శ్రీలంక పర్యాటకులు భారత్కు వెళ్లకూడదని లంక ప్రభుత్వం కండిషన్ పెట్టింది. బౌద్ధ తీర్థయాత్రికులు భారత్కు వెళ్లొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది. తీర్థయాత్రలకు వయస్సులో పైబడిన ఉంటారు కాబట్టే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఇటువంటి...
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. ఇప్పుడు మీ చెవుల్లో వినిపిస్తోందా.. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ల గొంతు కంటే ముందు కరోనా దగ్గే వినపడుతుంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన పెంచాలని ప్రభుత్వం...
నిర్భయ కేసు నిందితుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ దాఖలు చేసిన ఫ్రెష్ పిటిషన్ ఉరి శిక్ష వాయిదాపడేలా చేస్తుందా.. అనే అనుమానాలు కనిపిస్తున్నాయి. ముఖేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, అక్షయ్లతో పాటు ఉరి...
గతేడాది ముగిసిన సాధారణ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకొంది వైసీపీ. అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 151 అసెంబ్లీ స్థానాలతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 22 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది....
భీమిలి అసెంబ్లీ సీటు దగ్గర మొదలైన గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీడీపీలో ఉండగా టికెట్ విషయంలో మొదలైన వివాదం.. ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నా సెగ రగులుతూనే...
మధ్యప్రదేశ్లోని 22మంత్రుల రాజీనామా అనంతరం కొత్త క్యాబినెట్ ఏర్పాటులో పడ్డారు సీఎం కమల్నాథ్. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికార ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తోందన్నారు. బీజేపీ మాఫియా సపోర్టుతో కాంగ్రెస్ పతనం కోసం ప్రయత్నిస్తుందని...
మార్చి 9నాటికి భారత్లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను...
భారతీయులను ఇరాన్ నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు ఇరాన్ కు బయల్దేరింది IAF C-17. వారి కోసం మిలటరీ ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు మెడికల్ టీంను కూడా తీసుకెళ్లారు. సోమవారం రాత్రి 8గంటల 30నిమిషాల సమయానికి తిరుగు...
తనకీ,ముగ్ధా గాడ్సేకి మధ్య గల వయసు తేడా గురించి స్పందించిన రాహుల్ దేవ్..
దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA),ప్రతిపాదిత NRCలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువగా ముస్లింల నుంచి సీఏఏ,ఎన్ఆర్సీ పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా...
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.
మార్చి 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు తరపున వాదించిన వ్యక్తిగత లాయర్ వెంకట సుబ్బారెడ్డి. తనను కలిసేందుకే మారుతిరావు హైదరాబాద్కు వచ్చారని చెప్పిన లాయర్.. రాత్రి...
నటుడు ప్రకాష్ రాజ్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు మద్దతు తెలిపారు..
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపింది. మారుతీరావు మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన...
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీరావు బలవన్మరణానికి బలమైన రీజన్ ఉందా..?? ఆస్తి తగాదాలే ఆయన ఆయువు తీసుకునేలా చేశాయా..?
బెంగళూరులో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు తేలింది. పరీక్షలో ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి ఇటీవల అమెరికాకు వెళ్లి...
‘ఉప్పెన’- ‘ధక్ ధక్ ధక్’ వీడియో సాంగ్ రిలీజ్..
ఏపీలో 15 కార్పోషన్లకుగానూ 12 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తారు. నెల్లూరు, శ్రీకాకుళం, రాజమండ్రి కార్పొరేషన్ లలో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు ఆపరేషన్ కమలం నిద్ర లేకుండా చేస్తుంది. కమల్నాథ్ సర్కార్ ఉన్నట్టుండి సంకటంలో పడిపోయింది. ఇప్పటికే 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోగా, సోమవారం మధ్యాహ్నం 6గురు కేబినెట్ మంత్రులు...
లోకల్ కంటెంట్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్ధేశ్యంతో.. వంద శాతం తెలుగు వెబ్ సిరీస్లతో పాటు తెలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న OTT ఫ్లాట్ ఫామ్ ఆహా.. కొత్తదనం, నావెల్టీ.. అడ్వంచరస్, బోల్డ్...
మారుతీరావు చనిపోయిన రోజును ఫాదర్స్ డే గా ప్రకటించాలి అంటూ టాలీవుడ్ డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు..
వైసీపీ రాజ్యసభ సభ్యుల పేర్లను ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి ప్రకటించారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమాల్ నత్వాని ఖరారు చేశారు.
నలుగురు పిల్లలు సరిపోతారా అంటూ ఆటపట్టిస్తున్నారు-మంచు విష్ణు..
ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ లో కరోనా కారణంగా ఇప్పటివరకు 237మంది ప్రాణాలు కోల్పోయారు. 7వేల640మంది కరోనా సోకి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వైరస్ మొదట వెలుగులోకి...
మహిళా శక్తిని చాటి చెబుదామని సింహాచలం దేవస్థానం, మాన్సాస్ చైర్పర్సన్ పూసపాటి సంచయిత గజపతిరాజు అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు.
మహారాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అన్నీ ప్రయత్నాలను చేస్తున్నారు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(MNS)అధినేత రాజ్ ఠాక్రే. రాబోయే కాలంలో మహా రాజీకీయాలను శాసించాలని భావిస్తున్న ఆయన ఇటీవల తన పార్టీ జెండాను కూడా మార్చిన విషయం...
హైదరాబాద్ లోని ఆదిత్య ఆస్పత్రి ఎండీ రవీందర్ కుమార్ గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ సూసైట్ లెటర్ రాశారు.
ప్రభాస్ 20- మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ప్రముఖ హాస్య నటుడు అలీ చిన్నకుమార్తె జవేరియా సినీరంగ ప్రవేశం చేస్తున్న చిత్రం ‘మా గంగానది’..
మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత ఆయన తమ్ముడు శ్రవణ్ పై మారుతీరావు కుమార్తె..అమృతాప్రణయ్ సంచలన ఆరోపణలు చేసింది. మారుతీరావును కనీసం నా తండ్రి అని కూడా సంబోధించిన అమృత ‘‘మారుతీరావు’’అంటూ మాట్లాడింది. ఈ క్రమంలో...
యస్ బ్యాంకు సంక్షోభంకి సంబంధించి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన రాణా కపూర్ను నిందితుడిగా పేర్కొంటూ ఆదివారం సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో సీబీఐ సోమవారం(మార్చి-9,2020)రాణాకపూర్ భార్య, కూతురు...
నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు అయింది. రాజ్యసభ బరిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ముంబైలో ఓ వ్యక్తి పెంపుడు కుక్కలపై ఉన్న అతిప్రేమ వల్ల ప్రభుత్వానికి ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.7లక్షలు జరిమానా కట్టాడు. పెంపుడు కుక్కల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాం. దానికి కోసం ఎంతో ఖర్చు పెడతాం....
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(మార్చి-9,2020)కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లలో కరోనా ప్రభావం ఉన్న సమయంలో కనీసం 10 సంవత్సరాలలో అతిపెద్ద సింగిల్-డే పతనంలో బెంచ్ మార్క్ సూచికలు 6 శాతానికి పైగా క్షీణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు...
స్థానిక ఎన్నికల సమరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు నిమగ్నమయ్యారు. ఈ...
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా MMOF ట్రైలర్ విడుదల..
దేశరాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు,జాగ్రత్తలు వంటి పలు విషయాలపై ఇవాళ(మార్చి-9,2020)ఢిల్లీ సీఎం,ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి...
కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలబోతుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీని వీడనున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటీనటులు అయితే ఆయన సినిమాలో నటించాలని ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి అయినా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటది....
మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య తరువాత మీడియా సమావేశంలో కూతురు అమృత పలు సంచలన విషయాలను వెల్లడించింది. నా భర్త ప్రణయ్ చనిపోయిన తరువాత నాకు పుట్టిన బిడ్డను చూడటానికి మా అమ్మ ఒకసారి నా...
రాష్ట్రంలో సంచలనం కలిగించిన మిర్యాలగూడ వ్యాపారవేత్త మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నవిషయం తెలిసిందే. ఆత్మహత్య తరువాత తండ్రి భౌతకి కాయాన్ని చూసి వచ్చిన తరువాత అమత మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. తన వివాహం తరువాత...
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య గురించి కుమార్తె అమృత కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతీరావు అంత్యక్రియలు ముగిసిన తర్వాత మీడియాతో...
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత 60ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ నేత ముకుల్ వాస్నిక్ ఆదివారం(08 మార్చి 2020) తన పాత స్నేహితురాలు రవీనా ఖురానాను పెళ్లి చేసుకున్నారు....
చనిపోయినవారికి మర్యాదు ఇవ్వాలి. వాళ్లు మనకు శతృవులైనా సరే మిత్రులైనా సరే..అందుకే నా భర్తను చంపిన నా తండ్రి భౌతిక కాయాన్నిచూడటానికి వెళ్లాననీ..కానీ నన్ను మా నాన్న మారుతీరావు బంధువులు కనీసం శవం వద్దకు కూడా...
ఓ ఇంటర్వూలో మెగాస్టార్ చిరంజీవి తనకు అవకాశాలు ఇప్పించారని చెప్పాడు 30 ఇయర్స్ పృథ్వీ..
2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన...
చైనా టెక్ దిగ్గజం ఒప్పో నుంచి కొత్త స్మార్ట్ వాచ్ వచ్చింది. ఇటీవల చైనాలో Find X2 లాంచ్ ఈవెంట్లోనే ఒప్పో ఈ సరికొత్త స్మార్ట్ వాచ్ అధికారికంగా ప్రవేశపెట్టింది. చైనీస్ బ్రాండ్ నుంచి మొట్టమొదటిసారిగా...
దర్శక నిర్మాతగా మారిన నటి కల్యాణి.. ప్రీ లుక్, టీజర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన పూరి జగన్నాథ్..