగడుతూ ప్రక్షాళన దిశగా సీఎం కేసీఆర్ చర్యలు చేపడుతున్నా… అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రిటైర్డ్ ఆర్డీవో ఆందోళన...
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్, ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ కేటగిరీతో రియల్ మి X మోడల్ ను కంపెనీ...
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. విచారణ జరపకుండా..వైసీపీ ఫిర్యాదుతో రీపోలింగ్ కు ఆదేశించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈమేరకు టీడీపీ నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ సీఈసీని...
భారత రెండో మూన్ మిషన్ చంద్రయాన్-2 జూలైలో ప్రారంభం కానుంది. ఈ మేర షెడ్యూల్ను 2019 జూలై 9 నుంచి 16మధ్య నిర్ణయించారు. ఈ కృత్రిమ ఉపగ్రహం 2019 సెప్టెంబర్ 6నాటికి చంద్రుని పైకి చేరనుంది....
రీసెంట్గా 'సీత' మూవీ నుండి 'కోయిలమ్మ' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం..
వరల్డ్ కప్ నిమిత్తం విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. మే 30నుంచి జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత్ జూన్ 5న తొలి మ్యాచ్ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ...
మేకిన్ ఇండియా ఇన్షియేటివ్గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు’ లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవం జరిగింది. 3నెలలుగా ఒక్క ట్రిప్లోనూ విరామం తీసుకోకుండా ఢిల్లీ-వారణాసి...
జీవరాశి మనుగడకు ఒక్క భూగ్రహమే కాదు.. అంతరిక్షంలో మరికొన్ని గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉందని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురలో దారుణం. బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఓ కొడుకు చేసిన నిర్వాకం సంచలనం అయ్యింది. తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం మార్కాపురం ఆస్పత్రికి...
మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు...
రీసెంట్గా జెర్సీలోని 'పదే పదే' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేశ్ యాదవ్ తన సోషల్ మీడియాలో గమ్మత్తైన పోస్టు ట్వీట్ చేశారు. విమానంలో ప్రయాణిస్తూ.. తన లంచ్ యోగి ఆదిత్యనాథ్తో కలిసి తింటున్నట్లు పోస్టు చేశారు. నిజానికి ఆ ఫొటోలో కనిపిస్తున్న...
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ BPED, UGPED కోర్సుల్లో ప్రవేశానికి మే 4 నుండి 9 వరకు నిర్వహించిన AP PECET-2019 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నాగార్జున యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య విజయరాజు...
భానుడి ప్రచండ ప్రతాపంతో తెలంగాణ రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. మరో వైపు వడగాడ్పులు తోడు కావడంతో ప్రజలు వేడితో అల్లాడుతున్నారు. రాష్ట్రంలో 40 డిగ్రీల పైనే ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులతో ఉష్ణోగ్రతలు సాధారణం...
రైతుకి కావాలసింది సింపతీ కాదు, రెస్పెక్ట్ అంటూ మహర్షి ద్వారా వ్యవసాయం గొప్పతనాన్ని తెలియచెప్పిన దర్శకుడు వంశీని, మహేష్ని అందరూ అభినందించారు..
ఆధార్ కార్డు.. అన్నింటికీ ఆధారం ఇదే. ప్రతిదానికీ ఐడీ ఫ్రూఫ్ అయిపోయింది. ఆధార్ కార్డును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి.. అవును.. ప్రతి ఒక్కరూ భద్రంగా పెట్టుకుంటున్నారు. అలాంటి ఆధార్ కార్డులు కుప్పలు కుప్పులు దొరికాయి. నది...
న్యూయార్క్ లో ఓ హెలికాప్టర్ నదిలో కుప్పకూలిపోయింది. న్యూయార్క్ లోని హడ్సన్ నది దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ఫ్యూయల్ నింపుకున్న హెలికాఫ్టర్ కొంత సేపటికే గాల్లో చక్కర్లు కొట్టుకుంటూ హడ్సన్ నదిలో కుప్పకూలింది.
2019 సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మే 19తో చివరి దశ పోలింగ్ ముగియనుంది. మే 23న ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటు దేశ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా...
క్రిస్ గేల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఐదో వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. 39 ఏళ్ల వయస్సులోనూ ఫిట్గా ఉంటోన్న గేల్ 2ఏళ్లుగా జిమ్కు కూడా దూరంగానే ఉంటున్నాడట. అతని ఫిట్నెస్లో రహస్యాలను విన్నవారు షాక్...
TV9 షేర్ల వివాదంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీకి నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(NCLAT)లో చుక్కెదురు అయ్యింది. విచారణపై ఎన్సీఎల్ఏటీ స్టే ఇచ్చింది. జులై 12 వరకు ఎలాంటి ప్రొసీడింగ్ జరగడానికి వీళ్లేదని ఆదేశిస్తూ.. అదే...
చైనాలోని షాంఘై నగరంలో ఓ భవనం కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో 20మంది భవన శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఫైనాన్సియల్ హబ్ ప్రాంతంలో ఉన్న భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో శిథిలాల్లో 20 మంది చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్...
హైదరాబాద్: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేంధ్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ...
ఆంధ్రా యూనివర్సిటీ PG ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ (AUEET) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షల ఫలితాలు గురువారం (మే 16, 2019)న ఉదయం 11.30 గంటలకు వీసీ ఆచార్య...
చైనీస్ టెక్ కంపెనీ లెనొవో నుంచి కొత్త మోడల్ ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేసింది. అదే.. ఫోల్డబుల్ స్క్రీన్ ల్యాప్ టాప్.
మనుషులు ఒకలాగా, పాటలు ఒకలాగా, డ్యాన్స్లు మరొకలాగా చేస్తూ వీడియోలు పోస్టు చేసే టిక్ టాక్ యాప్ చాలా విధ్వంసాలు సృష్టించింది. ఏదో కొత్తగా చేసేద్దాం. అని ప్రయోగం చేసిన ఓ టిక్ టాక్ స్టార్...
షావుకారు జానకి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి చెప్పిన మాటలు అభిమానులను అలరించాయి..
తమిళనాడులో ఘోరం. ఎండాకాలం కదా అని ముచ్చటగా కొనుక్కున్న ఏసీ పేలి ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఆ సమయంలో గదిలో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై సిటీ...
లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయ సమీకరణల్లో పెను మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా థర్ట్ ఫ్రంట్ కోసం యత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు సోనియాగాంధీ...
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఈ మెయిల్స్ను పోలీసులు తనిఖీలు చేయగా పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్ బయటపడగా.. రవిప్రకాశ్, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని,...
అప్పు తీర్చేందుకు ఏకంగా ఏటీఎంకే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. స్నేహితుడి సాయంతో ఓ క్యాబ్ డ్రైవర్ కోట్ల రూపాయలను ఏటీఎం నుంచి కొట్టేశాడు.
రైల్వేల్లో కానిస్టేబుల్ GRP-C పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ బుధవారం (మే 15న) ఉదయం విడుదల చేసింది. RPF కానిస్టేబుల్ గ్రూప్-సి పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ...
భారత మహిళా పైలట్ ‘ఆరోహి పండిట్’ ఓ విమానంలో ఒంటరిగా అట్లాంటిక్ సముద్రాన్ని చుట్టివచ్చేసి ఔరా నారీ అనిపించుకుంది. ముంబయిలోని బొరివ్లీ ప్రాంత నివాసి అయిన 23 ఏళ్ల ఆరోహి పండిట్ ‘లైట్ స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్...
ఏపీ, తెలంగాణాలో ఏరియాల వారీగా మహర్షి మొదటివారం వసూళ్ళ వివరాలు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు..దాని అనుబంధ ప్రాజెక్టుల విషయంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మల్లన్న సాగర్ వ్యవహారంలో ఇప్పట్లో స్టే విధించలేమని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. నిర్వాసితుల కేసుపై...