ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాల రూపంలో ప్రతి ఏడాది బిలియన్ల డాలర్లలో నార్కోటిక్స్ ట్రేడ్ చేతులు మారుతోంది. లాటిన్ అమెరికా దేశాలైన అర్జెంటైనా, మెక్సికో దేశాల్లోనే భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం కూడా దీనికి తోడై...
చర్చలకు పిలవాలని మరోసారి కోరింది ఆర్టీసీ జేఏసీ. ప్రభుత్వంలో ఆర్టీస విలీనం అనే ప్రధానమైన డిమాండ్ను తాత్కాలికంగా పెట్టినట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా డిమాండ్లపై తమను చర్చలకు...
భారతీయ రిటైర్డ్ నేవీ అధికారి, కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ క్లారిటీ ఇచ్చింది. జాదవ్ కేసులో భారత్తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) నిర్ణయాన్ని అమలు చేయడానికి ఏ చర్య...
‘తాను చేసిన ప్రణాళిక వల్ల హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి అయ్యింది..ఇలా చేయడం ఆత్మకు తృప్తి కలుగుతుంది..ఐటీ కాలేజీల్లో బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చాయి..వైసీపీ చేస్తున్న తప్పుడు పనుల వల్ల యువతకు నష్టం కలుగుతుంది’ అని టీడీపీ...
‘నాకు అధికారం వద్దు..పదవులు వద్దు…14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..సమైక్య రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతగా పనిచేశా..నాకు ఇంకా పదవి కావాలా’ ? అంటూ ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని జగన్ దోపిడి చేయాలని...
ఆర్టీసీ జేఏసీ కొంత పట్టు సడలించింది. డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం వివిధ విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. సమ్మె, కోర్టులో విచారణ, ప్రభుత్వం...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై తీసుకున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మెల్లిమెల్లిగా మద్దతు పెరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మద్దతు ప్రకటించారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు....
కమర్షియల్ A320 జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ప్రమాదకరమైన స్థితిలో ఎయిర్ బస్ జెట్ టేకాఫ్ అయింది. ఆ సమయంలో విమానంలో180 మంది ప్రయాణికులు ఉన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన...
జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. డబ్బున్న వాళ్ల పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియంలలో చదివిస్తున్నారు అని, పేదవాళ్లు ఇంగ్లీష్ మీడియంలలో చదవకూడదా?...
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ని పదేళ్లు ఎందుకు పెట్టారని చంద్రబాబుని ప్రశ్నించిన వంశీ, పురిటి వాసన పోని ప్రభుత్వంపై అప్పుడే దీక్షలు, ఉద్యమాలు...
కూకట్ పల్లి నియోజకవర్గంలో చిత్తారమ్మ బస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం డబుల్ బెడ్ రూం నివాసాల ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 డబుల్...
తెలుగుదేశం పార్టీలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. గతకొంతకాలంగా ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా...
టెస్టు ఫార్మాట్ లోనూ టీమిండియాదే పైచేయి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ను టీ20ఫార్మాట్లో చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టులోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గురువారం ఇండోర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ముందుగా టాస్ ఓడిన...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమాని కుమార్తెకు అన్నం తినిపించాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా అన్నప్రాసన రోజున తొలిసారి పాపకు ధోని అన్నం తినిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ...
భారత్ కు చెందిన దంపతుల గొడవ షార్జాలో రచ్చగా మారింది. సోషల్ మీడియా వేదికగా చేసిన మహిళ ఆక్రందనలకు పోలీసులు స్పందించి నిందితుడ్ని గంటల వ్యవధిలో అరెస్టు చేశారు. జాస్మిన్ సుల్తాన్(33) అనే మహిళ ఓ...
‘అల వైకుంఠపురములో’, ‘డిస్కో రాజా’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో థమన్ హవా నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి..
తాడేపల్లికి కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి జగన్ కార్యాలయానికి చేరుకున్న దేవినేని అవినాష్ వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్ సాధరంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ అరగేంట్రం...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. చంద్రునిపై రహాస్యాలను ప్రపంచానికి తెలియజెప్పాలని ఇస్రో...
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సమ్మె..ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కానీ..వాయిదాలు పడుతుండడంతో..కార్మికులు, ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం ఆర్టీసీ...
కోతి చేసే పనులను కోతి పనులు అంటాం. ఎందుకంటే అవి చేసే పనులన్నీ ఫన్నీగా ఉంటాయి కాబట్టి. కానీ ఓ కోతి చేసిన పని గురించి తెలిస్తే ..ఆశ్చర్యపోవాల్సిందే. మొబైల్ ఫోన్ తీసుకుని ఇంట్లోకి కావాల్సి...
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి నేతలు ఆరాట పడుతున్నారు. ఎందుకంటే…టీపీసీసీకి నూతన సారథిని నియమించనున్నారన్న ప్రచారంతో కాంగ్రెస్లో కాక మొదలైంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ చెప్పినట్లు..కొత్త చీఫ్ ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం...
‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్).. మూవీలోని ‘విజయం’ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అంకితమిస్తూ స్పెషల్ కట్ విడుదల చేశారు..
భారతీయ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి కొత్త వేరియంట్ లాంచ్ అయింది. క్లాసిక్ 350 సింగిల్ ఛానల్ ABS వేరియంట్ను ప్రవేశపెట్టింది. దీని ధర (చెన్నై, ఎక్స్ షోరూం) రూ.1.46...
పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంగిట పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా ఇండోర్ వేదికగా జరగుతున్న తొలి టెస్టులో కోహ్లీ రికార్డులు అధిగమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్...
10th క్లాస్ ఫెయిల్ అయినవారు ఏం చేస్తారు? ఏడుస్తారు..పెద్దవాళ్లు ఏమన్నా అంటారేమోనని ఇంటినుంచి పారిపోతారు. పరీక్షలు ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ 10th ఒకసారి కాదు రెండు సార్లు...
భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది.
విద్యుత్ జమాల్, అదా శర్మ జంటగా నటించిన ‘కమాండో 3’ నుండి ‘అఖియా మిలావాంగా’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు..
కార్మికుల సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్ ఆర్టీసీ కుదేలైంది. పీకల్లోతు నష్టాల్లోకి మునుగుతోంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. 2019 నవంబర్ 14వ తేదీకి 41 రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె నేపథ్యంలో...
దేవినేని నెహ్రు వారసుడిగా రాజకీయ అరగేంట్రం చేసిన దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పేశారు. పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అవినాష్, తన రాజీనామా లేఖను తెలుగుదేశం రాష్ట్ర...
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా జనసేన నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు మనందరం ఒకసారి కడప జిల్లా పులివెందులలో పర్యటనకి వెళ్దాం అని...
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. గత నాలుగు నెలలుగా డాక్టర్లకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవటంతో డాక్టర్లు రాజీనామా చేశారు. దీంతో హాస్పిటల్ లో గుండె ఆపరేషన్లు గత...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలంటూ వైసీపీ నేతలకు పవన్ చురకలు అంటించారు....
ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదని సామెత..అలాగే వెల్లుల్లకి కూడా మనిషికి చాలా మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఉల్లి,వెల్లుల్లి సామాన్యులకే కాదు..ధనవంతులకు కూడా కన్నీరు తెప్పిస్తున్నాయి. తిరుపతిలో కిలో వెల్లుల్లి రూ.250కి చేరింది. మహారాష్ట్ర...
తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. సమ్మెపై ప్రభుత్వం వైఖరితో కొంతమంది బలవన్మరణాలకు గురవుతున్నారు. మరికొంతమంది తీవ్ర మనస్థాపానికి గురవుతూ..గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోకి చెందిన కండక్టర్ నాగేశ్వర్.. ఆందోల్...
రాష్ట్రంలో 11 మంది ముఖ్యమంత్రులను చూశా..ఇలాంటి పనికిరాని సీఎంను ఇప్పుడే చూస్తున్నా…అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో ప్రభుత్వం భయాందోళనలు సృష్టిస్తోందని..టెర్రరిస్టుల మాదిరిగా భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శలు గుప్పించారు బాబు. 2019,...
వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం తహసీల్దారు కార్యాలయంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. చెలిమిల్ల గ్రామ శివారులో ఉన్న 208 సర్వే నెంబరులో రైతు ఆంజనేయులు తల్లి పేర 1 ఎకరా 26...
ప్రముఖ భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు వశిష్ఠ నారాయన్ సింగ్(74) కన్నుమూశారు. 40ఏళ్లుగా మనోవైకల్యంతో భాధపడుతున్న ఆయనకు ఇవాళ(నవంబర్-14,2019) ఉదయం నుంచి సీరియస్ గా ఉండటంతో ట్రీట్మెంట్ కోసం పాట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు...
ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్..సీఎం జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి....
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘మర్దానీ 2’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
ఏపీ సీఎం జగన్ డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వినిపించారు. చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇందుకోసం ఏటా
కాచిగూడ రైలు ప్రమాదంలో గాయపడ్డ లోకో పైలెట్ చంద్రశఖర్ కుడి కాలును కేర్ ఆస్పత్రి వైద్యులు తొలగించారు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ.. ఇంకా విషమంగానే ఉంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే భోదన ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. టీచర్లకు ఇంగ్లీష్ బోధనపై ట్రెయినింగ్ ఇస్తామని చెప్పారు.
అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్న్యూస్’ ఫస్ట్ లుక్ రిలీజ్..
పాక్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి కశ్మీరీలు పాకిస్తాన్లో శిక్షణ పొందారని ఆయన అంగీకరించారు. ఎప్పుడూ మాట్లాడిందో తెలియని ముషారఫ్ ఇంటర్వ్యూ క్లిప్ ను...
లెనొవో సబ్ బ్రాండ్ మోటరోలా నుంచి కొత్త మోడల్ ఫోన్ లాంచ్ యింది. అదే.. Moto Razr ఫోన్. ఈ సరికొత్త మోడల్ ఫోన్ అతి త్వరలో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ Moto...
ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్నారు. అలా మద్యం తాగుతున్న ఆ నలుగురు విద్యార్థలుపై నుంచి రైలు దూసుకుపోయింది. దీంతో ఆ నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో...
పాలు.. ఇటీవలి కాలంలో బాగా కల్తీ అవుతోంది. నీళ్లు, పౌడర్లు, కెమికల్స్ కలిపేసి విక్రయిస్తున్నారు. చూడటానికి అచ్చం పాలలానే ఉంటాయి. కానీ అందులో క్వాలిటీ ఉండదు,
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతోపాటు.. సంబంధిత క్రీడా విభాగంలో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు....
తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు.
మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమే మోడీ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కపిల్...