సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. అనారోగ్యంతో మల్కాజ్గిరిలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఆయన కీలకంగా పనిచేశారు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ప్రత్యేక...
కుర్దుల ఆధీనంలోని ఉన్న ఉత్తర సిరియాపై టర్కీ దాడులను భారత దేశం తీవ్రంగా ఖండించింది. సిరియాపై టర్కీ ఏకపక్ష సైనిక దాడి పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం(అక్టోబర్-10,2019) భారత విదేశాంగ శాఖ ప్రతినిధి...
నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం(అక్టోబర్ 10,2019) జిల్లా ఎస్పీ
2018, 2019 సంవత్సరాలకు గాను సాహిత్యంలో నోబెల్ పురస్కార విజేతలను ప్రకటించింది స్వీడిష్ అకాడమీ. ఇద్దరు ఐరోపా రచయితలు నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి సాహిత్యంలో పోలండ్ రచయిత్రి ఓల్గా టోకర్ జుక్ నోబెల్...
టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే కొత్త జీవితం మొదలుపెట్టనున్నాడు. అందిన సమాచారం ప్రకారం.. దక్షిణాదికి హీరోయిన్ అయిన ఆశ్రితా శెట్టితో డిసెంబరులో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య సాగుతున్న ప్రేమాయణం మీడియా కంటపడకుండా జాగ్రత్త...
తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్దులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం టీటీడీ ప్రత్యేక
అక్రమంగా తరలిస్తున్న 13కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో జ్ఞానేశ్వరీ సూపర్ డీలక్స్ రైల్లో అనుమానంగా కనిపిస్తున్న ఇద్దరి వ్యక్తులను చెక్ చేశారు. వారి వద్ద 4.99కోట్ల రూపాయల విలువైన బంగారం...
బెంగాల్ లో దారుణం జరిగింది. ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త,ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న అతని భార్య, ఆరేళ్ల కొడుకు ముర్షీరాబాద్ లో దారుణ హత్యకు గురయ్యారు. వారి శరీరాలపై కత్తిపోట్లను గుర్తించారు. మృతులను ప్రకాష్ లాల్(35),బ్యూటీ...
సొంతగడ్డపై సఫారీలపై మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న క్రమంలో.. భారత విజృంభణ కొనసాగించింది. గురువారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు 3వికెట్లు నష్టానికి 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం...
రైల్వే వ్యవస్థలోకి ప్రైవేటీకరణ తీసుకొస్తామని చెప్పిన కొద్ది రోజుల్లోనే పనులు వేగవంతం చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే 150రైళ్లను, 50రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరణ చేయాలనే పనిలో పడింది. ఈ మేర నీతి అయోగ్ సీఈఓ అమితాబ్...
740కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో ఫార్మా దిగ్గజం రాన్బాక్సీ మాజీ ప్రమోటర్ శివేందర్ సింగ్ ను గురువారం(అక్టోబర్-10,2019)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శివిందర్తో పాటు ఆయన సోదరుడు మల్విందర్ సింగ్ సైతం ఈ కేసులో ఉన్నాడు. వీరిద్దరి...
ఇంటర్ కనెక్ట్ యూసేజ్(IUC) ఛార్జీలు వసూలు చేస్తామని కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రియలన్స్ జియో.. తాగాజా ఐయూసీ ఛార్జీల గురించి మరో కీలక ప్రకటన చేసింది. ఇతర
ఆయణ ఓ ఎస్ఐ. ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్నాడు. అలాంటి వ్యక్తే అడ్డదారి తొక్కాడు. అన్యాయం చేయడం ప్రారంభించాడు. లంచాలకు
జమ్ము కశ్మీర్ లో పరిస్థితులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత పర్యటనకు ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ఇదే విషయమై మోడీ సర్కార్ పై కాంగ్రెస్...
రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అన్నివర్గాల వారిని ఆదుకునేలా, సాయం అందేలా చర్యలు చేపడతున్నారు. ఇప్పటికే అనేక
ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు నటిస్తూ.. దర్శకత్వం వహించిన హారర్, థ్రిల్లర్.. ‘ఆవిరి’.. థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్
అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా.. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ‘సూర్యవంశీ’ లో అజయ్ దేవ్గణ్, రణవీర్ సింగ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు..
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (PMC) ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భరోసా ఇచ్చారు. ముంబైలోని బీజేపీ కార్యాలయం బయట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన పీఎంసీ ఖాతాదారులను ఉద్దేశించి నిర్మల...
సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్.. ముందు ముందు మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబర్ 21న సీఎం జగన్ బర్త్ డే. అదే
కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై వచ్చిన ఆరోపణలతో అక్రమాల డొంక కదులుతోంది. విరాళాలు పక్కదారి పట్టినట్టు అనుమానాలు
ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటించిన బాలీవుడ్ మూవీ ‘ది స్కై ఈజ్ పింక్’.. నుండి ‘జిందగీ’ వీడియో సాంగ్ విడుదల..
జర్మనీలో బుధవారం ఓ ఉన్మాది యూద మందిరంపై కాల్పులకు తెగబడ్డాడు. మిలిటరీ తరహా దుస్తులు వేసుకున్న ఆగంతకుడు పెద్ద పెద్ద గన్స్ తో హల్లేలోని సైనగాగ్పై ఫైరింగ్ చేశాడు. మందిర ద్వారాలు తెరుచుకుని లోనికి ప్రవేశించేందుకు...
టీవీ9 మాజీ సీఈవో కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. దీని గురించి రేపు తీర్పు రానుంది. బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. టీవీ9కు తెలియకుండా రూ.18కోట్ల మోసం...
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్నారు. అపాయింట్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎంతో చిరంజీవి, రాంచరణ్ భేటీ కానున్నారు. జగన్ సీఎం అయ్యాక చిరంజీవి...
గురువారం(అక్టోబర్-10,2019)మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్,ఎన్సీపీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370రద్దు చేయడాన్ని కాంగ్రెస్,ఎన్సీపీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలోని జాట్ లో నిర్వహించిన...
హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలు పడుతున్నాయి. గురువారం(అక్టోబర్ 10,2019) హైదరాబాద్ లో భారీ వర్షం
ఆయుష్మాన్ ఖురానా, యామీ గౌతమ్, భూమి ఫడ్నేకర్ మెయిన్ లీడ్స్గా తెరకెక్కుతున్న కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. ‘బాలా’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
ప్రఖ్యాత టెక్స్టైల్ ఇండస్ట్రీ రేమండ్స్ లిమిటెడ్ ఆస్తులు అమ్మకానికి పెట్టింది. ముంబైలోని థానెలో ఉన్న రూ.700కోట్ల విలువైన 20ఎకరాల స్థలాన్ని అమ్మేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్జాండర్ కొనేందుకు ముందుకు వచ్చింది....
అనంతపురం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినవైయస్ఆర్ కంటి వెలుగు పథకంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి దశలో 70లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనుంది ప్రభుత్వం. కంటి...
ఏడు తలల పాము గురించి పురాణాల్లో.. సినిమాల్లో.. విని ఉంటాం. నిజంగా ఊహించుకోవడానికే సాధ్యం కాని ఈ ఏడు తలల పాము బెంగళూరు సమీపంలో కనిపించిందట. బెంగళూరుకు 60కిలోమీటర్ల దూరంలో ఉన్న కనకపురలోని మరిగౌడన్న దొడ్డి...
వయస్సు చిన్నదనే ఉద్దేశ్యంతో అమ్మాయి ఫ్యామిలీ ప్రేమ వివాహానికి నిరాకరించింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మొండితనంతో ఆ యువకుడి చేసిన పనికి టీనేజ్ వయస్సున్న బాలికతో పాటు ప్రేమికుడు మంటల్లో...
అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న VT 10 (వర్కింగ్ టైటిల్) ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించిపోయారు. ఏకంగా తిరుమల నుంచే ఎర్రచందనం అక్రమ రవాణాకు దిగుతున్నారు. బ్రహ్మోత్సవాలను అడ్డం పెట్టుకుని భక్తుల ముసుగులో తమిళ దొంగలు దర్జాగా ఎర్రచందనాన్ని కొండపై నుంచి తరలించేస్తున్నారు. తిరుమల అలిపిరి వద్ద ఓ...
అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్డే సందర్భంగా.. ‘సాహో’ హిందీ వెర్షన్.. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమన్యం తరపున, కార్మికుల సంఘాల తరపున అడ్వకేట్స్ వాదించారు. ఇరువురు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని...
మీరెలాగైనా కొట్టుకోండి నన్ను మాత్రం ఎంటర్ టైన్ చెయ్యండి. ఇది ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్. సరిగ్గా బిగ్ బాస్ కూడా అట్టాగే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. అందుకే కంటెస్టెంట్ల మధ్య గట్టిగా పుల్లలు...
విశాఖ టెస్ట్ లో విజయంతో ఊపు మీద ఉన్న టీమిండియా రెండవ టెస్ట్ లో దక్షిణాఫ్రికాతో పోరాటానికి సిద్ధం అయ్యింది. పూణెలో ఉదయం మొదలైన టెస్ట్ లో టీమిండియా ప్లేయర్లు ఆచితూచి ఆడుతున్నారు. రెండవ టెస్టులో...
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 10వ తేదీ గురువారం కోర్టు...
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించబోయే కొత్త సినిమా అక్టోబర్ 10న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..
ఏపీ పోలీసులపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..ప్రతొక్కరి జాతకాలు తెలుసు..మంచికి మంచిగా ఉంటా..తమషా చేయాలని అనుకొంటే సాధ్యం కాదని పోలీసు వ్యవస్థకు చెబుతున్నా అంటూ వ్యాఖ్యానించారు....
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అదిరిపోయే పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఫెస్టివ్ ట్రీట్స్ ఆఫర్ల పేరిట కస్టమర్లకు మరింత దగ్గర అయ్యేందుకు నిర్ణయం తీసుకుంది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. గ్రామీణ బాట పట్టడంలతో భాగంగా...
కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతని సందీప్ రెడ్డి వంగతో హిందీలో క్రైమ్ డ్రామా ఫిలిం చెయ్యనున్నారు..
పాక్ బుద్ది మారట్లేదు. ఎన్ని దెబ్బలు తగిలినా.. ఎన్ని చివాట్లు తిన్నా.. తీరు మార్చుకోవట్లేదు. కుక్క తోక ఎప్పటికీ వంకరే అన్నట్లుగానే ఉంటోంది. అటు పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లతో వక్రబుద్ది చూపిస్తూనే… ఇటు సరిహద్దులో కాల్పులకు...
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ మారిన టీవీ షో బిగ్ బాస్. భాషతో సంబంధం లేకుండా ప్రతీచోట హిట్ అయిన ఈ షోపై కాంట్రవర్శీలు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ షో ను...
కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి అక్రమాల డొంక కదులుతోంది. ధర్మాసుపత్రి పేరుతో రవిప్రకాశ్ అండ్ కో చేసిన అక్రమాలను 10TV బయటపెట్టడంతో ప్రభుత్వం కదిలింది. అటు ఆర్డీవో ఇటు ఇంటెలిజెన్స్ రెండూ రంగంలోకి దిగాయి. రవిప్రకాశ్...
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ పీఆర్వో నుశ్రత్.ఎం.మండ్రూప్కర్ బుధవారం (అక్టోబర్ 9, 2019) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడ మీదుగా...
రేడియల్ గేట్ డ్యామేజ్ వల్ల మూసీ ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 619.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 2 వేల 500 క్యూసెక్కులు ఉండగా..ఔట్...
రీసెంట్గా హైదరాబాద్లో ‘సైరా’ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్లో సెంట్రాఫ్ అట్రాక్షన్గా నిలిచాడు..