హైదరాబాద్లో మరో బాలుడిని లిఫ్ట్ బలి తీసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలో లిఫ్ట్ కింద పడి తొమ్మిదేళ్ల ధనుష్ మృతి చెందాడు. రోడ్ నెంబర్ 10 టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్...
గుంటూరు జిల్లా గురజాలలో కలకలం రేగింది. గురజాల దేవాదాయశాఖ ఈవో అనిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దాచేపల్లి మండలం పొందుగల కృష్ణా నదిలో అనిత మృతదేహం గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు...
టాలీవుడ్ లో లీడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరి పేరు చెప్పాల్సి వస్తే.. అందులో కచ్చితంగా తమన్ పేరు ఉంటుంది. దాదాపు చాలా సినిమాలకు
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి మహా హారతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి
వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం టిక్ టాక్ లో వైరల్ గా మారిన వీడియోలు, ఫన్నీ వీడియోలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. దీంతో ఏ మాత్రం పోలికలు ఉన్నా వాళ్ల అభిమాన తారలను అనుకరిస్తూ వీడియోలు...
పెళ్లిళ్లకు చేస్తున్న ఫొటో షూట్లో వస్తున్న కొత్త ట్రెండ్.. హద్దుల్లేకుండా తయారైంది. లేని అందాలను సృష్టించి ఫొటోషూట్ చేస్తే ఓకే. కానీ, బురదలో దొర్లుతూ దానికి మడ్ లవ్ అనే పేరు పెట్టడంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు....
బంగారం అక్రమంగా తరులుతోంది. బిల్లులు ఎగ్గొట్టి.. దొంగమార్గంలో దుకాణాల్లోకి చేరుతోంది. తక్కువ ధరకే వస్తుండడంతో.. వ్యాపారులు కూడా ఈ
విరాట్ కోహ్లీ టిక్ టాక్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అమిత్ యాదవ్ అనే వ్యక్తి టిక్ టాక్ అకౌంట్ నుంచి ఓ వీడియో పోస్టు చేశాడు. కోల్కతా వేదికగా బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో...
ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ హత్య కేసులో కొత్తకోణాలు బయటికొస్తున్నాయి. ఆస్తి పంచాల్సి వస్తుందనే దీప్తిశ్రీని పినతల్లి శాంతికుమారి హత్య చేసినట్లు
బాల్యమంటే అందరికీ అమితమైన ఇష్టమే. చిన్ననాటి మధుర స్మృతులు మరిచిపోలేనివి. కానీ, ఓ కుర్రాడి బాల్యాన్ని వింత వ్యాధి నరకంగా మార్చింది.
సిద్ధాంతాలను పక్కకు పెట్టి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమితో శివసేన జట్టుకట్టడంతో…రాత్రికి రాత్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల ధైర్యం బీజేపీకి వచ్చింది. అలాంటప్పుడు ప్రజాసామ్య విలువలను మంటగలిపేసిందని బీజేపీని విపక్షం ఏ మాత్రం...
అయోధ్యలో ఆవులకు చలికోట్లు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఆవులకు పత్తితో తయారుచేసిన కోట్లను ఇచ్చేందుకు సిద్ధమైంది. అయోధ్య నగర్ నిగమ్ కమిషనర్ నీరజ్ శుక్లా మాట్లాడుతూ.. ‘ఆవుల కోసం చలికోట్లు...
తాను దుబాయ్ లో ఉన్నానని, బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నానని వస్తున్న వార్తలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్
ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం వేసి.. అంగరంగ వైభవంగా చేసిన పెళ్లి వేడుకలు చూశాం. అంబానీ, గాలి జనార్ధన్రెడ్డి ఇంట్లో అలా
బంగ్లాదేశ్తో పింక్ బాల్ టెస్టుకు ముందు టీమిండియా పేసర్లు అసలు బౌలింగ్ ఎలా వేస్తారనే సందేహాలు తలెత్తాయి. ఎర్రబంతితో రాణిస్తున్న పేసర్లు గులాబీ బంతిపై పట్టు సాధిస్తారా అనే చర్చ జరిగింది. తమకు ఏ బంతైనా...
కాకినాడలో బాలిక దీప్తిశ్రీ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను
కమెడియన్ బ్రహ్మానందం గుండెకు హత్తుకునే పాత్రలో కనిపించనున్నారు. కృష్ణ వంశీ దర్శకత్వం చేస్తున్న రంగమార్తాండ అనే సినిమాలోని కీలక పాత్రను పోషించనున్నారు. మరాఠీ మూవీ నటసామ్రాట్ అఫీషియల్ రీమేక్ ఇది. నానా పటేకర్ పోషించిన పాత్రకు...
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ విజయం సాధించింది భారత్. మూడు టీ20లు, రెండు టెస్టుల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాను బోల్తా కొట్టించింది. కనీస పోరాటం చూపించలేకపోయిన బంగ్లాదేశ్ ఘోర...
రూబిక్ క్యూబ్ గురించి తెలిసే ఉంటుంది కదా. పిల్లల మేథస్సుకు పదును పెట్టే ఆట వస్తువుల్లో ఇది కూడా ఒకటి. పిల్లలకే కాదు..పెద్దలకు కూడా. దీనిని కరెక్టుగా చేస్తే తాను మేధావని అనే ఫీలింగ్ వస్తుంది....
విజ్ఞానం కోసం పుస్తకాలు చదవడం మానేస్తున్నారు..గూగుల్లో వెతుకుతున్నారు..అంటూ వ్యాఖ్యానించారు భారత ప్రధాని మోడీ. జీవన విధానమంతా..ప్రకృతితోనే ముడిపడి ఉందన్నారు. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో అభిప్రాయాలను పంచుకున్నారు....
కెమెరా క్వాలిటితో పాటు మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ ఫోన్లు డేటా చోరీకి గురయ్యాయి. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ నుంచి యూజర్ల సమాచారం అంటే పేరు, మెయిల్ ఐడీలు...
హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. సికింద్రాబాద్ సమీపంలో డివైడర్ పై నుంచి దూసుకెళ్లి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వీడడం లేదు. ప్రమాదకరస్థాయిలో పొల్యూషన్ ఉంటుడడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ రంగంలోకి దిగింది. 13 ప్రాంతాల్లో నీటిని చిలుకరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము...
మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరుకోగా.. ఎమ్మెల్యేలను మభ్య పెట్టకుండా వెంటనే బల పరీక్ష నిర్వహించాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్...
చిత్తూరులో జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త.. భార్య కాళ్లు, చేతులు నరికేశాడు.
మరోసారి ధర్మాడి టీం అవసరమొచ్చింది. అయ్యో ఇంకెక్కడ బోటు మునిగిపోయిందా ? అనుకోకండి. ఈసారి మృతదేహాన్ని బయటకు తీయడానికి వారు రంగంలోకి దిగారు. చిన్నారి దీప్తిశ్రీని వెతికేందుకు 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం తూర్పు గోదావరి...
ఇండియన్ టీవీ హీరోయిన్, మోడల్, హీరోయిన్ గెహానా వసిష్త్ గుండెపోటుకు గురయ్యింది. సరైన పోషకాహారం తీసుకోకుండా ఎక్కువ టైమ్ షూటింగ్ చెయ్యడంతో ఆమెకు బీపీ తగ్గి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఈమె పరిస్థితి విషయంగా ఉన్నట్టు...
ఈ మధ్య యుత్ నుంచి ముసలివాళ్ల వరకు అందరూ టిక్ టాక్ వీడియోల్లో మునిగితేలుతున్నారు. రోజుకో టిక్టాక్ వీడియో చేయనిదే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. ఇక మరికొంతమంది పొద్దస్తమానం టిక్టాక్ వీడియోల్లోనే బతికేస్తుంటారు. అయితే...
పట్టుదల, ఆసక్తి, కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిందో యువతి. చదువుకొనే రోజుల్లో ఫెయిల్ అయినా..తర్వాతి కెరీర్లో అద్బుత విజయాలు సాధిస్తూ దూసుకెళుతున్న వారిలో ఈమె కూడా ఒకరు. క్వాంటమ్ ఫిజిక్స్ ఎగ్జామ్లో జీరో వస్తే..అదే...
అనంతపురం జిల్లాలో నాందేడ్ ఎక్స్ ప్రెస్ లో దుండగుల దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ప్రయాణికుడి నుంచి నగదు దోచుకుని రైలు నుంచి కిందికి తోసేశారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక హొస్పేటకు చెందిన గోవిందప్ప మంత్రాలయం వెళ్లేందుకు...
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ జరగబోతోందని..ఇందుకు దుబాయ్ వేదిక కానుందంటూ సంచలన కామెంట్లు చేశారు సీపీఐ నేత నారాయణ. దుబాయిలో సీఎం రమేశ్ కొడుకు నిశ్చితార్థం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీయనున్నారని తెలిపారు. 2019, నవంబర్ 24వ తేదీ...
తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రాశీకన్నా ఇప్పుడు దక్షిణాదిలో అన్ని సినిమాల్లో నటిస్తుంది ఈ భామ. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోలతో నటిస్తున్న ఈ అమ్మడు తెలుగులో కూడా భారీ సినిమాల్లో...
ఇండోనేషియాలో 2020 నుంచి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి లకు నచ్చి వారి కుటుంబికులు ఒప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. వాటి ప్రకారం మూడు నెలలు కోర్సు పూర్తి...
తన డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన హీరోయిన్ మాధురీ దీక్షిత్. తేజాబ్లో ఏక్, దో, తీన్, బేటా చిత్రంలో దక్ దక్ కర్నే లగా, చోలీకే పీచే క్యాహై లాంటి పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి....
టూత్ పేస్ట్ ముఖానికి రాసే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. అదేంటంటే.. టూత్ పేస్టు రాస్తే మీ ముఖంపై మొటిమలు, నల్లటిమచ్చలు, ముడతలు పోతాయని చాలా మంది నమ్ముతున్నారు. అయితే డాక్టర్లు మాత్రం అది...
అడాల్ఫ్ హిట్లర్..ప్రపంచాన్ని గడగడలాడించిన కొంతమంది నియంతల్లో ఈయన ఒకరు. నాజీ నేత ఇతను. ఈయన నివాసం ఉంటున్న ఇక నుంచి పోలీస్ స్టేషన్గా మారనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాయువ్య ఆస్ట్రియన్...
హైదరాబాద్ లో తల్లి, కుటుంబ సభ్యులపై దాడి చేసిన వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్షను విధించింది.
అర్థ శతాబ్ధపు అజ్ఞానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కానీ, ఇంకా కూడా ఆ ఛాయలు కొన్ని చోట్ల పోలేదు అంటే ఎంత అమానుషం కదా? ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని సంబరపడాల్సింది పోయి, ఆడపిల్ల...
సికింద్రాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి...
కుక్క అంటేనే విశ్వాసం గల జంతువు. ఇతర ఏ జంతువులకూ లేని తెలివి కుక్కలకు ఉంటుంది. అయితే కుక్కలకు మనుషులకున్నంత జ్ఞానం, ఆలోచన ఉంటోందంటారు. అది కచ్చింతంగా నిజమని ఈ ఘటన ద్వారా తెలింది. ఫ్లోరిడాలోని...
కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. దీప్తిశ్రీని చంపి కాలువలో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
హైదరాబాద్..ఈ మహానగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా..వాహనాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. వాహనాల సాఫీ జర్నీ కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకొంటోంది. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ...
సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.
తెలంగాణ ఆర్టీసీ సమ్మె..కొన్ని రోజులుగా హాట్ టాపిక్. తెలంగాణ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద సమ్మె ఇదే. 51 రోజులకు చేరుకుని నాట్ ఔట్ అంటోంది. 49 వేల 300 మంది కార్మికులతో ముడిపడిన వ్యవహారం కావడంతో...
నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. వరి కోత యంత్రంలో పడి కౌలు రైతు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణ పేరుతో పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దీనిపై ఇప్పటికే...
పోటెత్తిన నిరుద్యోగ యువత.. పోస్టులు 25 ఉంటే దరఖాస్తుల సంఖ్య మాత్రం 36వేల 557 వచ్చాయి అంటే ఉద్యోగాలు లేక ఎంతమంది యువత తిప్పలు పడుతున్నారో అర్ధమౌతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL)...
అతివేగానికి మరో ప్రాణం బలైపోయింది. రూ. 69.47 కోట్లతో నిర్మించిన బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్పై కారు పల్టీలు కొడుతూ కిందపడిన ఘటనలో మహిళ మృతి చెందడం కలకలం రేపింది. డిజైన్ లోపం వల్లే ప్రమాదాలు...
గంటగంటకు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఎన్సీపీ రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే బీజేపీకి సరైన బలం లేదని మిగిలిన పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర...