నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎడ్లపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జానకంపేట గ్రామానికి...
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్- బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆడియో టేప్ లీకైంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ కరీంనగర్ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారింది. ఆడియో లీక్పై బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం...
తమ నియోజక వర్గంలోని సమస్యను పరిష్కరించటంలో ఎంపీ అలసత్వం వహించాడని అలిగిన ప్రజలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ, గౌతమ్ గంభీర్ కనపడటం లేదని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి....
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది..రాఫెల్, అయోధ్య తీర్పులిచ్చిన జోష్తో బిజెపి యమా ఉత్సాహంగా సెషన్స్కి సిధ్దమవగా..నిరుద్యోగం, దేశ ఆర్ధిక స్థితిపై కౌంటర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అస్త్రాలు సిద్దం చేసుకుంది.. ఈ పరిణామాల మధ్య...
సినిమా రంగంలో ఎవరి పట్ల ఎలా ఉండాలి..ఎలా మెలగాలి అనే విషయాలు..క్రమశిక్షణగా మెలుగుతున్నానంటే..దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు అని..ఆయన తనకు గురుతుల్యులు అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన మాట్లాడుతుంటే..తాను ఏమి మాట్లడ లేకపోయానని, అంత...
బంగ్లాదేశ్ లోని చిట్టగ్యాంగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఐదంతస్తుల భవనం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీకై జరిగిన పేలుడులో 7గురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం, నవంబర్ 17న...
ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మపై కాంగ్రెస్ ఎంపీ , టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు , కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ...
ఏఎన్నార్ మహోన్నత వ్యక్తి..మళ్లీ అలాంటి వ్యక్తి ఎప్పుడు పుడుతాడో..ఇంకా 15 సంవత్సరాల పాటు హీరోగా నటించే సత్తా మెగాస్టార్ చిరంజీవిలో ఉందన్నారు ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారేవత్త, రాజకీయ వేత్త టి.సుబ్బిరామిరెడ్డి. తండ్రి కోరికను నిర్వహిస్తున్న...
ఓ వైపు ఎమ్మార్వోల అక్రమ వసూళ్లు, అవినీతిపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చిన సమయంలోనే మరోవైపు ప్రభుత్వ అధికారులు చేసే పనులు కూడా ప్రజలకు వాళ్లపై ఉండే నమ్మాకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు....
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి సీజేఐగా పదవిని చేపట్టిన రంజన్ గొగొయ్, పలు కీలక కేసుల్లో తీర్పు ఇచ్చారు. అయోధ్య...
ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీలిద్దరూ క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. వారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బూతులతో దాడులు చేస్తారా...
నటసామ్రట్ అక్కినేని నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం నవంబర్ 17, సాయంత్రం 5గంటలకు, అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా ప్రారంభమైంది. చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖ హీరో, హీరోయిన్లు, ఇతరులు...
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాసపై గోటబాయ రాజపక్సే విజయం సాధించారు. శ్రీలంక ఏడో అధ్యక్షునిగా గోటబాయ రాజపక్సేను అధికారికంగా ప్రకటించింది ఆ దేశ ఎన్నికల సంఘం. నూతన...
ఒక్క టెస్టు మ్యాచ్ మినహాయించి బంగ్లాదేశ్తో భారత మ్యాచ్లు ముగిశాయి. ఈ సిరీస్ అనంతరం జరగనున్న వెస్టిండీస్ తో మ్యాచ్ లకు షెడ్యూల్ విడుదల చేసేసింది భారత్. డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల...
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రెండు రోజులుగా దీక్ష చేస్తున్న టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దీక్షను భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమింప చేయాలని...
తెలుగు రాష్ట్రాల్లోని రెండు వందలకు పైగా చారిటబుల్ ట్రస్టుల గుర్తింపులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వస్తున్న విరాళాల వివరాలు, వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో లెక్కలు...
అయోధ్య కేసుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యింది. తమకు ఐదెకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించింది. మసీదు కోసం దేవాలయాన్ని కూల్చలేదని తెలిపింది....
హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సోమవారం, నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తే...
ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశమ్రంలోకి తన నలుగురు చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లారని స్వామి శిష్యుడు ఒకరు ఆరోపిస్తున్నాడు. నాలుగు నెలల నుంచి ఆశ్రమంలోనే ఉంచారని అంటున్నాడు. ఆ నలుగురు చిన్నారుల్లో తన ఇద్దరు కూతుళ్లు మాత్రం...
మార్కెటింగ్ కోసం ఎన్ని ఆఫర్లు పెట్టినా సద్వినియోగం చేసుకోవడంలో ముందుంటున్నారు యూత్. ఫ్రీగా ఇస్తున్నారంటే గంటలకొద్దీ లైన్లో ఉండటానికి వెనుకాడని జనాలు ఫ్రీగా పెట్రోల్ వస్తుందంటే బికినీతో రావడానికి ఏం అడ్డు చెప్తారు. రష్యాలోని ఓ...
రెండు తలలతో ఉన్న పిల్లి ఎక్కడైనా చూశారా ? రెండు తలలు ఎందుకుంటాయి ? అంటారు. కానీ ఓ పిల్లి రెండు తలలతో ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాలిఫోర్నియాకి...
పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, నవంబర్, 18వ తేదీ సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు స్పీకర్ ఓం...
మహారాష్ట్రలో శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ మూడు పార్టీల నేతలు శనివారం గవర్నర్ను కలవాల్సి ఉన్నప్పటికీ అది వాయిదా పడింది. ప్రభుత్వ...
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ముగియకముందే అధికార పార్టీ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఓడిపోయినట్లుగా అంగీకరించారు. విజయం సాధిస్తోన్న గోటబాయ రాజపక్సేకు అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తీర్పు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రేమదాస....
స్కూల్లో బెల్ మోగిందంటే పిల్లలంతా బిలబిలా మంటూ క్లాస్ రూముల్లోకి వెళ్లిపోతారు. అదే సాయంత్రం మోగిందంటే.. ఎగురుకుంటూ స్కూల్ నుంచి బైటకొచ్చి ఇంటికెల్లిపోతారు. కానీ కేరళలోని ఓ స్కూల్ లో మాత్రం ‘వాటర్ బెల్’ మోగుతోంది. అదేంటి..స్కూల్స్...
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాక రేపుతోంది. తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న కార్మికులు.. 44వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇటు.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది....
16ఏళ్ల అబ్బాయి.. తన మరదలిపై అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 15ఏళ్ల బాలికను మంచానికి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్గావ్ లోని...
జగన్ చిటికేస్తే టీడీపీ ఉండదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారని..అదే..సీబీఐ చిటికేస్తే సీఎం జగన్ ఏమవుతారు ? వైసీపీ ఏమవుతుందని ప్రశ్నించారు టీడీపీ నేత దేవినేని ఉమ. మంత్రి కొడాలి నాని, జగన్ లపై ఉమ...
మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా మండ్వాడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం (నవంబర్ 17)న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ...
టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.
త్వరలో శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరలు పెంచనున్నారు అనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ధరల పెంపుపై
సెల్ఫీ మోజులో పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై సెల్ఫీ మోజులో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతోపాటు మరో...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో సహా పార్టీ నాయకులంతా కార్యక్రమానికి హాజరయ్యారు....
కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేననీ..ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర...
తనను అత్యాచారం చేశారంటూ ఓ టెలివిజన్ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక హోటల్ రూంలో తనపై జూనియర్ ఆర్టిస్ట్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తోంది. పైగా తాను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినట్టుగా తెలిపింది. తనపై అత్యాచారం చేసిన...
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మరోసారి గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఓ బాలింత కడుపులో దూది పెట్టి కుట్లు వేసిన ఘటన జరిగింది. సదరు బాధితురాలికి కడుపు నొప్పితో హాస్పిటల్ కు రావటంతో.. డాక్టర్ల నిర్వాకం...
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీతో రాష్ట్రంలో...
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డులు నెలకొల్పాడు సిక్సర్ల వీరుడు. కానీ, 2018వేలం నుంచి ఏటా కొనుగోలు చేసేందుకు ప్రతి ఫ్రాంచైజీ అనాసక్తిగానే కనిపిస్తుంది. గతేడాది వేలంలో కనీస ధరకే రూ.కోటికి కొనుగోలు చేసిన...
ఆధార్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్. ఇకపై మీ ప్రాపర్టీకి కూడా ఆధార్ లింక్ చేయాల్సిందే. త్వరలో కొత్త రూల్ రాబోతోంది. ఇప్పటికే ఎన్నో అంశాలపై ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా...
నైరుతి బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా.... రాయలసీమలో వర్షాలు కురుస్తాయి.
కర్నూలు జిల్లా ఆల్లగడ్డలో విద్యుత్ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు మద్యం తాగి చిందేశారు.
విశాఖపట్నం చిన్నముసిరివాడ హుడా కాలనీలో ఓ కామాంధుడు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లారీ ట్రాన్స్ పోర్ట్ యజమాని అరవింద్ పక్కంటిలో ఉంటున్న ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అరవింద్ ఇద్దరు బాలికలపై అత్యాచారానికి...
ఉల్లి సామాన్యులకు కన్నీరు తెప్పించేదిగా మారింది. రోజూ పెరుగుతున్న ధరలు చూసి మధ్యతరగతి మనుషులు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. శనివారం హైదరాబాద్ మార్కెట్లో మేలిరకం ఉల్లిపాయలు ఒక్కో క్వింటా రూ.6 వేలు పలికింది. గత నెలలో...
భారత్ దర్శన్ రైలు యాత్ర 2020 జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు ఐఆర్సీటీసీ ప్రకటించింది.
జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ ''అమ్మఒడి''. 2020 జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యా సాయం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. డిష్ బిల్లు అడిగినందుకు కేబుల్ ఆపరేటన్ పై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.నంద్యాల ఎన్జీవో కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అదే...
అగ్ని-2 పరీక్ష సక్సెస్ అయింది. భూతలం నుంచి భూతలంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-2కు మొదటిసారి రాత్రిపూట నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఫిరోజ్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం...
విశాఖలో నకిలీ డాక్టర్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డాక్టర్ అవతారమెత్తి అమ్మాయిలను ట్రాప్ చేసిన డ్రైవర్ వంకా కుమార్ నేరాల చిట్టాను బయటకు తీస్తున్నారు. వంకా కుమార్ పలువురు యువతులను బ్లాక్ మెయిల్...
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను చేపట్టడంతో పాటు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. క్యాబినెట్ హోదా కలిగిన...