ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పలువురు బంధువులు, సన్నిహితుల ఒత్తిడే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆందోళనలు చూసి యమరాజు అయినా జాలి చూపిస్తాడని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. మానవాతీతంగా జరుగుతున్న చావులను చూసి ఆ యమరాజు కూడా చలిస్తాడు ఈ...
ఏపీలో 103 మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. బీసీలు, మహిళలకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది.
లండన్ వెళ్లేందుకు ప్రయత్నించిన యస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ కూతురు రోషిణీ కపూర్ ను ముంబై ఎయిర్ పోర్ట్ లో అధికారులు అడ్డుకున్నారు. యస్ బ్యాంక్ తీవ్ర సంక్షోభం లో మనీ లాండరింగ్ వంటి...
అమరావతి రాజధానిలోని 29 గ్రామాలు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండనున్నాయి. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహనను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీని కోరింది.
ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోన్న కశ్మీర్ దంపతులు( జహన్ జేబ్ సామి అతని భార్య హీనా బషీర్ బేగ్) ఇవాళ(మార్చి-8,2020)ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆఫ్గనిస్తాన్ లోని కోరాసన్ ఫ్రావిన్స్ లోని ఐఎస్ఐఎస్...
మీరు రాత్రిపూట చురుగ్గా ఉంటారా? లేదంటే కోడికూతతోనే లేస్తారా? మీరు ఎప్పుడు సెక్స్ చేస్తారు? ఈ టైంను బట్టే మీకు హెల్త్ లాభాల్లో తేడాలున్నాయని అంటున్నారు సైంటిస్ట్లు. Anglia Ruskin University ఇటీవల చేసిన సర్వే...
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావుది ఆత్మహత్యా..హత్యా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేరళ రాష్ట్రంలో మంగళవారం(మార్చి-3,2020) జరిగిన ఓ పెళ్లి గురించి ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటోంది. అన్ని పెళ్లిళ్లాగా అయితే దేశమంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇది సాధారణ పెళ్లి కాదు. నిజమైన ప్రేమను తెలిపిన పెళ్లి ఇది....
అవసరం అలాంటిది మరి.. వయస్సుతో సంబంధమేముంది కావాలనుకున్నది చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓ సూపర్ మార్కెట్లో టాయిలెట్ పేపర్ల కోసం 23ఏళ్ల యువతి, 60ఏళ్ల మహిళ కొట్టుకుని న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు....
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, వికారాబాద్ మధ్య మహిళలతో ప్రయాణించే ప్రయాణీకుల రైలును ప్రారంభించింది. ఈ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మహిళా సిబ్బంది జెండా ఊపి ప్రారంభించారు.
సన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. అంత...
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ల జోడీ క్రీజులో దిగితే ఎన్నేళ్లైనా ఒకటే. మరోసారి నిరూపించింది ఆ జోడీ. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా రోడ్ భద్రతపై అవగాహన కోసం ఆడిన...
ఆదివారం(మార్చి-8,2020)అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు ‘నారీ శక్తి పురస్కారాలు’ ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అథ్లెటిక్స్ లో ఎన్నో విజయాలు సాధించి…ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన 103 ఏళ్ల...
ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశం ఇటలీనే. కరోనా కారణంగా ఇటలీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇటలీ కూడా కరోనాను కంట్రోల్ చేసేందుకు...
ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విషం తాగి చనిపోయినట్లు క్లూస్ టీమ్ ఆనవాళ్లు గుర్తించింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) దక్షిణాఫ్రికాతో ఆడనున్న భారత జట్టును ఆదివారం ప్రకటించింది. సొంతగడ్డపై మార్చి 12నుంచి మార్చి 18వరకూ ఈ మ్యాచ్లు జరగనున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో ఆడేందుకు 15మందితో కూడిన...
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా.. ఢిల్లీకి పాకడమే కాకుండా 3కేసులు పెరిగాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించామని వాళ్లు ఎవరెవరినీ కలిశారో విచారిస్తున్నారు. కరోనా సోకిన...
దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది.
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఇవాళ(మార్చి-8,2020)శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని లాంఛనంగా ప్రారంభించారు. పీడీపీ,...
యూట్యూబ్ ఇండియా ట్రెండింగ్లో నెం.1 ప్లేస్లో ‘మగువా మగువా’ సాంగ్..
టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం...
స్థానిక సంస్థల్లో బీసీలు నష్టపోతున్న 10 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా భర్తీ చేయాలని సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
వాషింగ్టన్ను వణికిస్తోంది కరోనా. మరో ఇద్దరు కరోనా బారిన పడటంతో 19కేసులు నమోదయ్యాయి. దీంతో క్రూయిజ్ షిప్తో పాటు కలిపి న్యూయార్క్ కేసులు 89కి చేరాయి. అమెరికాలోని సగం రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది...
‘వ్యాధిని తగ్గించడం కంటే రాకుండా చూసుకోవడమే మేలు’ అనే సామెతను ఫాలో అవుతున్నారు ఆ రాష్ట్రవాసులు. ఈ మేరకు అధికారికంగా మా రాష్ట్రంలోకి విదేశీయులను అనుమతించం అంటూ ప్రకటన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రావాలనుకుంటే వారు...
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా.. ‘ఫైటర్’.. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో బాలీవుడ్కి పరిచయం అయిన...
పెట్రోల్ పంపు ఓనర్లు లబోదిబోమంటున్నారు. యస్ బ్యాంక్ సంక్షోభం.. చేతిలో డబ్బుల్లేకుండా చేశాయంటున్నారు. ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సిన డబ్బులు యస్ బ్యాంకులోనే ఉండడంతో దిక్కుతోచని పరిస్థితి. గురువారం యస్ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)...
కరోనా ఎఫెక్ట్- హీరో నితిన్ వివాహంపై సందిగ్ధత నెలకొంది..
మారుతీరావు ఆత్మహత్యకు పోలీసుల ఒత్తిడే కారణం కావచ్చన్నారు ఆయన సోదరుడు శ్రవణ్. ప్రణయ్ హత్య కేసు ట్రయల్ దశకు వచ్చిందని.. ఈ సమయంలో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు ఒత్తిడి పెంచారని.. ఆ టెన్షన్తోనే మారుతీరావు...
తెలంగాణ ఆర్టీసీ విషయంలో చెప్పినట్లుగానే నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం తెలంగాణ వార్షిక బడ్జెట్ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు....
ప్రధాని మోడీ చెప్పినట్లుగానే తన సోషల్ మీడియా అకౌంట్లను మహిళలకు అంకితం చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలను ఏడుగురు మహిళలకు అప్పగించారు. ముందుగానే చెప్పిన విధంగా మహిళలకు ఆదివారం(08 మార్చి 2020) ఈ ఖాతాలను...
‘అహా’ ప్రమోషనల్ వీడియో కోసం నాలుగోసారి కలిసి పనిచేయనున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్దులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఉన్న వయో పరిమితిని సడలించారు. 57 ఏళ్లు నిండిన వృద్దులకు వృద్ధాప్య ఫించన్ అందించబోతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నిర్ణయం...
మహిళల టీ20 ప్రపంచకప్-2020 ఫైనల్ పోరు ప్రారంభం అయ్యింది. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 2020 టీ20 ప్రపంచకప్లో ఈసారీ అంచనాలకు మించిన ఆటతో అజేయంగా నిలిచి తొలిసారి...
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2020-21) మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా రూ. 1, 82, 914.42 కోట్లుగా వెల్లడించారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించారు. ప్రధానమైన వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించింది....
తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు…5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని మంత్రి హరీష్ రావు...
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. ఎన్ని ఇబ్బందులున్నా..రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల లోటు పూడ్చుకోవడం జరిగిందన్నారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం శాసనసభలో తెలంగాణ బడ్జెట్ ను...
మహేష్ బాబు, రష్మిక నటించిన సంక్రాంతి సూపర్ హిట్ ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి ‘హీ ఈజ్ సో క్యూట్’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..
ప్రపంచాన్ని వైరస్లు వణికిస్తున్నాయి. ఒకటి కాకపోతే..మరొకటి..వైరస్లు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మంకీ వైరస్, కరోనా వైరస్..ఇలా పలు వైరస్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం...
రాహుల్, త్రిష్నా ముఖర్జీ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మధ’ టీజర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..
ఉమెన్స్ డే సందర్భంగా కేరళ సర్కార్ వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారిత చాటేందుకు..మహిళా పోలీసులకు బాధ్యతలు అప్పగించింది. మహిళా ఎస్ఐలు లేకపోతే..సీనియర్ మహిళఆ పోలీసులు బాధ్యతలు చేపట్టాలని సూచించింది. సీఎం ఎస్కార్ట్గా మహిళా కమాండర్లను...
సినిమా రంగంలో సత్తా చాటుకుని, రాజకీయ రంగంలో దూసుకుపోతూ.. టెలివిజన్ రంగంలోనూ తనదైన శైలిలో రాణిస్తున్న సినీనటి, ఎమ్మెల్యే రోజా తన భరత నాట్య కలను కూడా ప్రదర్శించారు. లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఆయన చనిపోయిన విషయం...
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా? అని ఎదురుచూస్తున్న టైమ్లో టైటిల్ వదిలి అభిమానులను హ్యాపీ చేశాడు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ అని పేరు ప్రకటించాక ఇప్పుడు లేటెస్ట్గా సినిమాలో నుంచి...
ఓ ముస్లిం యువకుడు సిక్కులు ధరించే తలపాగా చుట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇలా వివాహం చేసుకున్నాడని..వధువు తండ్రి వెల్లడించారు. ఇతను ముస్లింలకు...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ? ఎవరైనా చంపేశారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన కారణాలంటీ ? అనే ప్రశ్నలు ఉత్సన్నమౌతున్నాయి....
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కూతురిని పెళ్లి...
టీ20 మహిళా వరల్డ్ కప్ ఫైనల్ కోసం.. యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈరోజు జరిగే ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ హర్మన్ప్రీత్ ఎంతో ప్రత్యేకం కానుంది. ఇవాళ 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్న...
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు.. ఉత్కంఠగా గడుపుతున్న సమయం.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా తుది సమరానికి సిద్ధమయ్యింది. కాసేపట్లో మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో హన్మన్ సేన...