విశాఖపట్నం వేదికగా జరిగిన రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి నటసింహం అద్భుతమైన స్పీచ్తో అదరగొట్టారు. ‘ఆపద్భాందవులు, మిత్రులు, శ్రేయాభిలాషులు, కళాభిమనాలు, కళాపోషకులైన నా అభిమానులకు పాత్రికేయ మిత్రులకు, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన...
ట్రెండ్ మారుతోంది.. ఫ్యాషన్ ట్రెండ్కు తగినట్టుగా జీవన విధానంలో కూడా వేగంగా సరికొత్త మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయిపోయింది. ఆడా మగా అనే తేడా లేదు.. ప్రతిఒక్కరూ మోడ్రాన్ కల్చర్కు అలవాటు పడిపోయారు....
పీకే, సీబీఎన్, లోకేష్లను ఎంతగానో ప్రేమిస్తా..కోడూరుపాడు జనసేన కార్యకర్తలపై ఒట్టేసి ఈ విషయం చెబుతున్నా..అంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వెల్లడించారు. ఓ పోస్టర్పై ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇంతకు ఆ ఫొటోలో...
సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా హీరో, కమెడియన్ సప్తగిరి రూలర్ ఆడియో ఫంక్షన్లో అదరగొట్టాడు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సప్తగిరి మాట్లాడాడు. ఈవెంట్ లో భాగంగా సినిమాలో నటించిన వారంతా తమ అనుభవాలను...
నంద్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహానికి పోస్టుమార్టం వద్దంటూ..కుటుంబసభ్యులు హల్ చల్ చేశారు. వైద్యులు, సెక్యూర్టీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బైక్పై డెడ్ బాడీతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిని అడ్డుకోవడంతో టెన్షన్...
సీబీఐ ఆఫీసర్లమని చెప్పి ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇందులో కిడ్నాప్ కు గురైన వ్యక్తి మణిపూర్ సీఎం సోదరుడు ఎన్ బిరెన్ సింగ్ కావటం గమనార్హం. పోలీసులు అందించిన వివరాల ప్రకారం....
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను విడాకులివ్వమని వత్తిడి చేస్తున్న ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డిని హోం శాఖ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హోంశాఖ ఉత్తర్వులు జారీ...
పౌరసత్వ సవరణ చట్టం నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్లో నిరసనలు పెరుగుతున్నాయి. లగోలా రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు నిప్పు పెట్టారు...
బాడీ మసాజ్లో టెక్నిక్లైన ఒళ్లు పట్టడం, మోకాళ్లలో పటుత్వాన్ని పెంచే పద్ధతులు థాయ్ మసాజ్లో ఫ్యామస్. ఈ మసాజ్ యునెస్కో హోదా దక్కించుకుంది. జీవన పరిణామంలోని పలు అంశాల్లో వారసత్వ సంపద అంశంలో ఈ హోదా...
దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని,...
ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించడం వలన ఉపయోగం ఉందా.. లేదా.. అన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రీపోస్ట్మార్టంతో నిందితుల నిగ్గుతేలుతుందా.. ? లేదా.. ? అన్న అంశంపై కూడా చర్చోపచర్చలు సాగుతున్నాయి. 12...
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంపై… శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని.. భక్తులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. వైకుంఠ...
మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా ? మొబైల్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ పెడుతున్నారా ? దీనిపై SBI వార్నింగ్ ఇష్యూ జారీ చేసింది. ఛార్జింగ్ పాయింట్ల వద్ద డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని, వినియోగదారులు...
ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు చూసిన పలువురు రాజకీయ నాయకులతో సహా 30 మందిని తమిళనాడు పోలీసులు విచారిస్తున్నారు. ఇంటర్ నెట్ లో బాలికల లైంగిక వీడియోలు డౌన్ లోడ్ చేయటం, అశ్లీల వీడియోలను చూడడంలో తమిళనాడు...
2019లో బాలీవుడ్ చాలా మంది యంగ్ హీరోలకు లైఫ్ ఇచ్చింది. క్రేజ్ ను మరింత పెంచి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇటువంటి సూపర్ హిట్ సినిమాలన్నీ ఇయర్ ఎండింగ్ నాటికి అభిమానులకు మరింత చేరువ చేస్తున్నాయి...
పౌరసత్వ సవరణ బిల్లు (CAB) దేశీయ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి సమ్మతితో కొత్త చట్టంగా రూపుదాల్చింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించడం పట్ల ఇతర రాజకీయ...
ఫాస్టాగ్..ఫాస్టాగ్..ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తోంది. జర్నీని సులభతరం చేసేందుకు కేంద్రం ఈ కొత్త విధానాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీనిపేరే ఫాస్టాగ్. జర్నీ చేస్తున్న సమయంలో టోల్ గేట్ల వద్ద ఫీజులు కట్టడం కంపల్సరీ. ఇందుకోసం...
ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు భౌతికకాయాన్ని నివాసానికి తరలించారు. చెన్నైలోని ఓ ఆస్పత్రి నుంచి 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం మధ్యాహ్నం శారదాంబల్ వీధిలో గల నివాసంలో గొల్లపూడి...
14 రోజుల్లో వరల్డ్వైడ్గా రూ.21.6 కోట్ల గ్రాస్ రాబట్టిన థ్రిల్లింగ్ బ్లాక్బస్టర్ ‘అర్జున్ సురవరం’..
వర్మ సినిమా ఫ్లాప్..ఒక పిచ్చి సినిమా తీశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వర్మకు ముంబైలో సినిమాలు లేవు..ఇక్కడ లేవన్నారు. 2019, డిసెంబర్...
ప్రధాని నరేంద్ర మోడీ పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు..ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్...
'వరల్డ్ ఫేమస్ లవర్' - విజయ్ దేవరకొండ ప్రేయసిగా ఇజా బెల్లె లెయితె..
చెన్నైలోని కాలక్షేత్ర ఫౌండేషన్కు చెందిన కూతంబలం ఆడిటోరియం పునరుద్ధరణ పనుల్లో నిబంధనలకు విరుధ్ధంగా రూ.7.02 కోట్లు ఖర్చు చేసినందుకు ప్రముఖ భరతనాట్య నర్తకి, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్ పర్సన్ , పద్మశ్రీ అవార్డు...
‘రంగమార్తాండ’ సినిమాలో శివాత్మికా రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తోంది..
రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ‘మర్దానీ 2’ మొదటిరోజు కలెక్షన్ల వివరాలు..
ఆసిఫాబాద్లో సంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జీషీట్ను కొమరం భీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి దాఖలు చేశారు. 44 మంది సాక్షులతో...
మిలియన్ల కొద్దీ అభిమానులను సొంతం చేసుకున్న టిక్టాక్ క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతుంది. వినియోగదారులలో ఉన్న కళను బయటపెట్టడంతో పాటు ఫన్నీ వీడియోలతో అందరి మనసులు దోచుకుంటుంది. బైట్ డాన్స్ కంపెనీకి చెందిన టిక్ టాక్ 2019లో...
బిడ్డ ఏడవకుండా ఓ అమ్మ ఉండటానికి ఓ టెక్నిక్ కనిపెట్టింది. పెద్ద పెద్ద కటౌట్ల తయారు చేయిస్తోంది. ఇదేంటి పిల్లలు ఏడవకుండా ఉండటానికి ఆటవస్తువులు..బొమ్మలు కొనిస్తారు గానీ కటౌట్లు తయారు చేయించటమేంటో..ఆ తల్లి తెలివితేటలేంటో తెలుసుకుందాం.....
పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె చెప్పారు. మోడీ-షా వీరిద్దరూ...
రాజధాని ప్రాంతంలోని రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి బోత్స. రాజధానిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని వెల్లడించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం విశాఖపట్టణానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…నిర్మాణంలో...
‘కేజీఎఫ్-2’ - డిసెంబర్ 21న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నారు..
నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ నా పేరు రాహుల్ సావర్కర్ కాదు రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత్ బచావో అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీ.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా భౌతికకాయానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట ఈద్గాలో అధికారులు పోస్టుమార్టం చేశారు. సీబీఐ...
‘వెంకీ మామ’ - కలెక్షన్ల పరంగా మొదటిరోజు మామా అల్లుళ్లు రికార్డ్ క్రియేట్ చేశారని చెప్తున్నాయి చిత్ర వర్గాలు..
జనసేన పార్టీకి కీలక నేత రాజు రవితేజ దూరం అయ్యారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్న రాజు రవితేజపై పవన్ కళ్యాణ్ కూడా పలు సంధర్భాల్లో...
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, యువ దర్శకుడు పరశురామ్(బుజ్జి) కాంబోలో 14 రీల్స్ కొత్త సినిమా..
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ద్వారకానాథ్ సూసైడ్కు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.
ఇప్పుడంతా టిక్ టాక్ ట్రెండ్. డిజిటల్ ప్రపంచంలో టిక్ టాక్ వీడియోలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. టిక్ టాక్ వీడియోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చైనాకు చెందిన...
”భారత్ బచావో” ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. బీజేపీని టార్గెట్ చేశారు. మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ తన విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని రాహుల్ అన్నారు. దేశంలో నిరుద్యోగం...
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేశారని విమర్శించారు.
12 సంవత్సరాల క్రితం దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన మా బిడ్డలాంటి అయేషా మీరాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ తాము అయేషాకు రీపోస్ట్ మార్టానికి అంగీకరించామని ముస్లం మత పెద్దలు తెలిపారు. ముస్లిం మత సంప్రదాయం...
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అంటూ రామ్ గోపాల్ వర్మ.. కంటెంట్ మాట పక్కనపెట్టేసి వివాదాలే కథాంశంగా తీసుకుని సినిమా తీశాడు. ప్రమోట్ చేసుకోవడంలో సిద్ధహస్తుడైన వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే వివాదాస్పద...
గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన, ప్రజా సంఘాల నేతలు అడ్డుకున్నారు....
ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని...
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి గురుకుల స్కూల్లో పీఈటీ ఇచ్చిన పనిష్మెంట్ తో ఓ విద్యార్థి ప్రాణాలమీదకు తెచ్చింది. తొమ్మిదవ తరగతి చదివే హర్షవర్థన్ అనే విద్యార్థితో పీఈటీ 100 గుంజిళ్లు తీయించాడు. దీంతో హర్షవర్థన్...
ఇప్పటి వరకు వర్షపు నీరు, భూగర్భ జలాల నుంచి నీరు తీయడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ స్టార్టప్ కంపెనీ.. ఏకంగా గాలి నుంచి నీరు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గాలి
మహారాష్ట్రలో భూ ప్రకంపనలు సంభవించాయి. పల్ఘర్ జిల్లాలో మూడు సార్లు భూమి కంపించింది.
దేశవ్యాప్తంగా మెడిసిన్ ధరలను పెంచుకునేందుకు కొంతకాలంగా ట్రై చేస్తున్న ఫార్మా కంపెనీలకు మందులపై 50శాతం వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఇలాంటి పెంపుదలకు అనుమతించాలని ఔషధ తయారీదారులు చాలాకాలం నుంచి లాభియింగ్ చేయగా.. ఎట్టకేలకు వాళ్ల...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో.. సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా పోలీసుల చేతికి మరో కీలక ఆధారం దొరికింది. దిశ కాలేయంలో
నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.