అదో పవిత్ర ఆలయం.. వేలాది బౌద్ధ పగోడలకు నిలయం కూడా. మయన్మార్ లోని మాండలేలోని పురాతన నగరమైన బాగన్ ప్రాంతంలో పవిత్రమైన ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయంలో ఇటలీకి చెందిన 23ఏళ్ల వయస్సు ఉన్న...
అవును.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారన్న చర్చ ఫుల్ ట్రెండింగ్గా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఇది మరింత జోరందుది. పార్టీ నేతలు ఎవరికి వారే కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తాలు పెట్టేస్తున్నారు....
పబ్లిక్ పార్కులకు వెళ్లిన సమయంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య.. టాయిలెట్లు లేకపోవడమే. దీని కారణంగా చాలామంది ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అదే మహిళలయితే మరి ఇబ్బంది పడతారు. పిల్లలు లేదా పురుషులు అయితే...
ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్ తమ రైడర్ల కోసం కొత్త సేఫ్టీ ఫీచర్ ప్రవేశపెట్టింది. రియల్ టైమ్లో రైడర్లకు అభద్రతాభావం కలిగిన పరిస్థితుల్లో రిపోర్టు చేసేందుకు ఈ ఫీచర్ వారికి అనుమతి ఇస్తుంది. గతంలో యూజర్లు తమ...
రాజ్యసభ ఎంపీల స్థానాల కోసం నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే హడావుడి మొదలైంది. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో.. ఇప్పటివరకు ఎమ్మెల్సీ పదవి వస్తే చాలని భావించిన వాళ్లు సైతం...
సెన్సార్ ఉంటుందని తెలిసి అలాంటి సన్నివేశాలు తీయడం ఎందుకు? సెన్సార్కు వెళ్లకుండానే తనే కట్ చేసేయడం ఎందుకు? ఎందుకంటే.. ఆ సీన్ వల్ల అధిష్టాన వర్గాల్లో మామూలు కాక పుట్టలేదు. అందుకే ముందు జాగ్రత్తగా కట్...
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులకు రామమందిర్ ట్రస్టు కీలక పదవుల్లో నియమించింది. ఫిబ్రవరి 19న ఢిల్లీలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ అధినేత కె.పరసరన్ నివాసంలో నృత్యా గోపాల్ దాస్ ట్రస్ట్ చైర్మన్, చంపత్ రాయ్...
బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కేజీఎఫ్ మూవీ గుర్తుందా? ఆ మూవీలో ప్రాంతంలో బంగారు గనులను తవ్వుతుంటే.. టన్నల కొద్ది బంగారం బయటపడటం చూసే ఉంటారు. అదే తరహాలో యూపీ రాష్ట్రంలో వేల టన్నుల బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. ఒకటి...
బొంబే హైకోర్టుకు సంబంధించిన నాగ్పూర్ బెంచ్.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్కు స్పెషల్ పర్మిషన్ దక్కింది. రెషీమ్భాగ్ ప్రాంతంలోని ఆరెస్సెస్ స్మృతీ మందిర్ ఎదుటే ఆందోళన చేసుకునేందుకు సీపీ & బేరర్ ఎడ్యుకేషన్ సొసైటీ...
బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ కాన్స్టిట్యూషన్’జరిగిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’నినాదాలు చేసి కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో వేదికపై ఉన్న మజ్లిస్...
పంజా వైష్ణవ్ తేజ్ను చిత్రసీమలోకి ఆహ్వానిస్తూ ‘ఉప్పెన’ టీమ్కు శుభాకాంక్షలు తెలియచేసిన రామ్ చరణ్..
సీనియర్ నటి సనా స్పెషల్ అట్రాక్షన్గా ‘నిరీక్షణ’ చిత్రంలో వీడియో సాంగ్..
ఆఫ్గనిస్తాన్ లో వారం రోజులపాటు హింస తగ్గింపుకు సంబంధించి ఫిబ్రవరి 29,2020న అమెరికా,తాలిబాన్ ఓ ఒప్పందంపై సంతకం చేస్తాయని యుఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, తాలిబాన్ ప్రతినిధులు శుక్రవారం(ఫిబ్రవరి-21,2020) ప్రకటించారు. అమెరికా-ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్...
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్కు వస్తున్నారని కేంద్రం భారీగా ఖర్చు పెడుతూ ఏర్పాట్లు చేస్తుంది. ఇదే లిస్టులో ఆయన ఒక్క రాత్రి ఉండేందుకు రూ.8లక్షలు చెల్లిస్తుంది. ఫిబ్రవరి 24న వచ్చి అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ...
మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘క్రాక్’ టీజర్..
ప్రేమించినవాళ్ల నుంచి దూరమైన తర్వాత ఫీలింగే బెటర్గా ఉంటుందంటున్నారు సింగిల్ యూత్. 2017నాటి స్టడీప్రకారం 71శాతం మంది ఇదే మాట చెబుతున్నారు. 11 వారాల తర్వాత బ్రేకప్ బాధను వాళ్లు మర్చిపోయేవాళ్లు. ఇప్పుడు సోషల్ మీడియా...
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్ సీ సహా ఎల్గర్ పరిషద్...
అపుత్రస్య గతిర్నాస్తి …..అనే సూక్తిలో చెప్పినట్లు…. వంశోద్ధారం చేసే కొడుకు లేకపోతే తమ గతేమిటి అని, పితృకార్యాలు ఆగిపోతాయని చాలా మంది బాధ పడుతూ ఉంటారు. అలా అనుకున్నాడో ఏమో హైదరాబాద్ కు చెందిన 64...
సూరత్ మునిసిపల్ కార్పొరేషన్కు చెందిన మహిళా ట్రైనీలను వైద్య పరీక్షల పేరుతో గ్రూపుగా నగ్నంగా నిలబెట్టి ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు. ఎస్ఎమ్సీ ఎంప్లాయీస్ యూనియన్ అవివాహితులను కూడా ప్రెగ్నెన్సీ టెస్టు పేరుతో వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి....
ఫిబ్రవరి 21ని UNESCO అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు ప్రభుత్వమూ, ప్రజలూ అందరూ మాతృభాషగురించి తెగమాట్లాడేసుకొంటారు. యునెస్కో లెక్కల ప్రకారం ప్రతి రెండువారాలకు ఓ భాష అంతరించిపోతుందంటే భయపడాల్సిందే. భాష అన్నది మన వారసత్వం కదా!...
వాణిజ్యంపై అధిక సుంకాలతో భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా...
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2020 కార్యక్రమం ముంబాయిలో ఘనంగా జరిగింది..
నిర్భయ కేసులో దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నారు. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తిహార్ జైల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి తీయాలని కోర్టు...
ఇటలీలోని డోలమైట్స్లో సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులో ‘రెడ్’ సాంగ్ చిత్రీకరణ..
పంజాబ్, హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ ముందుకు ఓ రిక్వెస్ట్ వచ్చింది. ఓ కేసులో నిందుతుడి తరుపు లాయర్, ఈరోజు వద్దు మరోరోజు విచారించాలని జడ్జిని కోరారు. ఆరోజు జడ్జి సీరియస్ గా ఉన్నారు....
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..
మరుగుజ్జుతనం కూడా ఓ వైకల్యమే. అటువంటి మనుషుల్ని అవమానించటం అంగవైకల్యం కంటే ఘోరంమైనది. మరగుజ్జుతనంతో ఎన్నో అవమానాలకు భరిస్తూ..హేళనగా మాట్లాడూ శూలాలాంటి మాటల్ని వింటూ ఇక భరించలేక చచ్చిపోదామనుకున్నాడు తొమ్మిది సంవత్సరాల బాలుడు. దీంతో అమ్మా..నాకు...
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత...
ఎవరినైనా రైల్ ఎక్కించటానకి వెళ్లాలన్నా..లేదా రైలులో వచ్చినవారిని రిసీవ్ చేసుకోవటానికి వెళ్లాలన్నా స్టేషన్ లోపలికి వెళితే..కచ్ఛితంగా రైల్వే ప్లాట్ ఫారం టిక్కెట్ తీసుకోవాల్సిందే. కానీ ప్లాట్ఫామ్ టికెట్ రేటు రైల్వే శాఖ పెంచేయటంతో టికెట్ కొనటానికి...
ఏపీ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మెడికల్ స్కీమ్లో వెలుగుచూసిన కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్కామ్తో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు లింకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు మందుల కొనుగోళ్లు జరిపించారని తెలుస్తోంది. నిజానికి...
రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలన్నింటికీ విశాఖ కీలకం. దీనిపై పట్టు సాధించడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు నిత్యం సమరం సాగిస్తుంటాయి. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం...
యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘భీష్మ’ సక్సెస్ సెలబ్రేషన్స్..
రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. అయితే ట్రంప్ తో పాటుగా ఆయన కూతురు ఇవాంకా ట్రంప్, అల్లుడు జరీద్ కుష్నర్ కూడా ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. అమెరికా...
శివలింగం. సాక్షాత్తూ.. పరమశివుడే లింగ రూపంలో వెలిసి భక్తులకు కొంగు బంగారంలా పూజలందుకుంటున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 21,2020) మహాశివరాత్రి సందర్భంగా ఓ వినూత్నమైన శివలింగాన్ని చెక్కాడు ఓ శిల్పి. శిల్పి అంటే రాళ్లతో శివలింగాన్ని చెక్కాడని...
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఓ యువతి నినాదాలు...
మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ప్రత్యేక ప్రదర్శనలు..
పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ దేవాలయాన్ని కట్టారు. సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఎటువంటి దేవాలయాలు ఉండవు. కానీ మధ్యప్రదేశ్లోని సంత్ హిర్దారామ్ నగర్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ శివాలయం ఉంది. ఆ ఆలయంలో...
ఎక్కడి కైనా ఊరు వెళ్లాలంటే మొదట గుర్తుకు వచ్చేది రైలు. రైల్లో ప్రయాణానించటానికే ఎక్కువ మంది ఆసక్తిచూపిస్తుంటారు. చార్జీలు తక్కువగా ఉంటాయి. రైలు ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. అందుకే మెజార్టీ ప్రజలు రైలు ప్రయాణానికి మొగ్గు...
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనావులో బుధవారం (ఫిబ్రవరి 20,2020)జాత్యహంకార భావాలు గల ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిలో...
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 1412 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే జనరల్ డ్యూటీ, బగ్లర్, మాలి, పెయింటర్ లాంటి విభాగాల్లో కానిస్టేబుల్...
యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటించిన ‘భీష్మ’ రివ్యూ..
ఉక్రెయిన్లో కరోనా పేషెంట్లు అంటూ డజన్ల కొద్దీ ఆందోళనకారులు బస్సుపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. సెంట్రల్ పోల్టవా అనే ప్రాంతంలో 14రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వారిని బస్సు ద్వారా తరలిస్తున్నారు. ఆ సమయంలో...
అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ టౌన్ లో రోడ్డుపై నడుస్తున్న 5ఏళ్ల చిన్నారిపై ఓ కుక్క ఎగబడింది. అసలు అది ఆ చిన్నరిపైనే ఎందుకు ఎటాక్ చేసిందో తెలియదు కానీ, నేరుగా వచ్చి పక్కనున్న ఎవరిని ఏం...
భారత్ టూర్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తో నాకు కోటిమంది స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ నాకు హామీ ఇచ్చారు.
#Indian2 - షూటింగులో జరిగిన ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చెన్నై పోలీసులు..
గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు. “ఇట్టి పరమేశ్వరుని కన్న...
టీమిండియా స్పిన్నర్.. హైదరాబాదీ ప్రగ్యాన్ ఓఝా శుక్రవారం ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్ అరంగ్రేటం చేసిన ప్రగ్యాన్.. 16ఏళ్ల పాటు క్రికెట్ లో కొనసాగాడు. 2013నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా...
కరీంనగర్ తిమ్మాపూర్లో కొత్త కట్టుకుంటున్న ఓ ఇంట్లో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. మహాత్మాగాంధీ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసినట్లుగా ఉండటంతో సదరు ఇంటి యజమానులు భయాందోళనలకు గురయ్యారు. శుభమాని ఇల్లు...
సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీజర్ విడుదల..
ప్రతి ఒక్కరూ నాకు దేవుడుప్రత్యక్షమైతేనా…..దేవుడా… నాకు అది ఇవ్వు… ఇదిఇవ్వు… అని కొరుకుంటా అని చెపుతూ ఉంటారు. వాస్తవానికి దేవుడ్ని కోరిక ఎలా కోరాలంటే….. 1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో...