గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.
పవన్ కల్యాణ్.. రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అనుకుంటే.. ఇప్పుడు రాజకీయాలే ఆయనకు ప్రత్యామ్నాయంగా మారాయి. దూకుడు మీద ఉన్న సమయంలో ఒక్కసారిగా రాజకీయ రణక్షేత్రం నుంచి దూరమయ్యారు. నిజానికి ఆయన దూరమయ్యారా? దూరం చేశారా? ఆయనే దూరమైతే...
ఎవడైనా తిడితే... ఎదురు తిట్టడమో.. లేదా బాధపడే వాళ్లను చూశాం. ఏంటో.. ఎన్ని తిట్లు తిడితే అంత సంతోషించే వారూ ఉన్నారు. ఈ విచిత్ర జీవులు ఎవరని ఆశ్చర్యపోతున్నారా?
మద్యం తాగే అలవాటున్న మహిళలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కమల్ నాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం షాపులు
నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి
ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కానుందని జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకి ఏపీ అసెంబ్లీ
దొంగతనం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా ధైర్యం కావాలి. ఎంతో అటెన్ష్ గా ఉండాలి. ఏ మాత్రం దొరికినా ప్రాణాలకే ప్రమాదం. దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే
ఇండియన్ సినిమాలో సుప్రీం స్టార్ అయిన గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. హాలీవుడ్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. ఇండియాలోని KWANతో పాటుగా హాలీవుడ్ సినిమాలకు పనిచేసే ఏజెన్సీ గెర్ష్. బాలీవుడ్ సినిమాలను హాలీవుడ్ స్కీన్లపై డిస్ట్రిబ్యూట్...
బీజేపీ నాయకులపై బెంచ్ ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు దిగొచ్చింది. ద్వేష పూరిత ప్రసంగాలు చేసినందుకుగానూ బీజేపీ నేతలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్కు చెందిన మరో...
భారతదేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు.
రాయలసీమ కరువు నివారణకు అవసరమైన ప్రాజెక్టులకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సీఎం జగన్ అన్నారు. గురువారం (ఫిబ్రవరి 27, 2020) ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు....
గుర్తింపులేని ఇంటర్ బోర్డు కాలేజీలు తీసుకునే చర్యలకు బ్రేకులు వేసింది హైకోర్టు. ఉన్నట్టుండి కాలేజీలను రద్దు చేస్తే.. విద్యార్థులు రోడ్డున పడతారని ఇంటర్ బోర్డు విఙ్ఞప్తిని మన్నించింది. పరీక్షలు ముగిసిన వెంటనే చర్యలు తీసుకోవడమే కాకుండా...
ఢిల్లీలో అల్లర్ల వెనుక ఉంది ఎవరు…కేవలం మతజాడ్యంతోనే రెండు వర్గాలు దాడులు చేసుకున్నాయా…లేక వాటి వెనుక రాజకీయ నేతల ప్రోద్బలం కూడా ఉందా…ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తోన్న అంశం..దర్యాప్తు సాగేకొద్దీ బైటపడుతున్న వాస్తవాలు పరిశీలిస్తే..ఎవరైనా నివ్వెరపోవాల్సిందే..ఇంతకీ...
దేశంలోనే తొలిసారిగా టిక్టాక్, ట్విటర్, వాట్సప్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా మత పరమైన వీడియోలు ఉద్దేశ పూర్వకంగా వైరల్ చేస్తున్నారని సీనియర్ జర్నలిస్ట్...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ వృద్ధుడి సమస్యను పరిష్కరించారు. మానవత్వంతో ఆయన చెప్పిన విషయాలను విని..వెంటనే అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఇదేదో..మీటింగ్లో..ప్రగతి భవన్లో జరిగింది కాదు. నడి రోడ్డుపై. అవును. సీఎం కేసీఆర్..2020, ఫిబ్రవరి...
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు సరైన సలహాలిచ్చే వారు కావాలంటున్నారు. ఒకానొక దశలో దేశ ప్రధాని రేసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మంచి సలహాలిచ్చే వారి కోసం చూడడం విడ్డూరమే....
కేసీఆర్ పేరుతో మరో పథకం ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కేసీఆర్ ఆపద్బంధు పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించిందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తన పద్ధతి మార్చుకోనంతకాలం ఇవే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.
ఎందుకు నా వంక అదోలా చూస్తున్నారు? నేను బాగున్నానా? ఆ హీరోయిన్లా నేనెందుకు లేను? ఎప్పుడూ ఎవరితోనో పోలిక, నేను ఎలా కనిపిస్తున్నాను? ఇదే టెన్షన్. ఈ కాలం కుర్రకారుకి అర్ధంకాని సమస్య ఇది. భారతదేశంతో...
దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింసలో దాదాపు 35 మంది మృతి చెందారు. ఈ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. ఘటనలపై కేంద్ర ప్రభుత్వంపై పలువురు...
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఆప్ నేత తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. దేశ రక్షణ కోసం రాజకీయాలు...
చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర...
తన ఫోన్ నెంబర్ అడల్ట్ గ్రూప్స్లో షేర్ చేసిన వ్యక్తిపై కంప్లయింట్ ఇచ్చిన తమిళనటి గాయత్రి సాయి..
‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భార్య మనీషా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు..
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘర్షణలపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గత రెండు దశాబ్దాల తర్వాత ఘోరమైన అల్లర్లు జరిగాయని అంచనా. అయితే..ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురికావడం ప్రకంపనలు...
ఆంధ్రప్రదేశ్ లో విలేజ్ కోర్టులు రానున్నాయి. రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాల(విలేజ్ కోర్టులు)ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (ఫిబ్రవరి 27, 2020) ఉత్తర్వులు జారీ చేసింది.
టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి టిక్ టాక్ వీడియో చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెటైర్లు వేసుకునే చాహల్-రోహిత్లు మరోసారి అదే స్టైల్లో వీడియో షూట్...
‘అల వైకుంఠపురములో’.. టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో విడుదల..
భారత వివాహ వ్యవస్థలో తీరుతెన్నులు మారుతున్నాయి. వంటింటి కుందేళ్లు అని పేరు తెచ్చుకున్న భార్యమణులు బయటకు వచ్చి సంసారాన్ని చక్కబెడుతున్నారు. ఇంతవరకూ ఓకే.. వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత భాగస్వామిని మోసం చేయడంలోనూ తామే ముందంజలో...
వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ కాలేజీలో విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులను కాలితో తన్నిన కానిస్టేబుల్ శ్రీధర్పై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. కనీసం మానవత్వం లేదా ? అంటూ ప్రశ్నిస్తున్నారు....
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన డ్రైవర్లు ఎస్టీ డ్రైవర్ల సాధికారత(ఎంపవర్మెంట్) పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు.
ఐదు గంటల ఉత్కంఠకు తెరపడింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి విశాఖ ఎయిర్ పోర్టులోనికి పోలీసులు తరలిస్తున్నారు. లాబీలో కూర్చొని బాబు నిరసన తెలియచేస్తారా ? లేక ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళుతారా...
మక్కాకు వెళ్లే భక్తులపై కరోనా (కోవిడ్-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మక్కా వెళ్లే భక్తులకు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాలను రద్దు చేసింది.
‘స్ప్రైట్’ బ్రాండ్ అంబాసిడర్గా సుశాంత్.. ఫస్ట్ యాడ్ విడుదల..
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ వ్యాప్తి కారణంగా..చైనాలో చిక్కుకపోయిన 76 మంది భారతీయులను క్షేమంగా భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇందులో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన జ్యోతి...
కేరళలోని ఫ్యామిలీ కిల్లర్.. 14ఏళ్ల పాటు కుటుంబంలోని ఒకొక్కరిని హతమారుస్తూ వచ్చిన జాలీ జోసెఫ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కొజికొడె జైలులో ఉంటున్న ఆమె ఎడమచేతిని మణికట్టును కోసుకుని సూసైడ్కు ప్రయత్నించింది. గమనించిన వెంటనే పోలీసు సిబ్బంది...
కేకును కట్ చేయాలంటే ఏం చేస్తారు? అదో పెద్ద విషయమా ఏంటీ..టేబుల్ పై పెట్టి కట్ చేస్తారు. కానీ షాండియర్ లా గాల్లో వేలాడుతూ..ఏదో అద్భతం కిందకు దిగుతున్నట్లుగా గాల్లో తేలియాడే కేక్ గురించి బహుశా...
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్పోర్ట్ రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుని విమానాశ్రయం దగ్గరే అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ఎయిర్పోర్టు నుండి అడుగు బయట పెట్టనివ్వలేదు. చంద్రబాబు...
బాలీవుడ్లో రీమేక్స్, బయోపిక్లతోపాటు విడాకులు పరంపర కూడా కొనసాగుతోంది...
ఓ శాడిస్ట్ భర్త భార్యను పెట్టిన హింసల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. వీడు మనిషేనా? లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? అనే అనుమానం వస్తుంది. భార్యను అమానుషంగా కొట్టి..తలపై ఇనుపరాడ్డుతో బలంగా బాది..తలనుంచి...
మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత్ సెమీ ఫైనల్స్కి చేరుకుంది. గురువారం మెల్బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్ బౌలర్లపై.. భారత్ ఆచితూచి ఆడింది.. ఈ క్రమంలో...
జెఫ్ బెజోస్…బెర్నార్డ్ ఆర్నాల్ట్..బిల్ గేట్స్..వారెన్ బఫెట్..ఏంటీ లిస్ట్ అనుకుంటున్నారా…వీరందరి సంపాదన గంటకి కొన్ని కోట్ల రూపాయల పైమాటే…ఈ లిస్ట్లో మన ఇండియన్ రిచ్చెస్ట్ పర్సన్ ముకేష్ అంబానీ కూడా చేరారు. ముకేశ్ సంపాదన ఎంతో తెలుసా..గంటకి...
తాహీర్..తాహీర్..ప్రస్తుతం ఈ పేరుపై ఢిల్లీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్లు, ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్యలో తాహీర్ పేరు తెరమీదకు వచ్చింది. అసలు ఈ తాహీర్ ఎవరు ? అంకిత్...
వడివేలులా రష్మిక పోజులు.. వైరల్ అవుతున్న పిక్స్..
అర్ధరాత్రి దారుణం జరిగింది. 10 సంవత్సరాల చిన్నారి జీవితాన్ని ఓ కామాంధుడు నలిపేశాడు.కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ సమీపంలో బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. కామాంధుడు చేసిన అఘాయిత్యానికి తట్టుకోలేని బాలిక పరిస్థితి...
ఢిల్లీలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ…హైదరాబాద్లో సీపీఐ చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హిమాయత్ నగర్లో 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం సీపీఐ కార్యకర్తలు, నాయకులు కేంద్ర హోం మంత్రి అమీత్...
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన…ప్రతిపక్ష నేత చంద్రబాబును విమానాశ్రయం వద్దే వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. బాబు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టు...
పాట్నాలోని పటాలిపుత్ర పోలీస్ స్టేషన్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్పై మోసం, కంటెంట్ దొంగతనం కేసు నమోదైంది. ప్రశాంత్ కిషోర్ తన ‘బాత్ బీహార్కి’ ప్రచారానికి తన కంటెంట్ను ఉపయోగించుకున్నారంటూ శశ్వత్ గౌతమ్ అనే యువకుడు...
21వ శతాబ్దంలో ఒక అద్దె ఇంటి కోసం వెతకాలంటే ఓ సుదీర్ఘ ప్రయాణంతో సమానం. కచ్చితంగా అద్దె ఇల్లు దొరుకుతుందని గ్యారెంటీ లేదు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో అద్దె ఇల్లు దొరకాలంటే పెద్ద కష్టమేమి కాదమే...