అన్ని అభిసంశన ఆరోపణలు నుంచి చారిత్రాత్మకమైన ఓటింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దోషిగా బయటపడ్డారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం, కాంగ్రెస్ను అడ్డుకోవడం వంటి రెండు అభిశంసన ఆరోపణలపై సెనేట్లో ఓటింగ్ జరుగగా ట్రంప్...
ఫిన్లాండ్లోని మహిళల సారథ్యంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తల్లులకు మాత్రమే ఇచ్చే పేరెంటల్ లీవ్(తల్లిదండ్రుల సెలవు)ను ఇకపై తండ్రులకు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. పేరెంట్స్ అందరికీ ఇకపై పేరెంటల్ లీవ్...
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పటివరకు ఆ దేశంలో 490మంది ప్రాణాలు తీసింది. 24వేల662 కరోనా కేసులు చైనాలో నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ ఇప్పటివరకు అందుబాటులో...
రైతులకు సాయంగా నాలుగు నెలలకొకసారి 2వేల రూపాయలతో ఏటా 6వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలో వేస్తామంటూ గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీసీటీవి కెమెరాలు పోలీసింగ్లో ముఖ్యమైన భాగంగా మారాయి. నేరాలను నివారించడంలో మరియు గుర్తించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు సీసీటీవీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించడం వల్ల అత్యధిక సంఖ్యలో సిసిటివి కెమెరాలను...
అమిత్ షా…మోడ్రన్ డే ఇండియన్ పాలిటిక్స్ చాణుక్యుడు అని పిలుస్తుంటారు. బీజేపీలో కూడా మోడీ తర్వాత స్థానం ఆయనదే. అసలు బీజేపీ ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్ షా నిజంగానే...
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద విమాన ప్రమాదం జరిగింది. బుధవారం(ఫిబ్రవరి-5,2020)టర్కీకి చెందిన చౌక ధరల వియానయాన సంస్థ పెగసాస్ ఎయిర్లైన్స్ నడుపుతున్న బోయింగ్ 737… 177మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బందితో ఇజ్మీర్ నుండి బయలుదేరింది. ఇస్తాంబుల్ లోని...
ఉత్తరప్రదేశ్ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గన్ పట్టుకున్నారు. గురిచూసి కాల్చారు. మోడీ గన్ పట్టుకుని గురిపెడుతుంటే పక్కనే నిలబడి ఆశక్తిగా చూశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయితే ప్రధాని మోడీ గన్ పట్టుకుని కాల్చింది...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడికి ప్రచారంలో మరో రకమైన సపోర్ట్ వస్తుందట. అయితే ఆయనకు వస్తున్న ఆ మరో రకమైన మద్దతు ఓట్లను తెచ్చిపెడుతుందో లేదో తెలియదు....
కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో...
JNUSU మాజీ అధ్యక్షుడు, సీపీఐ లీడర్ కన్హయ్య కుమార్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని...
నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే ముఖేశ్, వినయ్ శర్మ పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు.
గోవా అసెంబ్లీ సమావేశాల్లో పులులపై వాడీవేడీగా చర్చ జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పులులను చంపడంపై బుధవారం అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో మాట్లాడుతూ.. పులులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు....
కొత్త స్మార్ట్ ఫోన్లలో లేటెస్ట్ క్వాల్కామ్ చిప్సెట్ అప్ డేట్ తో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ జీపీఎస్ పై ఆధారపడిన స్మార్ట్ ఫోన్లు ఇకపై భారత సొంత నేవిగేషన్ సిస్టమ్ NavIC ఆధారంగా పనిచేయనున్నాయి....
22 మంది వైసీపీ ఎంపీలు... ముగ్గురు టీడీపీ ఎంపీలపై ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ.. రాష్ట్రానికి ఏమి తీసుకువచ్చిందని ప్రశ్నించారు.
దేశ ప్రధాని, ఇతర VVIPలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు, పార్లమెంట్కు నేరుగా వెళ్లడానికి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా ఈ మేరకు ప్రతిపాదన ఈ ప్రతిపాదన తెచ్చింది. ఈ మేరకు ప్రాజెక్టు...
ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు...
చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్.. మహిళకు లింగ నిర్ధారణ చేయడమే కాకుండా.. ఆబార్షన్ కూడా చేశాడు. అది వికటించడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
భారతదేశంలో కరొనావైరస్ వచ్చిన ముగ్గరు అంతకుముందు వూహాన్ లో యూనివర్సిటీలో చదువుకున్నవాళ్లే. కేరళలో వుహాన్ అంటే చాలా పాపులర్. ఈ ఎడ్యుకేషన్ హబ్ కెళ్తే బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుందన్నది నమ్మకం. ఇది నిజంకూడా. ప్రపంచస్థాయి ప్రమాణాలతో...
కొన్నేళ్ల క్రితం వరకు వూహాన్ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు కరొన వైరస్ కు పుట్టిన ప్రాంతంగా చెడ్డపేరు మూటగట్టుకున్న వూహాన్ నిజానికి వైద్య విద్యకు కేంద్రం. విదేశాల నుంచి ముఖ్యంగా ఇండియా నుంచి మెడిసిన్...
వూహాన్ నగరాన్ని దిగ్భందించింది. వైరస్ చేరిందన్న నగరాల సరిహద్ధులను మూసేసింది. చైనావైరస్ గా ప్రపంచం పేరుపెట్టిన కరొనావైరస్ ను ఎలాగైన కట్టిడిచేయాలన్నది పంతం. సూపర్ పవర్ గా ఎదుగుతున్న తమకు ఈ వైరస్ ఎంత నష్టం...
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పశ్చిమ గోదావరి జిల్లా కలిసి రాలేదంటున్నారు. సొంత జిల్లా అయినా కూడా ఇక్కడ జనసేనానిని ఆదరించలేదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ...
ప్రముఖ నటుడు, ‘దళపతి’ విజయ్ను ఐటీ అధికారులు షూటింగ్ స్పాట్కి వెళ్లి మరీ విచారించటం తమిళ చిత్రసీమలో హాట్ టాపిక్గా మారింది..
లోక్ సభలో బీజేపీ ఎంపీ అరవింద్ ప్రశ్నల పట్ల టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను అడ్డుకునేలా అరవింద్ ప్రశ్నలు వేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.
జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల సమయంలో విరోధులుగా ఉన్న ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలయిక హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజక వర్గంలో రాజకీయం రోజుకో...
ప్రముఖ తమిళ హాస్యనటుడు యోగి బాబు వివాహం తమిళనాడు తిరుత్తణిలోని మురుగన్ ఆలయంలో ఘనంగా జరిగింది..
కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పని చేసి, గద్వాలలో తన ఆధిపత్యాన్ని చలాయించిన డీకే అరుణ.. ఇప్పుడు కమలం పార్టీలో కీలక స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్లో ఒక వెలుగు వెలిగిన ఆమె.. లోక్సభ ఎన్నికల...
#RRR విడుదల తేది గురించి క్లారిటీ ఇచ్చిన దర్శకధీరుడు రాజమౌళి.. సంక్రాంతికి పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ రిలీజ్..
అధికార వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకి, ప్రస్తుత ఎమ్మెల్యేకి అస్సలు పడడం లేదంట. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వీరి ఆధిపత్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. తమకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారంటూ...
నిర్భయ దోషుల మరణశిక్షపై ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దోషులకు వేర్వేరుగా ఉరిశిక్ష అమలు సాధ్యంకాదన్న ఢిల్లీ హైకోర్టు.. దోషులకు వారం రోజుల గడువు ఇచ్చింది.
ఇష్యూ ఏదైనా.. కాంగ్రెస్ పార్టీ యువరాజులో మాత్రం సీరియస్నెస్ తక్కువే. అది స్టేట్కు సంబంధించినది అయినా.. దేశానికి సంబధించినది అయినా.. చాలా లేట్గా స్పదించడం ఆయనకు అలవాటే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ...
పోలీసులు, అధికారులు, నేతల వ్యవహారాన్ని గుర్తు పెట్టుకుంటున్నా..అన్నింటికి బదులు ఇస్తాం..సీఎం జగన్ ఎంత ఫాస్ట్గా వచ్చాడో..అంతే ఫాస్ట్గా రాజకీయంగా కనుమరుగువుతారని చంద్రబాబు జోస్యం చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని బాబు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో...
పెంపుడు కుక్క కోసం దాని యజమాని ‘వెదర్టెక్’ అనే కార్ల విడి భాగాల తయారీ సంస్థ సీఈవో డెవిడ్ మ్యాక్నైల్ కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టారు.
ఫిల్మ్ న్యూస్క్యాస్టర్స్ అసోసియేషన్కు ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ అభినందన... రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందచేత..
ఇండియన్ తమ దేశానికి వస్తున్నారా..అయితే..ముందుగా రూ. 1200 చెల్లించాల్సిందేనంటోంది భూటాన్. ఇందుకు దిగువ సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ నిబంధన ఇప్పటి నుంచి మాత్రం కాదు. జులై నుంచి అమల్లోకి వస్తుందని...
కళ్యాణ్ దేవ్ హీరోగా ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో ‘పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ చిత్రం..
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ కోర్టు.. డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ నుంచి నలుగురు నిర్భయ దోషులు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం...
నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలతో వచ్చిన నాగార్జున అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఓ అపార్ట్ మెంట్ రాత్రికి రాత్రే పబ్గా మారిపోయింది. ఏ నల్లా విప్పినా లిక్కర్ వచ్చింది. కిచెన్, హాల్, బాత్ రూం..ఇలా గదుల్లో ఉన్న ఏ నల్లా విప్పినా మందు వస్తుండడంతో అపార్ట్ మెంట్ వాసులు...
కోడలిపాలిట ఆ మామ దేవుడిగా మారాడు. కోడలిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోల్ కతాలోని టాంగ్రా ప్రాంతంలోని క్రిస్టోఫర్ రోడ్ వద్ద జరిగింది. కోడళ్లను వేధించే మామలున్నాయి. కానీ ఈ మామ మాత్రం...
ప్రత్యే హోదా ముగిసిన అధ్యాయమని సీఎం జగన్కు తెలుసన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. దేశ ఆర్థిక వ్యవస్థను హోదా అంశం ప్రభావితం చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా పునరుద్ధరించే ఆలోచన కేంద్రానికి లేదని కుండబద్దలు కొట్టారు. లోటు...
‘ఓ పిట్టకథ’ క్యారెక్టర్స్ పోస్టర్స్ విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అక్కడ పర్యటించేందుకు ఫిక్స్ అయిపోయారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని ఇదివరకే స్పష్టం చేసిన సంగతి...
ఓ పేద్ద చిరుతపులి చెంపల్ని ఫెళ్లు పెళ్లుమని వాయించేసింది ఓ ఉడుం లాంటి అడవి బల్లి (వాటర్ మానిటర్). చిరుతపులి పంజాతో కొడితే గింగిరాలు తిరిగి దాని ఆహారం అయిపోయే ఆ అల్ప ప్రాణి తన...
రాజధాని రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. ఎప్పటి నుంచి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో..అప్పటి నుంచి ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి....
నిర్భయ దోషుల దొంగాటకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టింది. దోషులకు వారం రోజులే గడువు ఇచ్చింది. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తెలిపింది.
ఆదివాసీ కుంభమేళా మేడారం జాతర కొనసాగుతోంది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర .. 2020, ఫిబ్రవరి 05వ...
కరోనా వైరస్ చైనాను అల్లకల్లోలం చేస్తోంది. మృతుల సంఖ్య, వైరస్తో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నా వైరస్ మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఈ...
హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్(HCL) లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 161 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్...