కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలని కర్నాటక సీఎం యడియూరప్ప సన్నిహితురాలు, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. కేరళ ఓ ఉగ్ర శిబిరంలా మారిందని ఆమె ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (POF) మార్కు...
జపాన్ రోబోల్లో ఫీలింగ్స్ పుట్టిస్తున్నారు సైంటిస్టులు. చెప్పిన పని చెప్పినట్లు ఏం మాట్లాడకుండా చేసేసే రోబోలు ఇక నుంచి ఏడవడం, నవ్వడం వంటివి నేర్పిస్తున్నారు. రోబో సినిమాలో చిట్టీకి ఫీలింగ్స్ తెప్పించినట్లు వీటి నాడీకణాల్లోనూ ఆర్టిఫిషియల్గా...
సీఏఏ వ్యతిరేక సభలో విద్వేష వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ నాయకుడు వారిస్ పఠాన్ పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి-15,2020న...
రెండురోజుల ట్రంప్ భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)భారత్ లో అడుగుపెడుతున్నారు ట్రంప్. ఈ రెండురోజుల ట్రంప్ పర్యటన కోసం భారత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పెట్తో చిల్ అవుట్ అవుతున్న పిక్ వైరల్ అవుతోంది..
‘‘పలాస 1978’’ - ఉత్తరాంధ్ర జానపదం ‘బావొచ్చాడోలప్పా బావొచ్చాడు’ వీడియో సాంగ్..
ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేజ్రీవాల్ మూడవసారి సీఎం అయ్యారు. అయితే మూడోసారి ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టి మంచి...
ఢిల్లీలో ఆదివారం(ఫిబ్రవరి-23,2020)పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్పూర్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న జఫ్రాబాద్ ఏరియాకు సమీపంలోనే మౌజ్పూర్...
హెల్తీ డైట్ అనేది కేవలం గుండెకు, బ్రెయిన్కు మాత్రమే కాదు స్పెర్మ్(వీర్యం)కు కూడా మంచిదని రీసెర్చర్స్ చెబుతున్నారు. 19ఏళ్ల సగటు వయస్సున్న 2వేల 900మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేపలు, చికెన్,...
విరాట్ కోహ్లీ: టీం ఇండియన్ కెప్టైన్ విరాట్.. ఢిల్లీలోని విషాల్ బార్తీ పబ్లిక్ స్కూల్ లో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. అతను నవంబర్ 5, 1988లో జన్మించారు. సచిన్ టెండూల్కర్: ప్రపంచ క్రికెట్ లో...
నమస్తే ట్రంప్ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వాన కార్యక్రమంలో ‘బాహుబలి’ పాటలు..
ఫారిన్ మద్యం కావాలంటే..ఎలా..అక్కడ దాకా వెళ్లాల్సిందేనా ? అవసరం లేదంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎంచక్కా..ఆన్ లైన్లో ఒక్క క్లిక్ చేసి మద్యం ఇంటి వద్దకు తెచ్చుకోవచ్చని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్ ద్వారా...
ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా...
బ్రెజిల్ కార్నివాల్ గ్రాండ్గా ప్రారంభమైంది. సాంబ స్కూల్స్ తొలి రోజు ఉత్సాహంగా పరేడ్ చేశాయి. పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కలర్ కలర్ బ్రెజిల్ కార్నివాల్ గ్రాండ్గా జరుగుతోంది. వేల సంఖ్యలో డ్యాన్సర్లు అదరగొట్టారు. ఆకట్టుకొనే కాస్ట్యూమ్స్...
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ కేసులు నాలుగింతలైయ్యాయి. ఓ మతశాఖకు చెందిన 144 మందికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటీవ్ ఫలితాలు వచ్చాయి. సింగపూర్ లో రెండు చర్చ్ లు , బిజినెస్ మీటింగ్, హెల్త్...
వెడ్డింగ్ కార్డుల్లో చాలా రకాలు చూసుంటాం. కార్డు చివర్లో బంధుమిత్రుల అభినందనలతో అనే రొటీన్ కార్డులతో పాటు ఫన్నీ కామెంట్లు చాలానే చూశాం. భిన్నంగా ఆలోచించిందీ జంట. పెళ్లికి వచ్చిన వారు గిఫ్ట్లు కాదు డబ్బులివ్వండి....
కుటుంబ సమేతంగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కేవలం కేవలం నాలు గంటలు మాత్రమే కొనసాగుతుందని అధికార వర్గాలు తలిపాయి. అయితే అహ్మదాబాద్ పర్యటన సమయంలో...
దాంపత్య జీవితం చిగురించాలంటే.. ఆలుమగల మధ్య లైంగిక సంబంధం ధృడంగా ఉంటేనే సాధ్యపడుతుంది. ఒకరిపై మరొకరికి నమ్మకం.. విశ్వాసం ఉన్నప్పుడే వారి లైంగిక జీవితం కూడా సజావుగా సాగుతుంది. ఆడ, మగల మధ్య లైంగిక వాంఛ...
‘RRR’ సినిమా దర్శకుడు ఎవరు అంటే తడబడుతున్న గూగుల్ తల్లి..
మనకు సంత మార్కెట్ అనగానే వారంలో ఒక రోజు జరిపే కూరగాయల సంత గుర్తుకు వస్తుంది. అమ్మకందారులు, కొనుగోలుదారులు ఒకచోటకు వచ్చి కూరగాయలు, పూలు, పండ్లు క్రయవిక్రయాలు చేస్తుంటారు. అలాగే పశువుల సంతలు, మేకల సంతలు...
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. పర్యటన సందర్భంగా బియ్యం గింజల ఆర్టిస్టు వెంకటేశ్ శ్యానువోగ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సోమవారం నుంచి రెండు రోజులు పర్యటనలో ఉండనున్న ట్రంప్కు వందల్లో బహుమతులు రావడం సహజమే. వాటన్నిటి...
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి,ఏరకమైన దుస్తులు ధరించాలి అనే దానికి సంబంధించి యూపీలో ఓ యూనివర్శిటీ ఓ కొత్త కోర్స్ ను ప్రారంభించింది. ఈ కోర్సు ద్వారా మతృత్వం,ప్రెగ్నెంట్ మహిళ ఏం తినాలి,ఏ దుస్తులు ధరించాలి,ఎలా...
ట్రంప్ టూర్… అత్యంత హై సెక్యూరిటీ. అడుగు అడుగునా పటిష్ట నిఘా. అటు అమెరికా పోలీసులు.. ఇటు భారత ఖాకీలు. అంతా అలర్ట్గా ఉంటారు. డేగ కళ్లతో నిఘా పెడతారు. అయితా ఇంతగా భద్రత కల్పిస్తున్న...
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి ప్రజాసేవలోకి వచ్చారు. 2004 అక్టోబరు 18న వీరప్పన్ మరణం తర్వాత అతని గురించి ప్రస్తావన రావడం ఇదే తొలిసారి. శనివారం తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో జరిగిన సదస్సులో...
చదువు నేర్పే స్కూళ్లే చిత్రహింసలు పెడుతుంటే విద్యా బుద్ధులు కాదు కదా.. బతకడానికి కూడా పనికి రాకుండా పోతున్నారు చిన్నారులు. ఆధ్మాత్మిక విద్యను బోధించే పాఠశాలలో భగవాన్ మహారాజ్ పొవనె అనే టీచర్ కొట్టిన దెబ్బలు...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయిలకో రూపొందిన హ్యాట్రిక్ ఫిలిం ‘అల వైకుంఠపురములో’ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ లాక్..
అమెరికా అధ్యక్షుడు గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఇక్కడా డేగ కళ్లతో నిఘాపెట్టారు. ఆశ్రమానికి వచ్చే సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సబర్మతీ ఆశ్రమంలో ట్రంప్ కొద్ది సేపు గడుపుతారు. అహ్మదాబాద్లో మోతేరా స్టేడియంలో...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24 భారత పర్యటనకు వస్తుండడంతో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని...
అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ట్రంప్ ఇండియా రానున్నారు. పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే...
ప్రేమించిన యువతి కుటుంబంపై నాటు తుపాకీతో రెండు రోజుల క్రితం కాల్పులు జరిపిన ఆర్మీ మాజీ జవాన్ బాలాజీ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద రైలు కిందపడి...
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ విజృంభిస్తోంది. వూహాన్ నగరం శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వైరస ప్రభావంతో దాదాపు 2 వేల 300 మంది చనిపోగా..75 వేలకు పైగా పాజిటివ్...
మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మందు తాగడం మంచిది కాదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. దేహంలోని అవయవాలు పాడైపోతాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. త్వరలోనే ప్రాణం
రుతుక్రమం విషయంలో గ్రామీణ మహిళలు సరైన జాగ్రత్తలు పాటించడం లేదని తెలుసుకున్న మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వారి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని భావించింది. అందులో భాగంగా ‘అస్మిత’ పేరిట కొత్త పథకం...
తెలుగులో ఇటీవల ప్రారంభమైన ప్రముఖ ఓటీటీ కోసం సమంత రియాలిటీ షో..
పెళ్లై అందమైన భార్య ఇంట్లో ఉన్నా వయస్సు మళ్లిన మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆస్తులన్నీ ఆంటీ పేర రాసేస్తున్నాడని వాపోయింది ఒక రాజకీయ నాయకుడి భార్య. ఇన్నాళ్లు గుట్టుగా బయట సాగిన వ్యవహారం ఇప్పుడు...
ఫ్యాన్స్ను థ్రిల్ చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్..
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి షాట్ గన్ గా పిలుచుకొనే సినీ నటుడు శతృఘ్న సిన్హా పాకిస్తాన్ కు వెళ్లారు. పాక్ లో వ్యాపారవేత్త, ఫిల్మ్ మేకర్ అయిన..అసద్ అహ్ సాన్...
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ... 4వేల 500 మంది అమ్మాయిలు, 3వేల 500 మంది అబ్బాయిలకు విద్యనందిస్తున్న క్యాంపస్. నిత్యం సెక్యూరిటీ పహారాలో ఉంటుంది. అయినా
ఏం బతుకులు మీవి అంటూ ప్రతిపక్ష పార్టీ టీడీపీపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీకి మూడు రాజధానుల విషయంలో టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు 2020,...
అగ్ర రాజ్యాధినేత ట్రంప్ భారత్ పర్యటన సమయం దగ్గర పడుతోంది. మరి కొద్ది గంటల్లోనే ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇండియా గడ్డపై కాలు మోపనున్నారు. గతకొద్ది రోజులుగా ఇండియా రావటానికి ఉత్సాహంగా ఉన్నానని...
హైదరాబాద్ నగరంలో వరుస కారు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వాహనదారుల్లో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఒక ప్రమాదం మర్చిపోక ముందే మరో యాక్సిడెంట్
కరోనా వైరస్(coronavirus).. ఓ పెళ్లింట్లో తీరని విషాదం నింపింది. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కరోనా వైరస్.. డాక్టర్
కొందరు పెద్దల మూర్ఖత్వం ఒక యువతి నిండు ప్రాణాన్నిబలిగొంది. మనుషుల ప్రాణాల కంటే సమాజంలో పరువే ముఖ్యంగా బతుకుతున్నారు. కన్న బిడ్డలపై ప్రేమ కంటే కులం,మతం, ఆస్తి, అంతస్తులపై ప్రజలకు మమకారం పెరిగిపోతోంది, సమాజం మారుతున్నా…....
లేగ దూడ ఏంటి.. పాలు ఇవ్వడం ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. కానీ.. ఇది నిజం..నమ్మి తీరాల్సిందే.. 5 రోజుల లేగ దూడ.. లీటర్ల కొద్దీ పాలు ఇస్తోంది. ఉదయం, సాయంత్రం.. టైమ్ ఏదైనా.....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సోన్ భద్ర(sonbhadra) జిల్లాలో బంగారు నిక్షేపాలు(gold deposits) వెలుగుచూశాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ, GSI) బంగారు గనులు
అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ
బెజవాడ వాసులు ట్రాఫిక్ కష్టాలు కొద్దిరోజుల్లో తీరనున్నాయి. విజయవాడ భవానీపురం, గొల్లపూడి నుంచి వన్ టౌన్ లోకి రావాలంటే నరక ప్రాయంగా ఉండే దుర్గ గుడి ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎప్పుడెప్పుడా అని...
హైదరాబాద్ నగరంలో కారు బీభత్సాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే కారు ప్రమాదాలు జరిగాయి. అవి మరువక ముందే తాజాగా మరో కారు బీభత్సం జరిగింది. ఆదివారం(ఫిబ్రవరి
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లోఏర్పాటు చేసేందుకు అభ్యంతరం చెప్పామని వస్తున్న వార్తలను నేవీ అధికారులు ఖండించారు. మిలీనియం టవర్స్లో సచివాలయం ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన...
కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతం అంటే భూమా, గంగుల కుటుంబాల మధ్య పోటాపోటీ వాతావరణం ఉంటుందని తెలిసిందే. ఎన్నికలున్నా లేకపోయినా ఆధిపత్యం కోసం పోరాటం సాగుతూనే ఉంటుంది. అలాంటిది ఎన్నికల సమయంలో అయితే ఇక చెప్పాల్సిన...