ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాల అమలుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని నియమించింది.
జూనియర్ ఎన్టీఆర్.. వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నారు. ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఇప్పటికే పలు ఇండస్ట్రీల నటులు చెబుతుండడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్గా...
ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందని కొందరు నేతలు చెబుతున్నారని..దీనిపై పక్కాగా లెక్క కడుతామన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంపైనే కోర్టుకు వెళుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం ఏకాణా ఇచ్చింది లేదన్నారు....
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. శంషాబాద్ టోల్ ప్లాజా దగ్గరే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
సీఎం ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. కార్మికులు రేపు విధుల్లో చేరాలని పిలుపు ఇచ్చారు. కార్మికులంతా ఉద్యోగాల్లో జాయిన్ కావాలన్నారు. కార్మికులు ఇప్పటికైనా మేల్కొని విధుల్లో చేరాలన్నారు. తక్షణ సాయం కింద ఆర్టీసీకి...
తెలంగాణ రాష్ట్రంలో 50రోజులకు పైగా స్ట్రైక్ చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి కేసిఆర్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులు అందరూ రేపు ఉదయం ఉద్యోగాల్లో చేరాలని పిలుపునిచ్చారు కేసిఆర్. ఈ...
ఆర్టీసీ ముగింపు పలకాలని తమ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని.. అసంబద్ధమైన డిమాండ్లతో అనాలోచితంగా సమ్మె చేశారని.. పూర్తి బాధ్యత వారిదేనని తెలంగాణ సీఎం కేసీఆర్..స్పష్టం చేశారు. అర్థం, పర్థం లేకుండా పలు పార్టీలు వ్యాఖ్యానిస్తున్నారని ప్రతిపక్ష...
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సర్వీసులు నిలిచిపోయాయి. గురువారం (నవంబర్ 28, 2019) రాత్రి 7.30 గంటల ప్రాంతం నుంచి ఫేస్ బుక్ సర్వీసులు నిలిచిపోయినట్టు ఓ రిపోర్టు తెలిపింది. చాలామంది యూజర్లు తమ ఫేస్...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నమ్మక ద్రోహం చేసిన చంద్రబాబుకు చెప్పులు, రాళ్లు, కర్రలతో ప్రజలు స్వాగతం పలికారని తెలిపారు.
రాష్ట్రంలో ఇటీవలే సంభవించిన వర్షాల కారణంగా రోడ్లు, నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయని వెంటనే వీటిని బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వెల్లడించారు. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం...
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర 29వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఉద్ధవ్ థాకరే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి పేరుతో...
ప్రపంచ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ (QS)లో ఆసియా నుంచి టాప్ 100 ర్యాంకుల్లో 8 భారతీయ యూనివర్శిటీలకు చోటు దక్కింది. ఆసియాలో మొత్తం 550కు పైగా యూనివర్శిటీలు పోటీపడగా.. 96 భారతీయ యూనివర్శిటీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. ఇందులో...
‘కిరిక్ పార్టీ’ ఫేమ్ రక్షిత్ శెట్టి నటిస్తున్న ‘అతడే శ్రీమన్నారాయణ’ థియేట్రికల్ ట్రైలర్ నేచురల్ నాని చేతుల మీదుగా విడుదలైంది..
14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా..25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా..తనపై దాడి చేస్తారా ? అంటూ ప్రశ్నించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తాను రాజధాని అమరావతిలో పర్యటిస్తే..వైసీపీ పార్టీ..రౌడీలను పంపించి రాళ్లు..చెప్పులతో దాడి చేయించారు..లా అండ్...
దేశంలో అత్యంత దయనీయమైన జీవితం బతుకుతున్నది ఎవరూ? అంటే రైతు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ హక్కులుంటయ్, డిమాండ్లుంటయ్, సంఘాలుంటయ్.. కానీ రైతులకే ఏమీ ఉండవు.. అయితే ఎంతో కష్టపడి అందరి జానెడు పొట్టను నింపేది...
చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు.
హైదరాబాద్ అభివృద్ధి అంటే..మొదట తానే గుర్తుకొస్తానని చెప్పారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వివిధ దేశాలు తిరిగా..రాత్రింబవళ్లు కష్టపడినా..హైదరాబాద్ అభివృద్ధి కోసం..ఇక్కడకు రావాలని ఎంతోమందిని ఆహ్వానించడం జరిగిందన్నారు. 2004లో ఎన్నికల్లో ఓడిపోయినా..అధికారంలోకి వచ్చిన వారు హైదరాబాద్ అభివృద్ధిని...
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ప్రతిరోజూ పండగే సినిమాలోని ‘తకిట తథిమి కొట్టరా డీజే’ సాంగ్ ప్రోమో విడుదల చేశారు..
పశ్చిమ బెంగాల్లో పాగా వేద్దామని అనుకుంటున్న బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. తమకు ఢోకా లేదని తృణముల్ కాంగ్రెస్ పార్టీ నిరూపించింది. రాష్ట్రంలో మూడు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ క్వీన్ స్వీప్ చేసింది....
డిసెంబర్ 5 ఉప ఎన్నికల్లో ఫిరాయింపు రాజకీయాల కర్నాటక మీద తీర్పు రాబోతున్నట్లే. ఈ మొత్తం 15 సీట్లలో కనీసం 6 సీట్లను బీజేపీ గెల్చుకొంటే అధికారానికి ఢోకాలేదు. లేదంటే… కొత్తగా కొంతమందిని మళ్లీ ఎత్తుకెళ్లాలి....
5వ క్లాస్ చవివే పిల్లాడు క్లాస్ నోట్ బుక్ పేజిని చింపి దానిపై ఫిర్యాదు రాసి కేరళ కోజికోడ్ జిల్లాలోని మెప్పయూర్ పోలీసులకు ఫిర్యాదు రాసి కంప్లైంట్ చేశాడు. దానిపై పోలీసులు స్పందించి వెంటనే రంగంలోకి దిగి విచారణ...
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పేర్ని నాని. ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారని ఎద్దేవా...
BSNL ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్. దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ మళ్లీ ప్రవేశపెట్టింది. ఇతర టెలికం కంపెనీలతో పోటీగా BSNL ప్రీపెయిడ్ ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది....
గత మూడేళ్లలో ప్రధాని మోడీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.255కోట్లు అని కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడిండించడంపై లోక్ సభలో చర్చ జరిగింది. విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అంటూ ఎంపీలు...
పోరాటం చేసేది తన కోసం కాదు..ప్రజల కోసం అంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వైసీపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రాజధానిని శ్మశానంతో పోలుస్తారా అంటూ ఫైర్ అయ్యారు. రాజధానితోనే ప్రజల అభివృద్ధి ముడిపడి ఉంటుందన్నారు....
ఫార్మింగ్ టన్ నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ ‘‘రూలర్’’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల..
స్టాక్ మార్కెట్లు జోరు మీదున్నాయి. దేశీయ మార్కెట్ సూచీలు ఒక్కసారిగా పైకి ఎగియడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్లు కూడా అమాంతం పైకి ఎగసాయి. ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని RIL కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్...
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’’ విడుదలకు హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ సినిమాపై గతకొద్ది రోజులుగా ఈ సినిమా టైటిల్ గురించి, ఇతరత్రా రాజకీయ అంశాల...
అమెరికా చిప్ కంపెనీ ఇంటెల్ సంస్థ హైదరాబాద్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో తెలిపారు.
వరంగల్ హంటర్ రోడ్డులో మానస సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (నవంబర్ 27)న వరంగల్ లో మానస మృతదేహాం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి...
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం నీటి పారుదలను ఆపేయాలంటూ శ్రీశైలం నీటి ముంపు బాధితులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, బాధితులకు...
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణ హత్యకు గురైన ప్రియాంకారెడ్డి మృతదేహానికి స్పాట్లోనే పోస్ట్మార్టం పూర్తైంది. ప్రియాంక మృతదేహాన్ని తగులబెట్టేందుకు పెట్రోల్ వాడారా లేక డీజిల్ వాడారా అన్నది తేల్చే పనిలో పడ్డారు.
బాబీ సింహా, కష్మీరా జంటగా నటిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
తెలంగాణ మంత్రివర్గం భేటీ స్టార్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ మీటింగ్పై అందరి దృష్టి నెలకొంది. గత 52 రోజుల పాటు జరిగిన...
గంజాయి, గుట్కా, నల్లమందు, హెరాయిన్, చరస్, మార్పిన్, మాదక ద్రవ్యాల అక్రమ తరలింపులు ఎవరి దృష్టికి వచ్చినా ఫిర్యాదు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వాట్స్ ఏప్ నంబర్ ని ప్రకటించారు. గంజాయితో పాటు...
పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతున్నాడని పక్కింటి వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి.
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాలు హిట్ అయినా కూడా అతనికి అర్జున్ రెడ్డి సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ వేరే. ఈ సినిమా తెలుగులో విడుదలైనా.. ఇప్పటికే మరో రెండు భాషల్లో...
ప్రముఖ చైన్ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ నుంచి ఇండియా మార్కెట్లలో కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ అయింది. Mi TV లైనప్ లో మరో సరికొత్త మోడల్ టీవీని ప్రవేశపెట్టింది. కొన్ని నెలల...
తన కుమారుడు అర్జున్, తన కూతురు సారాకు ట్విట్టర్ అకౌంట్లు లేవని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించారు. వీరి మీద ఉన్న ట్విట్టర్ అకౌంట్లు ఫేక్ అని స్పష్టం చేశారు. వాటిపై చర్యలు తీసుకోవాలంటూ...
చాలామందికి శరీరానికి ఎలర్జీలు వస్తుంటాయి. కానీ కాలిఫోర్నియాకు చెందిన టెస్సా హాన్సెన్ స్మిత్ ది చాలా చాలా వింత ఎలర్జీ. ఆమెకు ‘వాటర్ అలర్జీ’. ఆమె ఒంటిపై చిన్న నీటి చుక్క పడినా శరీరం అంతా...
నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో రోజా విలన్గా నటించనున్నట్టు సమాచారం..
మొబైల్ కాల్ చార్జీలకు రెక్కలు రానున్నాయి. ఇవి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది. ట్రాయ్, టెలికాం విభాగాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇక టారిఫ్ పెంపు...
దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన మహా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. విస్తీర్ణం జనాభాతో పోలిస్తే మన రాష్ట్రం కంటే ఎంతో పెద్దది అయిన మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి...
భారత్లో SPGను కుదించి ప్రధానికి మాత్రమే పరిమితం చేశారు. ఈ భద్రత విభాగం భారత్తో పాటు అమెరికాలోనూ ఉంది. ఈ రెండు దళాల మధ్య వ్యత్యాసాలు, పోలికల గురించి విశ్లేషిస్తే.. కొద్ది నెలలుగా భారత్లో SPG...
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు కీలక బాధ్యతల నుంచి ఉద్ధవ్ తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతలను వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ సామ్నా పత్రిక వ్యవహారాలను ఆయన చూసుకునేవారు. ఇప్పుడు సీఎంగా...
షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ప్రియాంకారెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది మిస్టరీగా
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ థాకూర్ కూడా ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఉగ్రవాది ప్రజ్ఞా..ఉగ్రవాది అయిన...
జలగలు.. నొప్పి లేకుండా రక్తాన్ని పీల్చేస్తాయి. 60ఏళ్ల వ్యక్తి గొంతులో దూరిన రెండు జలగలు అతడి రక్తాన్నీ పీల్చేస్తున్నాయి. రెండు నెలలుగా గ్యాప్ లేకుండా దగ్గుతూనే ఉన్నాడు. దీంతో అతడి నోట్లో నుంచి తెవడ, రక్తం...
తైవాన్కు చెందిన నటుడు, మోడల్ గాడ్ఫ్రే గావో ఊహించని విధంగా సెట్లో కింద పడి చనిపోయారు..