భారత్ బిన్ లాడెన్ గా గుర్తింపు పొందిన ఏనుగు మృతిపై అసోంలో వివాదం మొదలైంది. మత్తు మందు ఓవర్ డోస్ వల్లే లాడెన్ ఏనుగు చనిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శరద్ పవార్ వ్యాఖ్యలు మరింత ఉత్కంఠతను పెంచాయి. ఢిల్లీలోని టెన్ జన్పథ్లో సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అనంతరం దీనికి సమాధానం దొరుకుతుందని...
ఇద్దరు భారతీయులను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రశాంత్. హైదరాబాద్ వాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. మరొక వ్యక్తి ప్రశాంత్
పాకిస్తాన్ లో హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్. మధ్య ప్రదేశ్ కు చెందిన దారిలాల్ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. కొలిస్తాన్ ఎడారిలో పాస్ పోర్టు, వీసాలు లేకుండా వచ్చారని ఆరోపిస్తూ పట్టుకున్నారు. ప్రశాంత్ హైదరాబాద్...
పోలీసులకు ఓ వింత కేసు వచ్చింది. చెప్పులు పోయాయంటూ ఓ వ్యక్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అబ్దుల్ హఫీజ్ అనే వ్యాపారవేత్త తన ఇంట్లో 10 జతల ఖరీదైన షూస్ దొంగతనం జరిగిందని కంప్లయింట్...
కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ఎగబడుతున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి.. ఫోన్లోనే ట్రాక్టర్ యజమానులతో బేరసారాలకు
ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్ష విరమించారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో ఆల్ పార్టీ నాయకులు దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు టీజేఎస్ చీఫ్
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి మొబైల్ సర్వీసు రేట్లు పెరగనున్నాయి. టెలికం అతిపెద్ద దిగ్గజం వోడాఫోన్ ఇండియా త్వరలో మొబైల్ సర్వీసు టారిఫ్స్ రేట్లను పెంచనున్నట్టు ప్రకటించింది. వరల్డ్ క్లాస్ డిజిటల్ ఎక్స్...
పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతంగా ఉంది. చర్చల సమయంలో సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. వెల్లోకి దూసుకెళ్లనప్పటికీ..
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రానికి గానూ తన పోర్షన్కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు.. 2020 సంక్రాంతికి సినిమా విడుదల కానుంది..
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి మురళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి పోలీసుల వేధింపులే కారణం అని మురళి వాయిస్
మీకు వాట్సాప్ అకౌంట్ ఉందా? తస్మాత్ జాగ్రత్త. ఫేస్బుక్ సొంత యాప్ వాట్సాప్కు మరో సెక్యూరిటీ రిస్క్ పొంచి ఉంది. ఏ క్షణంలోనైనా హ్యాకర్లు సైబర్ ఎటాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా...
మీడియాలో తన ఆరోగ్యం గురించి వస్తున్న కథనాలపై అలనాటి ప్రముఖ నటి డింపుల్ కపాడియా స్పందించారు..
ఆవు పేడను గోడలకు కొట్టి పిడకలుగా చేయడం పల్లె వాతావరణంలోనే చూస్తూ ఉంటాం. కానీ, ఈ పిడకలు కూడా కవర్లలో ప్యాక్..
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో ఇండియా నుంచి కొత్త Y సిరీస్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లలోకి వచ్చేసింది. అదే.. Vivo Y19 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. రూ.13వేల 990లకే లభ్యమ్యే...
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫాస్ట్ బౌలర్ షాదత్ హుస్సైన్ ను సస్పెండ్ చేసింది. తన జట్టు సహచరుడైన అరాఫత్ సన్నీను..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘ప్రతిరోజూ పండగే’ నుండి ‘ఓ బావా’ లిరికల్ సాంగ్ రిలీజ్..
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది వాదనపై కోర్టు కీలక వ్యాఖ్యలు
‘జార్జ్ రెడ్డి’ సినిమా విషయంలో వివాదం నెలకొంది.. ఏబీవీపీ విద్యార్థులను రౌడీలుగా చూపించే కుట్ర చేస్తున్నారంటూ.. ఏబీవీపీ నేతల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు..
జగన్ ప్రభుత్వంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ కేసులతో టీడీపీ నేతలను
ప్రపంచవ్యాప్తంగా TikTok యాప్ ఎంతో పాపులర్ అయింది. టిక్ టాక్ కంపెనీ అయిన బీజింగ్ ByteDance మరో సరికొత్త సర్వీసుతో ముందుకొస్తోంది. అదే.. మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు. బైట్ డాన్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ వచ్చే...
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమంది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టం
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి ఫార్ములాను అమల్లోకి తెచ్చింది. అప్పటినుంచి ఇదే ఫార్ములాను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ఢిల్లీలో మూడో విడతలో భాగంగా నవంబర్ 4...
కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కాలుష్యం అంశంపై సమావేశానికి గౌతం గంభీర్ రాలేదు. దీంతో గంభీర్ కనుబడుట లేదంటూ ఢిల్లీ వీధుల్లో పోస్టర్లు కలకలం రేపాయి. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మణ్తో పాటు గౌతీ...
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేని 67 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పై
విక్టరీ వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్టు నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు..
సంచలనం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో న్యాయం కోసం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చిన్నారి వర్షితను పొట్టనపెట్టుకున్న నిందితుడు రఫీని ఉరి తియ్యాలని డిమాండ్
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 90రోజులుగా జైల్లో ఉంటున్న...
రాజ్యసభ 250వ సెషన్ జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ రాజ్యసభను ప్రసంశించారు. ఇలాంటి సభలో ఉన్నందుకు గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు....
హైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కిడ్నాప్ కేసు పోలీసులకు దిమ్మతిరిగేలా చేసింది. ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడు ఎవరో తెలిసి పోలీసులు విస్తుపోయారు.
విదేశాల్లో విద్య కోసం స్వదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి వైద్యవిద్య కోసం వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ అమెరికాలో చదువు కోసం భారత్ నుంచి వెళ్లిన విద్యార్థుల్లో లక్షల్లో ఉన్నారు. 2018-19 విద్యాసంవత్సరంలో...
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి నోరుజారి నెటిజన్ల చేతికి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవల తన అధికారిక ట్విట్టర్ ద్వారా 2011వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోని ఓ ఘటన గురించి కామెంట్ చేశాడు....
అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, దిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుడ్న్యూస్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్..
నాలుగేళ్ల పాప అనారోగ్యంతో చనిపోయింది. కళ్లముందే పాప మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న పేగు బంధాన్ని వీడలేక కన్నీరుమున్నీరుయ్యారు. తమ పాప చనిపోలేదని, మరుసటి రోజు ఉదయమే లేచి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. మృతిచెందిన పాపను...
తమిళనాడులో దోమ తెరల తయారీ కంపెనీ యజమాని నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపి లెక్కల్లో చూపని కోట్ల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కరూర్ జిల్లా సెమ్మడైలో శివస్వామి అనే వ్యక్తికి శోభికా...
తానూ సీమ బిడ్డనేనంటూ అప్పటి అధికార పార్టీపై తీవ్ర స్వరంతో ఎంపీకే సవాల్ విసిరిన పోలీస్, తర్వాతి కాలంలో ఎంపీగా మారిన కథాంశంతో మాస్ మహరాజ్ రవితేజ ఓ సినిమా తీయబోతున్నారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’...
అజయ్ దేవ్గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న‘తన్హాజీ : ది అన్సంగ్ వారియర్’ మూవీ నుండి సావిత్రిబాయి ములుసరేగా కాజోల్ లుక్ రిలీజ్..
షాకింగ్ న్యూస్. ఇదో పరువు హత్య. ఒక తండ్రి తన కుమార్తెను కిరాతకంగా హత్యచేశాడు. కూతురికి కరెంట్ షాకిచ్చి.. ఆపై గొంతు కోసి చంపేశాడు. తన కుమార్తె పక్కంటి అబ్బాయితో ప్రేమలో పడిందనే కారణంతో ఆమెపై...
దేశ రాజధానిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. జేఎన్యూ విద్యార్థులు చేపట్టిన లాంగ్ మార్చ్ను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. వీరు పార్లమెంట్కు వెళ్లకుండా మొదట ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి..దూసుకొచ్చారు. వీరిని నిలువరించేందుకు పోలీసుల ప్రయత్నాలు...
ఇండియన్ ఆర్మీలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్’ 2020 విద్యాసంవత్సరానికి గాను వివిధ కళాశాల్లలో B.sc నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందుకు మహిళా అభ్యర్ధులు మాత్రమే అర్హులు. ఈ కోర్సుకు ఎంపికైన వారు 4 సంవత్సరాల పాటు ఉచితంగా...
దేశ రాజధానిలో జేఎన్యూ విద్యార్థులు కదం తొక్కారు. వారి నినాదాలు, డప్పులు, పాటలతో దద్దరిల్లిపోయింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పార్లమెంట్ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించారు. ప్ల క్లార్డులు ప్రదర్శిస్తూ..ర్యాలీగా వెళుతున్నారు. పార్లమెంట్ ముట్టడికి విద్యార్థి...
మీరు ఎస్బీఐ ఖాతాదారులా? ప్రత్యేకించి సేవింగ్స్ ఖాతాదారులు ఈ విషయంలో జర జాగ్రత్తగా ఉండాలి. మీ అకౌంట్లలో బ్యాలెన్స్ ఉందా? ఎంత మొత్తంలో ఉంచుతున్నారు. ఓసారి చెక్ చేసుకోండి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజే సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యుల ప్రయత్నించారు. పలు...
పెళ్లై వారం రోజులు గడువ లేదు. ఏమైందో కానీ..భర్తకు విషమిచ్చిందో భార్య. అపస్మారక స్థితికి చేరుకున్న అతడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తుగ్గలి మండలం,...
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలోని ప్రముఖ నగరాల పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. అలహాబాద్, ఫైజాబాద్, మొఘల్ సరాయ్ పేర్లు మార్చిన తర్వాత ఇప్పుడు ఆగ్రా పేరు మార్చే పనిలో పడ్డారు. ఇందుకు...
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 18వ తేదీ సోమవారం ఉభయసభలు ప్రారంభం కాగానే..ఇటీవలే మృతి చెందిన సభ్యులకు సభలు ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం లోక్ సభలో కొత్తగా ఎన్నికైన వారిచే స్పీకర్ ప్రమాణం చేయించారు. తర్వాత..ప్రశ్నోత్తరాలను...
బంగ్లాదేశ్ లో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్ లో ఉల్లిపాయల ధరలు మోత మోగుతున్నాయి. కేజీ ఉల్లి ఏకంగా రూ. 220 అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు....
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటిస్తున్న ‘డిక్కీలోనా’ మూవీ షూటింగ్ ప్రారంభం..
అయ్యప్ప మాలా వేసుకుని కాలినడకన స్వామివారి దగ్గరకు వెళ్తున్న అయ్యప్ప భక్తులకు ఎదురైన కొత్త అనుభవం వింటే ఆశ్చర్యపోతారు. ఓ శునకం.. అయ్యప్ప భక్తులతో 480 కిలోమీటర్లు నడిచిందట. ఆంధ్రప్రదేశ్ తిరుమలలో అక్టోబర్ 31వ తేదీన...
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నహాలీవుడ్చిత్రం ‘ఫారెస్ట్గంప్’ హిందీ రీమేక్ ‘లాల్ సింగ్ చద్దా’ - ఫస్ట్లుక్..