అసోంలో తీవ్రవాదంపై పోలీసులు భారీ విజయం సాధించారు. అసోంలో 8 మిలిటెంట్ గ్రూపులకు చెందిన 644 మంది తీవ్రవాదులు ప్రభుత్వానికి లొంగిపోయారు.
నిర్భయ దోషులకు ఉరి తీయడంలో జరుగుతున్న జాప్యం వల్ల జైలు అధికారులకు ఖర్చు కూడా పెరుగుతోంది. ఇందుకు గాను రోజుకు 50 వేలు ఖర్చవుతోంది.
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కిందపడిపోయాడు.
వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరతారంటూ ఓ సినిమాలోని డైలాగ్ను కోట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అవుతుందా..పరిణామాలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది..అయితే అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది..జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. దేశంలో ఎన్ని రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థ ఉంది..ఎన్ని చోట్ల రద్దైంది.
ఆంధ్రప్రదేశ్లో శాసన మండలికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఏర్పాటయ్యింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసన మండలిని.. ఆయన తనయుడు జగన్.. రద్దు చేస్తారా..?
తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ అన్నారు. మూడు రాజధానులపై తానేమీ మాట్లాడనని తెలిపారు.
వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యుల్లో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు.
మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ ఫిబ్రవరి 26కు వాయిదా పడింది. రెండు కేసులపై.. హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.
శాసన మండలి రద్దుకి సీఎం జగన్ సంకేతాలు ఇచ్చినట్టే కనిపిస్తుంది. రద్దు నిర్ణయం నిజమైతే కేంద్రం సహకరిస్తుందా..? తక్కువ సమయంలోనే ఉభయసభల్లో ఆమోదించేలా చొరవ తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలతో దాదాపు శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది..?
మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా...
ఉరిశిక్ష విధించబడ్డ ఖైదీలను మంచి ప్రవర్తన కారణంగా మరణశిక్ష నుంచి దోషులను వదిలిపెట్టే పాజిబులిటీపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడుగరు కుటుంబసభ్యులను చంపిన కేసులో ఉరిశిక్ష విధించిన ఓ మహిళ,ఆమె ప్రియుడు తమకు...
బీజేపీతో వేభేధించి కాంగ్రెస్,ఎన్సీపీ వంటి సెక్యులర్ పార్టీలతో శివసేన చేతులు కలిపి మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేన ఖాళీ చేసిన “హిందుత్వ” స్పేస్ ను క్లెయిమ్ చేసుకొని బీజేపీకి దగ్గరవ్వాలనుకుంటున్న మహారాష్ట్ర...
సమస్యలు,వివాదాల నుంచి యస్ బ్యాంక్ బయటపడుతుందని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్ బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదన్నారు. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. టెండర్ ఓట్లు దాఖలయితే..రీ పోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పినట్లుగా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తామని SEC గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది....
నిర్భయ దోషులను ఫిబ్రవరి-1,2020 ఉదయం 6గంటలకు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ కేసులోని నలుగురు దోషులను ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్...
కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్నో కఠినమైన చట్టాలు తెచ్చినా..వారు మాత్రం మారడం లేదు. ఒంటరిగా ఉన్న మహిళలు, యువతులపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. నెల రోజుల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం...
గంగానది ప్రక్షాళన కోసం గతేడాది డిసెంబర్ నుంచి బీహార్ కు చెందిన సాధ్వి పద్మావతి చేపట్టిన ఆమరణ దీక్ష విరమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు....
శాసనమండలి భవితవ్యం తేలేది 2020, జనవరి 27వ తేదీ సోమవారం. ఆ రోజు ప్రత్యేకంగా సమావేశమై మండలిపై ఏదోఒక నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు స్పీకర్ తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. దీంతో శుక్ర,...
ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలి అవసరమా ? కొనసాగించాలా అనే దానిపై సీరియస్గా ఆలోచించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో రెండో సభ ఉండాలా ? వద్దా ? అనే విషయం ముందుకు వస్తే..మండలి వద్దు అని...
నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన ‘అశ్వథ్థామ’ థియేట్రికల్ ట్రైలర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదలైంది..
మరాఠాల హక్కులే ఊపిరిగా బతికిన శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పుట్టిన రోజు నేడు. 1926లో పూణేలో జన్మించిన బాల్ ఠాక్రే 86ఏళ్ల వయస్సులో 2012లో ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ బాల్ ఠాక్రే పుట్టిన...
‘83’ చిత్రాన్ని తెలుగులో కింగ్ నాగార్జున, తమిళనాట యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సమర్పిస్తున్నారు..
భారతదేశం ఆర్థిక, సామాజిక క్షీణతను ఎదుర్కొంటున్నదని రిపోర్ట్ లు చెబుతున్నాయి. ఒక పేద కుటుంబం భారతదేశంలో ధనవంతులు కావడానికి కనీసం ఏడు తరాలు పడుతుందని గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ తెలిపింది. ఒక ఉన్నత CEO...
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఉప్పెన’ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది..
బై ద పీపుల్..ఆఫ్ ద పీపుల్..అన్నారు సీఎం జగన్. 2020, జనవరి 23వ తేదీ గురువారం నాలుగో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. పలు బిల్లులకు ఆమోదం తెలిపిన అనంతరం సాయంత్రం శాసనమండలిలో జరిగిన పరిణామాలపై సభ...
శాసనమండలిని ఉంచాలా ? తీసేయాలా ? అన్నదానిపై ఆలోచన చేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని ఏపీ శాసనసభలో సూచించారు. 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు..జగన్ దెబ్బకు ఎగిరి గ్యాలరీలో పడ్డారని ఎద్దేవా...
దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని అనుకుంటా..మిగతా రాష్ట్రాల్లో మండలి లేదు..ఈ విషయంలో ఆలోచించాలన్నారు వైసీపీ నేత ధర్మాన. ప్రజా బలంతో ఏర్పడిన సభా నిర్ణయాన్ని మండలి అడ్డుకోలేదని, పెద్దల...
దమ్మున్న నేతగా జగన్ సభా నాయకుడిగా ఉన్నారు..కాబట్టి మండలిలో జరిగిన పరిణామాలపై ఇప్పుడు నిర్ణయం చేయలేకపోతే ఎప్పడూ చేయలేము..మండలి అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు. ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి 23వ...
రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజ్యంలో రావణాసూరుడు’..
శాసనసభా పంపిన రెండు బిల్లులను (రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు) ఆమోదించాలి ? లేదా ? సవరణలతో తిరిగి పంపాలని ఏపీ మంత్రి బుగ్గన వివరించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేందుకు రూల్ ఎక్కడుందని ప్రశ్నించారు....
బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే...
‘సరిలేరు నీకెవ్వరు’ - హి ఈజ్ సో క్యూట్ హి ఈజ్ సో స్వీట్’’ లిరికల్ వీడియో సాంగ్ 50 మిలియన్ వ్యూస్ సాధించింది..
ఏపీ శాసనమండలి రద్దు కాబోతుందా ? అనే చర్చ జరుగుతోంది. దీనిపై సీఎం జగన్ ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, మంత్రి బొత్స...
తాము చేసిన చట్టాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే..ప్రతిఫలం అనుభవిస్తాం..ప్రజలు అంగీకరిస్తే..మరో 50 ఏళ్లు తాము అధికారంలో ఉంటామన్నారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇంకా దోపిడి కొనసాగాలని బాబు కోరుకుంటున్నారని, కౌన్సిల్కు తాగి వచ్చారని ఆరోపణలు...
భారతీయ జనతా పార్టీ, జనసేన పొత్తులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. బీజేపీ, జనసేన పొత్తుపై నేషనల్ మీడియా ఏఎన్ఐతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏ రాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో...
ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఏమని అనుకుంటున్నారు..పార్టీ ఆఫీసు అనుకుంటున్నాడా ? పార్టీ కార్యకర్త అనుకుంటున్నాడా ? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తులం..రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇక్కడకు వచ్చిన వ్యక్తులం. ఆఫ్ట్రాల్ ఆయన ఎంత ? ఆయనకు ఎవరు...
‘డిస్కో రాజా’ దర్శకులు వి.ఐ.ఆనంద్ ఇంటర్వూ..
ఏపీ రాజధాని వికేంద్రీకరణ అంశం దుమారం రేపుతోంది. మూడు రాజధానులపై పెద్ద రచ్చ జరుగుతోంది. ప్రాంతాలకు అతీతంగా టీడీపీ నాయకులు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతే ముద్దు అని నినదిస్తున్నారు. టీడీపీ సీనియర్...
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్పై విరుచుకుపడింది భారత్. తమపై తప్పుడు ఆరోపణలు చేయడమే పాకిస్తాన్ అలవాటుగా పెట్టుకుందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది భారత్. కశ్మీర్ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్రదర్శిస్తోందంటూ ఐక్యరాజ్యసమితిలో భారత...
టేప్ రికార్డర్ మాదిరిగా ఉండే సంప్రదాయక వాక్ మ్యాన్.. అప్పట్లో దీనికి ఫుల్ క్రేజ్ ఉండేది.. రానురానూ స్మార్ట్ ఫోన్ల ప్రాబల్యంతో Walkman ఊసే లేకుండా పోయింది. డిజిటల్ రంగంలో అన్ని మెమరీ కార్డులతోనే పాటలు...
కరీంనగర్ జిల్లాలో సీపీ కమలహాసన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సంజయ్ మధ్య వివాదం ముదురుతోంది. తనపై రాళ్ల దాడి జరగడం అవాస్తమంటూ..సీపీ ప్రకటించడంపై సంజయ్ మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా సీపీ కమలహాసన్ రెడ్డికి బండి సంజయ్...
పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లు(ఇంగ్లీష్ మీడియం)పై
ప్రభుత్వం తరపున వాదించడానికి ముకుల్ రోహత్గికి రూ. 5 కోట్లు చెల్లిస్తున్నారని, రూ. కోటి అడ్వాన్స్ ఇచ్చారని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఒక్క న్యాయవాదికి అంత డబ్బు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రముఖ న్యాయవాదులందరినీ...
దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది. తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63...
భారతదేశంలో అత్యంత ధనవంతుడు చంద్రబాబు నాయుడు అని ఎన్నికల కమిషన్ చెప్పిందని, తనకు తెలిసిన వివరాల ప్రకారం..రూ. 186 కోట్లు బాబుకు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. ప్రజలు అవకాశం ఇచ్చినా టీడీపీ నిలబెట్టుకోలేకపోయిందన్నారు....
దర్శకుడు బోయపాటి శ్రీనుని పరామర్శించిన నందమూరి బాలకృష్ణ..
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ... టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాలను పసిగట్టలేక చివరకు శాసనమండలిలో వైసీపీ వెనుకంజ వెయ్యక తప్పలేదు. అమరావతిపై సాగిన పోరులో చివరకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు ఫలించాయి. తెలుగుదేశం...