సంక్రాంతి పండుగకు ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులే కాదు.. రైల్వే వ్యవస్థ కూడా బాగా వాడుకుంటుంది. ఈ మేరకు ప్లాట్ఫాం టికెట్ రేట్లను 100 శాతం పెంచుతూ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో...
జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఆంధ్రప్రదేశ్ లో జనవరి 25న మిలియన్ మార్చ్ నిర్వహించనుంది. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ ముస్తక్ మాలిక్ మాట్లాడుతూ.. ‘NRC, NPR, CAAలకు వ్యతిరేకంగా ప్రశాంతంగా మిలియన్ మార్చ్ నిర్వహించాలనుకుంటున్నాం. జనవరి...
తెలంగాణ ఆర్టీసీలో బస్సుల సంఖ్య భారీగా తగ్గనుంది. నష్టాలు ఎక్కువగా వస్తున్నాయనే కారణంతో అధికారులు ఇంతకుముందే 800బస్సులు తగ్గించారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒక వెయ్యి 280బస్సులను కూడా రద్దు చేయనున్నారు. మొత్తంగా...
పాఠశాల విద్యా శాఖ సంక్రాంతి సెలవులను కుదించింది. పాఠశాల విద్యా అకడమిక్ కేలండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 16వరకూ సెలవులను ప్రకటించినప్పటికీ ఈ నెల 12న ఆదివారం కావడంతో ఈ నెల 13నుంచి...
బాగ్దాద్లోని అటవీ ప్రాంతంలో రెండు యుద్ధ రాకెట్లు కూలిపడ్డాయి. హై సెక్యూరిటీతో ఉన్న ఇరాక్ క్యాపిటల్ గ్రీన్ జోన్లో పడినప్పటికీ ప్రమాదం జరగలేదు. ఈ ప్రాంతంలో ఇరాక్ ఆర్మీ భద్రతా అధికారుల నివాసాలతో పాటు యూఎస్...
JNU ఆందోళనలపై స్పందించి తొలి అడుగేసిన దీపికా పదుకొణెకు ఎదురుదెబ్బ తగిలింది. ట్విట్టర్ వేదికగా ఆమెపై విరుచుకుపడుతున్నారు. సొంత నిర్మాణంలో యాసిడ్ బాధితురాలి కథాంశంతో తెరకెక్కిన చెపాక్.. ఈ శుక్రవారం విడుదల కానుంది. ఆమెపై వ్యతిరేకతను...
లోకల్ ఆర్టిస్టుల ప్లాట్ ఫాం టిక్ టాక్ వచ్చిన కొద్ది కాలంలోనే యూజర్లను అభిమానులను లక్షల్లో పెంచుకుంది. ఈ పోటీకి తట్టుకోలేక యాప్ ను క్లోజ్ చేయాలని కోర్టుకెక్కిన సందర్భాలు ఉన్నాయి. కేసులను గెలిచి మళ్లీ...
టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని హోం మంత్రి సుచరిత అన్నారు. ‘ర్యాలీ గురించి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్ లో వెళ్లాలని...
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ పై దాడులు జరిపిన తర్వాత వైట్ హౌజ్ వేదికగా మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా శాంతిని కోరుకుంటుందని అలా అని ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని సహించేది లేదని తెలిపారు. *...
తమ అభిమాన హీరో సినిమా విజయం సాధించటానికి అభిమానులు చేసే పనులు ఒక్కోసారి ఒళ్లు గగ్గుర్పొడుస్తాయి. తమిళసూపర్స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం జనవరి 9 గురువారం నాడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మధురైలో...
ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసిన అన్న కళ్యాణ్..మంచి కుటుంబసమేత చిత్రం చేయాలని తనకు కోరిక ఉండేదన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ కోరిక వేగ్నేశ ద్వారా నిజమౌతుందన్నందుకు ఆనందంగా ఉందన్నారు. కృష్ణ ప్రసాద్ తమ కుటుంబంలో ఒక...
జేఎన్యూలో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండ, ఆ తర్వాత పలువురుప్రముఖులు యూనివర్విటీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించడం వంటి విషయాలపై జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ ఎమ్ జగదీష్ కుమార్ స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడకొనే, డీఎంకే...
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట్ఫామ్ టిక్కెట్ చార్జీ రూ.20...
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆటోనగర్ వద్దకు బస్సులను...
నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి ఎన్టీఆర్ ఒకే వేదికపై సందడి చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటించిన న్యూ ఫిల్మ్ ‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. హైదరాబాద్లోని JRC కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ఈ...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయనకూ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి మధ్య...
బెంజ్ సర్కిల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆపేసిన బస్సులను వెంటనే రిలీజ్ చేయాలంటూ APIIC కాలనీకి పాదయాత్రగా వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, వామపక్ష నేతలు, అమరావతి పరిరక్షణ సమితి నేతలను పోలీసులు...
5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటే నేను రాజధాని మార్పుకు అంగీకరిస్తానని..అలా కాకుండా మొండిగా రాజధానిని మార్చాలని మారిస్తే మీ పతనం ఇక్కడి నుంచేప్రారంభం అవుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని విషయం...
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ Wi-Fi కాలింగ్ ప్రవేశపెట్టిన కొన్ని వారాల్లోనే డేటా సంచలనం రిలయన్స్ జియో కూడా Wi-Fi కాలింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. జియో యూజర్ల కోసం ప్రత్యేకించి ఈ ఫీచర్ ఉచితంగా అందిస్తున్నట్టు...
కృష్ణయ్యపాలెంలో గుండెపోటుతో చనిపోయిన కృపానందం అంతిమయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడె మోశారు. కృపానందం కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాజధాని తరలిస్తే..భవిష్యత్...
అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించతలపెట్టిన బస్సు యాత్రకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. యాత్రకు డీజీపీ ఫర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చిచెబుతున్నారు. యాత్రకు సిద్ధమైన బస్సులను నిలిపివేశారు. ఈ విషయం ప్రతిపక్ష నేత, టీడీపీ...
నటసింహా నందమూరి బాలకృష్ణ, మాస్ డైరక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బాలకృష్ణ, బి...
అనంతపురం రాజకీయాలంటే గుర్తొచ్చేవి రెండు కుటుంబాలు. ఒకటి పరిటాల, రెండోది జేసీ.. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ కుటుంబాలు ఇప్పుడు ఒకే పార్టీ.. అది కూడా తెలుగుదేశంలో ఉన్నాయి. ఈ విషయాన్ని కాస్త పక్కన...
కోలీవుడ్ బ్యూటీ నయన్ తార మరోసారి ప్రియుడితో విడిపోయినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన కొత్త ప్రియుడు డైరక్టర్ విగ్నేష్ శివన్ కు నయన్ బ్రేకప్ చెప్పేసింది అని ఫిల్మ్...
మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు మారుతోంది. తొలుత వైసీపీ సర్కారు నిర్ణయానికి కొంత అనుకూలంగా మాట్లాడిన కన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వైఖరి మార్చుకున్నారు. సీఎం...
పిట్లకూత..అదే Twitterలో #boycottchhapak హ్యాష్ ట్యాగ్ ఫుల్గా ట్రెండ్ అవుతోంది. 3 ప్లేస్లో కొనసాగుతోంది. చపాక్ అనేది హింది సినిమా. ఇందులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె నటించింది. యాసిడ్ దాడది బాధితులు లక్ష్మీ అగర్వాల్...
అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహానీ. జనరల్ ఖాసిమ్ సోలేమానీని హత్య చేసి అమెరికా చాలా పెద్ద తప్పు చేసిందన్న ఆయన సోలేమానీ మృతికి ఫైనల్ రెస్ఫాన్స్.. తమ ప్రాంతంలోని యూఎస్...
ఏపీ రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండబోదని బీజేపీ నాయకుడు కె.మురళీ ధర రావు స్పష్టం చేశారు. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని, అభివృధ్ధి వికేంద్రీకరణ చేయటం మంచిదేనని బుధవారం,...
హన్మకొండలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. CAAని వ్యతిరేకించే వారిని బ్రేకుల్లోని బస్సుల్లో పాకిస్తాన్కు పంపిస్తామని హాట్ హాట్ కామెంట్స్ చేశారాయన. దేశంలో విచ్చిన్నం సృష్టించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారని ఫైర్...
బాబు..దమ్ము..ధైర్యం ఉందా ? ఉంటే రోడ్డుపైకి రా…తాము టచ్ చేయాలని అనుకుంటే..లింగమనేని గెస్ట్ హౌస్లో ఒక్క గంట సేపు కూడా ఉండవు..రైతుల ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు.. బాబు, లోకేష్ స్క్రిప్ట్ ప్రకారం కళా వెంకట్...
టాలీవుడ్లో స్టైల్ను ట్రెడింగ్ సెట్ చేసి..స్టైలిష్ స్టార్గా గుర్తింపు పొందిన నటుడు అల్లు అర్జున్. ఇతని సినిమాలో స్టెప్స్, స్టైల్ చూడటానికి అభిమానులతో పాటు ఇతరులు ఉత్సాహం చూపుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్, డ్యాన్సుల్లో...
ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ రెడీగా ఉంది. పరిపాలనా రాజధానిగా ప్రతిపాదించిన ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తోంది. పరిపాలనా రాజధానిగా విశాఖను చేసుకోవాలన్న ఆలోచనకు ముందే పూర్తిస్థాయిలో కసరత్తు చేసింది. పరిపాలనకు...
దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్16,2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత మిగిలిన నలుగురు దోషులకు డెత్ వారంట్ జారీ అయింది. ఢిల్లీలోని పటియాలా కోర్టు మంగళవారం నిర్భయ దోషులకు మరణ...
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చుతో అనేక రకాల జంతుజాతులు నశింతుపోతున్నాయన్న భయం అందరిలో నెలకొంది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా జంతువులే కాదు మనుషులు కూడా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు....
బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్...
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటీషన్లపై విచారించటానికి ఏర్పటైన 9 మంది జడ్జిల ధర్మాసనం జనవరి 13 నుంచి విచారణ చేపట్టనుంది. దీనికి సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వం వహిస్తారు. కేరళలోని...
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనకు నచ్చిన మిత్రులకు ఖరీదైన గిఫ్ట్లు ఇస్తుంటాడు. కార్లను ఎక్కువగా బహుకరిస్తుంటాడు. కార్లు, ఇతర వస్తువుల అందుకున్న వారు చాలా మందే ఉంటారు. ఈ జాబితాలో ఈగ విలన్...
చిత్తూరు జిల్లా తిరుపతిలో రౌడీ షీటర్ బెల్ట్ మురళీ..అలియాస్ పసుపులేటి మురళీ హత్యకేసులో పోలీసులు 17మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు తమినాడు రాష్ట్రానికి చెందిన ముఠాగా పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్ ను హత్య...
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రవాణా రంగానికి అధిక లాభాలు తెచ్చే పండుగ. ఎందుకంటే ప్రజలు భారీగా సొంతూళ్లకు పయనం అవుతుంటారు. దీనిని క్యాష్ చేసుకొనేందుకు ఆర్టీసీ, రైల్వే రెడి అయిపోయాయి. తాము కూడా...
అమరావతిలో రైతుల ఆందోళన రోజు రోజుకీ ఉధృతమవుతోంది. రాజధాని కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 22వ రోజూ కొనసాగుతోంది. 2020, జనవరి 08వ తేదీ బుధవారం మందడంలో రైతులు రోడ్డుపై టెంట్ వేసేందుకు పోలీసులు అనుమతివ్వలేదు....
ఆస్ట్రేలియాలో అడవుల్లో కార్చిచ్చుకు కోట్లాది మూగజీవాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. మరెన్నో ప్రాణాపాయస్థితిలో ఉన్నాయి. ఇటువంటివాటిని రక్షించేందుకు జంతు డాక్టర్లు ఎంతగానో శ్రమిస్తున్నారు. మూగజీవాలను రక్షించేందుకు ప్రభుత్వ అధికారులు చేయగలిగనంతా చేస్తున్నారు. మూగ జీవాలకు ఈ సాయం...
మహారాష్ట్రలో కొత్త రాజకీయ పొత్తులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం(జనవరి-7,2020)మహారాష్ట్ర నవనిర్మాన్ సేన(MNS)చీఫ్ రాజ్ ఠాక్రేతో బీజేపీ నాయకుడు,మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమవడం మహా రాజకీయాల్లో ఆశక్తికర పరిణామంగా మారింది. ఒకప్పుడు విరోధులుగా ఉన్న ఈ...
రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న15,971 పోస్టులను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా మరో 3వేల మందిని నియమించాలని కూడా ఆయన...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు రెడీ అవుతున్నాయి. మరోసారి తమ సత్తా చాటేందుకు అధికార పార్టీ TRS వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ నేతలకు దిశా..నిర్దేశం చేశారు కూడా. పార్టీల మధ్య పొత్తులపై చర్చలు...
అమెరికాపై ఇరాన్ సైబర్ దాడి చేయబోతుందా? అంటే అవునునే అంటున్నాయి నిఘా వర్గాలు. సైబర్ దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన ఇరాన్ ఏ క్షణమైనా సైబర్ ఎటాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైబర్ సంబంధిత...
120 భాషల్లో పాటలు పాడిన 14 ఏళ్ల సుచేత సతీష్ ‘గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డు-2020’ని అందుకుంది. దుబాయ్ ఇండియన్ హై స్కూల్ నైటింగేల్ అని పిలువబడే సుచేత భారతీయ మూలాలు కలిగిన అమ్మాయి. ఈ సందర్భంగా...
నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఎప్పుడో ఫైనల్ అయిపోయింది. ఇక ఈ కామాంధులకు ఉరి తీయడమే తరువాయి. 2020, జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో వీరికి మరణశిక్ష అమలు చేయాలంటూ...
గర్భంతో ఉన్న గొర్రెకు లోదుస్తులు తొడిగి దాని ప్రాణాలు కాపాడిన ఐడియాకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. వాట్ యాన్ ఐడియా సార్..అంటున్నారు. గర్భంతో ఉన్న గొర్రెకు ఇన్నర్ వేర్ వేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ...
ఆస్ట్రేలియా ప్రభుత్వం కార్చిచ్చు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. నాలుగు నెలల క్రితం మొదలైన మంటలు..ఇంకా ఆరడం లేదు. అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా..పరిస్థితిలో మార్పు రావడం లేదు. 24 మంది ప్రాణాలు...
అచ్చం మనష్లుల్లానే మాట్లాడుతాయి..సాటి వారిపై సానుభూతి కూడా చూపిస్తాయి. కానీ మనుషులు కాదు..వారే కృతిమ మానవులు. అవును నిజం. టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. అందులో భాగంగా కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చేస్తున్నాయి. శామ్ సంగ్...