బీటెక్,ఎంటెక్ విద్యార్థులకు 3వ సెమిస్టర్ లో భాగంగా “ఫిలాసఫీ”సబ్జెక్టును ప్రవేశపెట్టింది తమిళనాడులోని అన్నా యూనివర్శిటీ. వచ్చే ఏడాది బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎమ్ కే సూరప్ప తెలిపారు. అయితే ఇది...
ఏపీలో ఈ సిగరెట్లపై నిషేధం విధించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరికలు చేశారు. ఏపీలో ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, రవాణ, అమ్మకంపై నిషేధం
భారీ బడ్జెట్తో తెరకెక్కిన సైరా సినిమా పబ్లిసిటీ పనిలో ఉండగానే తన సన్నిహితులకు సూచనలు ఇస్తున్నారు. అక్టోబరు 2న రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైన సైరా సినిమా సెన్సార్ బోర్డు దగ్గర ఉండగా పబ్లిసిటీ పనులు హడావిడిగా...
హైదరాబాద్ లో సైబర్ లేడీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్కూల్స్, డెంటర్ క్లినిక్స్, బ్రాండెడ్ సెలూన్లను సైబర్ లేడీ నేహా ఫాతిమా టార్గెట్ చేసినట్లు పోలీసుల
అంతా రెడీ అయిపోయింది అక్టోబరు 2న రిలీజ్ అని పబ్లిసిటీలో బిజీగా ఉన్న సైరా టీంకు తలనొప్పి వచ్చిపడింది. ఎంత ప్రయత్నించినా కొన్ని చిక్కులు సినిమా యూనిట్ను వదలడం లేదు. కథకు డబ్బులు ఇవ్వలేదని, రియల్...
ఉన్నావ్ రేప్ కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ సిటీలో 17 ఏళ్ల బాలికపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్...
హైదరాబాద్ ఈఎస్ఐ స్కామ్ నిందితుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(సెప్టెంబర్ 26,2019) తెల్లవారుజాము 4 గంటల నుంచి దాడులు కొనసాగిస్తున్నారు
కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం కోరుతూ బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం(సెప్టెంబర్-2,2019)బ్రిగ్టాన్ సిటీలో జరిగిన సదస్సులో…కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ జోక్యం,ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో రిఫరెండమ్ కోరుతూ లేబర్ పార్టీ ఓ...
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. నలుగురు రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా
ఏపీ ప్రభుత్వం టెన్త్ పరీక్షల్లో కీలక సంస్కరణలకు తెరలేపింది. టెన్త్ క్వశ్చన్ పేపర్ లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 20శాతం ఇంటర్నల్ అసెస్ మెంట్
బ్రిటీష్ స్పోర్ట్స్ కారు మేకర్ MG మోటార్ నుంచి జూన్ 27న ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఎంజీ హెక్టార్ కారు బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఆర్బిటర్ అద్భుతంగా పనిచేస్తుందని చైర్మన్ కే. శివన్ తెలిపారు. అది చేయాల్సిన అన్ని ప్రయోగాలకు సంబంధించి పనులను కూడా ప్రారంభించిందని ఆయన అన్నారు. గురువారం...
ఆకాశన్నింటింది ఉల్లి ధరలే కాదు.. టమోటాలు కూడా. ఉల్లి ధరలు పెరిగి దొంగతనాలు చేయడానికి కూడా సిద్ధమవుతుంటే ఇప్పుడు టమోటా రేటు కూడా పీక్స్కు చేరుకుని సామాన్యుడిని అందమంటూ వెక్కిరిస్తున్నాయి. ఈ రేటు దేశ రాజధాని...
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ మౌనం వీడారు. తన హయాంలోనే ఖషోగ్గి హత్య జరిగిందని,దీనికి తానే బాధ్యత వహిస్తానని సల్మాన్ అన్నారు. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ అయిన ఖషోగ్గిని...
ఏపీ వ్యాప్తంగా 8 ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారించేందుకు
ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల స్కామ్ లో ఏసీబీ స్పీడ్ పెంచింది. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురు ఇళ్లలో గురువారం(సెప్టెంబర్ 26, 2019) సోదాలు
జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తిరబెట్టింది. దీంతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవనే
తాను కూడా మిస్టర్ కూల్ అని చెప్పుకుంటూ తిరిగే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. భారత బౌలర్ నవదీప్ సైనీపై వ్యంగ్యంగా ప్రవర్తించాడు. విరాట్ కోహ్లీ నేరుగా మైదానంలోనే ప్లేయర్లపై విరుచుకుపడి మళ్లీ దగ్గరకి...
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఢిల్లీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఇవాళ తీవ్ర ఆందోళన చేపట్టింది....
మ్యాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా, తిరు దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్.. 'చాణక్య' థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యాపారాల్లోనూ ట్రెండ్లు మారిపోతున్నాయి. అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ తన టెక్నికల్ నాలెడ్జ్తో చక్కటి బిజినెస్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఆర్టిఫిషయిల్ ఇంటలిజెన్స్ అమెజాన్, గూగుల్ వంటి వాటిపై బాగా పనిచేస్తుంది....
దివంగత అందాల తార శ్రీదేవి జీవిత చరిత్ర.. ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ పుస్తకానికి ముందు మాట రాసిన ప్రముఖ హీరోయిన్ కాజోల్..
26/11ముంబై ఉగ్రదాడి సూత్రధారి,భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన గ్లోబల్ టెర్రరిస్ట్,జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తన బ్యంకు అకౌంట్ల నుంచి ఖర్చుల కోసం డబ్బలు తీసుకునేందుకు అతడిని అనుమతించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి...
అకౌంట్లో డబ్బులు తీయాలి.. ఏ చేస్తాం.. వెంటనే దగ్గరలోని ఏటీఎం దగ్గరకు పరిగెత్తుతాం. తీరా ఏటీఎంలో క్యాష్ లేదని తెలిసి తిట్టుకుంటాం. ఒకవేళ క్యాష్ ఉన్నా ట్రాన్ జెక్షన్ ఫెయిల్ కావడం లేదా ట్రాన్ జెక్షన్...
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన గురించి తనదైన శైలిలో స్పందించారు. సీఎం జగన్ పాలన జనరంజకంగా ఉందని ప్రశంసించారు. అంతేకాదు..
హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రచారం జోరందుకుంది. ఈ ఉప ఎన్నిక పోరు ప్రధాన పార్టీలకు కత్తి మీద సాములా మారాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నాయి....
యువ క్రికెటర్ రిషబ్ పంత్ షాట్ సెలక్షన్పై విమర్శల దాడి పెరిగిపోతుంది. పరిమితి ఓవర్ల ఫార్మాట్లో గేమ్ ముగించడం చేతకావడం లేదని ఆడిపోసుకుంటున్నారు. ఈ మేర టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇంగ్లీష్ మీడియాకు...
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న వార్.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది..
ఏపీ సీఎం జగన్ మాట నిలుపుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30ఏళ్ల పాటు...
ముంబై బేస్డ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC BANK) ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. పీఎమ్ సీ ఖాతాదారుల విత్ డ్రా లిమిట్ ను 10వేల పెంచుతూ ఆర్బీఐ నిర్ఱయం తీసుకుంది....
దేశీయ ప్రీమియర్ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో ఒకటైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs) మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.
వైష్ణవి దేవీ తీర్థ యాత్రికుల కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ సిద్ధమైంది. రైల్వే మంత్రి పీయూశ్ గోయెల్ ఆధ్వర్యంలో ఢిల్లీ-కత్రా రూట్లో ప్రయాణం కోసం రైలును రెడి చేశారు. నవరాత్రులు సీజన్ను పురస్కరించుకొని అక్టోబరు 3న...
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB) లో 706 ఫైర్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మహిళలు ఈ పోస్టులకు అర్హులు కాదు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ...
ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని
మధ్యప్రదేశ్ లో హనీ ట్రప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. 10మందికి పైగా సీనియర్ అధికారులు ఈ కేసుని విచారిస్తున్నారని ఈ కేసుని లీడ్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారి(SIT)అధికారి సంజీవ్ షామి తెలిపారు. ...
రోడ్డుపై కార్లు బైకులు వంటి వాహనాలు వెళుతున్నాయి. సడెన్ ఓ కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. ఆ కారులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. తరువాత మరో యువతి కూడా దిగింది. అలా దిగిన వ్యక్తి నడిరోడ్డుపై తన...
ఆది, శషా చెత్రి (ఎయిర్ టెల్ మోడల్), నిత్యా నరేష్ ప్రధాన తారాగణంగా సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో రూపోందుతున్న యాక్షన్ థ్రిల్లర్.. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'.. అక్టోబర్ 18న విడుదల..
సుప్రీం కోర్టులో నడుస్తోన్న అయోధ్య కేసుపై ముస్లిం పార్టీలు U టర్న్ తీసుకున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సంబంధించిన 2003 రిపోర్టు రాసిన వ్యక్తి గురించి తెలియాలంటూ సుప్రీం కోర్టులో వినిపించిన వాదనలు వెనక్కి...
అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి కేన్సర్. ఇది ఒకసారి మనిషి శరీరంలో పుట్టిందంటే చాలు.. మళ్లీ మళ్లీ తిరగబెడుతూనే ఉంటుంది. కేన్సర్ కణాలు ఒళ్లంతా వ్యాపించి చివరికి మనిషిని పీల్చి చంపేస్తుంది. కేన్సర్ ప్రారంభంలోనే గుర్తించి...
తమిళ స్టార్ హీరో సూర్య, అపర్ణా బాలమురళి జంటగా నటిస్తున్న 'సూరరై పొట్రు'.. షూటింగ్ పూర్తి..
పార్టీ మార్పుపై టీఆర్ఎస్ నేత డీఎస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను బీజేపీలో చేరడం లేదు అని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలోని పూణే నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద నీటి నిర్మాణాలు కూలుపోతున్నాయి. ఈ క్రమంలో సహకార నగర్ లో ఓ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు...
పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.13వేల కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్ చోక్సీ భారత్ వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. 2018 జనవరిలో చోక్సీ.. ఆంటిగ్వా పౌరసత్వం పొంది అక్కడే తలదాచుకుంటున్న విషయం...
భారత ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతి స్థానం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదేనట. 41దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యూగోవ్ అనే సంస్థ పురుషులు, మహిళలు అనే రెండు విభాగాల్లో...
'తల' అజిత్ కుమార్ నటించిన 'నేర్కొండ పార్వై' (పింక్ రీమేక్) విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది..
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా భారత రైల్వే ప్రతి స్టేషన్లో ప్లాస్టిక్ క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తోంది.
కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.
రితేష్ దేశ్ ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా, రకుల్ ప్రీత్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నలవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మార్జావాన్'.. ట్రైలర్ రిలీజ్..
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డు పక్కన మూత్ర విజర్జన చేస్తున్నారనే కారణంతో ఇద్దరు చిన్నారులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం (సెప్టెంబర్ 25)న...
నటుడు వేణు మాధవ్ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా అభివర్ణించారు మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబర్ 25వ తేదీ గురువారం మౌలాలీలో ఆయన నివాసానికి వచ్చిన చిరంజీవి..వేణు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..చాలా...