రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో ఊహించిన ఫలితాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) బలం పెద్దల సభలో 100కు పెరిగింది. పదవీకాలం పూర్తవడం సహా...
కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సోమవారం (జూన్ 22, 2020) సూర్యాపేటకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి శనివారం (జూన్ 20, 2020) కర్నల్ సంతోష్బాబు నివాసానికి వెళ్లి...
లాక్డౌన్ కారణంగా కుటుంబానికి దూరమైన షోయబ్ మాలిక్ విన్నపాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మన్నించింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు హైదరాబాద్లో చిక్కుకుపోయిన భార్య, పిల్లలతో గడిపేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది. మానవతా కోణంలోనే ఈ వెసులుబాటు కల్పించినట్టు...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. డిప్రెషన్తో బాధపడుతున్న సుశాంత్ జూన్ 14న ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ధోని బయోపిక్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి...
పెళ్లి కుమారుడితో పాటు అతడి తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలడంతో పెళ్లి వేడుకను మధ్యలోనే ఆపేశారు. వధువు ఇంటికి వారిని వెళ్లనివ్వలేదు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. యూపీలోని అమేథి జిల్లాకు చెందిన...
వయస్సు మీద పడుతోంది.. శరీరంలో మార్పులు వేగంగా కనిపిస్తున్నాయి. అంటే.. వృద్ధాప్యం దగ్గర పడుతుందనే భావన చాలామందిలో కలుగుతుంది. మన శరీరం వయస్సు పైబడిన భావనను ఎందుకు ఇస్తుందో అనేదానికి సహేతుకమైన వివరణలు ఉన్నాయి. వాటిలో...
గాల్వన్ లోయ సమీపంలో చైనా సైనికులతో హింసాత్మక ఘర్షణలో 20 మంది సైనికులు అమరులైన తరువాత, లడఖ్లో భారత్ తన సైనిక బలాన్ని క్రమంగా పెంచుతోంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా, రష్యా హెలికాప్టర్లు, విమానాలను భారత్ మోహరించింది. ఎకనామిక్...
రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్న సీనియర్ బీజేపీ ఎమ్మెల్యేకు కొన్ని గంటల తర్వాత కరోనా పాజిటివ్ అని తేలింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం పోలింగ్ జరిగింది. ఎన్నికల తర్వాత రిపోర్టు రావడంతో పాజిటివ్ అని...
అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబు వీరమరణంతో కన్నతల్లిగా ఒకవైపు బాధపడుతున్నానని, మరోవైపు తన కొడుకుకు దక్కిన గౌరవానికి బాధను కూడా మర్చిపోతున్నానని అన్నారు తల్లి మంజుల. సంతోష్ బాబు అమరుడయ్యాడంటే తాను నమ్మలేకపోయానని కంటితడి...
కరోనా మూమెంట్ అయినా పట్టించుకోవడం లేదు సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్. బాగా కమిట్ అయినట్లున్నారు ఆగష్టు 9న మహేశ్ బర్త్ డే సందర్భంగా మిలియన్ సంఖ్యలో అడ్వాన్స్ డ్ విషెస్ చెబుతున్నారు. #AdvanceHBDMaheshBabu ట్యాగ్ తో...
ఆస్ట్రేలియాలో సైబర్ దాడులకు చైనాకు సంబంధం ఏంటి? అసలు ఎందుకు చైనాను ఆస్ట్రేలియా సహా ప్రపంచ దేశాలు నిందిస్తున్నాయి. కొన్ని నెలలుగా ఆస్ట్రేలియాలో ప్రభుత్వ సంస్థలు, మౌలిక సదుపాయాలు, రాజకీయ సంస్థలు, విద్యా, వ్యాపారానికి సంబంధించి...
కరోనా రోగుల చికిత్స కోసం ఔషధాన్ని విడుదల చేసినట్లు ప్రముఖ సంస్థ Glenmark Pharmaceuticals కంపెనీ ప్రకటించింది. యాంటీవైరల్ డ్రగ్ ఫవిపిరావీర్ ఫాబిఫ్లూ పేరుతో తీసుకొచ్చినట్లు తెలిపింది. వైరస్ సోకిన రోగులకు చికిత్స కోసం ‘ఫవిపిరావీర్’...
ఇండియన్ల కోసం సిటిజన్షిప్ రూల్స్ మారుస్తున్నట్లు నేపాల్ హోం మినిస్టర్ రామ్ బహదుర్ తప్పా శనివారం ప్రకటించారు. కొత్త చట్టం ప్రకారం.. నేపాల్ సిటిజన్ ను పెళ్లాడిన భారత మహిళకు ఏడేళ్ల తర్వాత నేపాల్ పౌరసత్వం...
గ్రహణాలపై మూఢనమ్మకాలు ఎప్పటినుంచో ఉన్నాయి. రేపు రాబోయే సూర్యగ్రహణంతో కరోనా అంతమైపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కరోనా అంతమయ్యే సమయం దగ్గరలో పడిందని, ఇక అందరూ ఊపిరి పీల్చుకోవచ్చని వాట్సాప్ సహా సోషల్ మీడియాలో ప్రచారం...
కరోనా వ్యాప్తి అడ్డుకునే క్రమంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షలు రద్దు అయినట్లు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం...
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ ఈ ఏడాదిలో లాంచ్ చేసే అతిపెద్ద స్మార్ట్ వాచ్ బ్రాండ్లలో Apple Watch 6 ఒకటిగా ఉంది. కానీ, కానీ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు షియోమి వేరబుల్ బ్రాండ్లలో...
లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయ గురించి చైనా చెప్తున్న విషయాలన్నీ అబద్ధాలని మొహమ్మద్ అమీన్ గల్వాన్ అంటున్నాడు. అతని ముత్తాత గులామ్ రసూల్ గల్వాన్ 1890ల్లో ఈ లోయ గురించి కనిపెట్టాడని అంటున్నాడు. గల్వాన్ లోయతో...
ఇతరుల ఇన్స్టాగ్రామ్ స్టోరీలు లేదా పోస్ట్లలో మీరు ఎప్పుడైనా Text-only ఫొటోలను చూశారా? ఇంతకీ వాటిని వారు ఎలా తయారు చేశారో తెలుసా? ఆ ఫొటోలు థర్డ్ పార్టీ యాప్ ద్వారా చేసి ఉంటారా? అంటే...
ఇండియన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ఈ 52 మొబైల్ యాప్ లను బ్లాక్ చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరనున్నాయి. ఇండియన్ యూజర్ల నుంచి ఇవి పెద్ద మొత్తంలో డేటా కాజేస్తున్నాయనేది ఆరోపణ. దాంతో పాటుగా అవి...
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాదిలో 4 విభిన్న ఐఫోన్ 12 వెర్షన్లను విడుదల చేస్తోంది. అందులో iPhone 12 డివైజ్.. చిన్న సైజులో ఇదే మొదటిది. అన్ని ఐఫోన్ 12 మోడళ్లు 5G...
కరోనా వైరస్ మహమ్మారిని ఇంట్లోనే ఉండి నివారించేందుకు సాధ్యపడింది. లాక్ డౌన్ అమలుతో బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటమనేది కరోనా కట్టడికి సాయపడింది. కానీ, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు అవకాశం ఎక్కువగా...
అమెజాన్.కామ్ ఇండియాలో లిక్కర్ హోం డెలివరీకి క్లియరెన్స్ దక్కించుకుంది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం తొలిసారిగా అవకాశం ఒడిసిపట్టుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ శుక్రవారం.. ఆథరైజ్డ్ ఏజెన్సీ నుంచి ఆన్లైన్ రిటైల్ వ్యాపారాన్ని రాష్ట్ర...
హైదరాబాద్ మెట్రో రైల్వే నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో కరోనా వ్యాప్తితో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. గత మూడు నెలలుగా సుమారు రూ.150 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో మెట్రో జర్నీకి...
తన భర్త మంచివాడు..తండ్రికి మంచి కొడుకు..మంచి తండ్రి..బాధ్యత తెలిసిన వ్యక్తి..కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తాడు..ఈ పదేండ్లలో కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నాం..ఎంతో నేర్చుకున్నాం..నా భర్త దేశం కోసం పనిచేశాడు..నా బిడ్డలు ఆ దారిలోనే నడిస్తే…అంతకు...
COVID-19 మహమ్మారి పూర్తిగా నిర్మూలించలేం. ఈ వ్యాధికి మందు కూడా లేదు. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. వచ్చినా వ్యాక్సిన్ కరోనా వ్యాధిని తగ్గించగలదేమో కానీ, వైరస్ వ్యాప్తిని మాత్రం నియంత్రించలేదని అంటున్నారు వైద్య నిపుణులు. కరోనాతో...
ప్రపంచానికి పట్టిన భూతం ఈ కరోనా వైరస్ మహమ్మారి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు తలలు పట్టుకుంటున్నా సక్సెస్ కాలేకపోతున్నారు. Covid-19 కొత్త లక్షణాలతో రోజురోజుకూ మితిమీరిపోతుంది. మందు ఎలాగూ కనిపెట్టలేదు కాబట్టి కనీసం జాగ్రత్తలైనా ముమ్మరం...
రాజధాని బీజింగ్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో చైనా అలర్ట్ అయ్యింది. చైనాలో కరోనా సెకండ్ వేవ్
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం ఆల్ పార్టీ మీటింగ్ లో మోడీ ఇచ్చిన స్టేట్మెంట్పై పలు అనుమానాలు లేవనెత్తారు. ఇతరులెవ్వరూ లడఖ్ లోని ఇండియా భూభాగంలో అడుగుపెట్టలేదని గల్వాన్ లోయ ఘర్షణ...
బయటకు వెళ్లకుండానే..సమస్తం..ఒకే ఒక్క Clickతో ఇంటికే తెచ్చుకొనే సౌకర్యం రావడంతో అందరూ నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ఆన్ లైన్ అమ్మకాలు ఫుల్ జోష్ లో కొనసాగుతున్నాయి....
యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో
ప్రకృతి మాత ఒడిలో ఎన్నో వింతలు..మరెన్నో అద్భుతాలకు కొదవలేదు. మనిషి కంటికి కనిపించని..మానవ మేథస్సుకి అందరి రహస్యాలు ప్రకృతికేసాధ్యం..ప్రకృతికి ఆలవాలమైన అడవుల్లో వింతలు, విశేషాలను ఎల్లప్పుడూ పరిచయం చేస్తూ రోజుకో వీడియోతో కనువిందు చేస్తుంటారు ఇండియన్...
ఏపీలో జగన్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం
ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం రేపు(ఆదివారం, జూన్ 21) ఏర్పడనుంది. ఈ గ్రహణం పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. వలయాకారంలో కనువిందు చేయనుంది. దీన్ని చూడామణి నామక సూర్యగ్రహణంగా జ్యోతిష్య పండితులు పిలుస్తున్నారు....
గల్లీ పోరగాళ్లు..మాస్..ఊరమాస్. అల్లరి చేస్తూ ఆకతాయి పనులు చేయటమేకాదు..చక్కటి వినూత్న ఆలోచనలకు రూపం కూడా కల్పించగలరు. గోడలమీద కూర్చుని వచ్చేపోయేవారిపై సెటైర్లు వేయటమేకాదు..చక్కటి ఆలోచనలకు పదును పెట్టగలరని నిరూపించారు కొంతమంది గల్లీపోరగాళ్లు. లైఫ్ ను చక్కగా...
దేశ రాజధానికి భారీ భూంకంపం ముప్పు పొంచి ఉందా ? అసలే కరోనాతో ముప్పుతిప్పలు పడుతుంటే..మరలా ఇదేంది..అనుకుంటున్నారా ? కానీ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో భూ ప్రకంపనాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత...
పశ్చిమ బెంగాల్లో మద్యం సరఫరా చేయడానికి అమెజాన్ క్లియరెన్స్ పొందగా.. కరోనా సమయంలో రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఆన్లైన్లో చేయడం మంచిదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బిగ్బాస్కెట్ కూడా రాష్ట్రంలో మద్యం పంపిణీ చేయడానికి...
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కుటుంబ సభ్యులనే కాదు..సుశాంత్ ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు కుక్క ‘ఫుడ్జ్’ కు కూడా తీరని మనోవేదనను మిగిల్చింది. సుశాంత్ అంటే ఫుడ్జ్ కు ప్రాణం. అంతప్రేమగా...
భారత్లో త్వరలో ఐఫోన్ SE-2020ను ఉత్పత్తి చేయాలని ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ యోచిస్తోంది. జూలైలో కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. తన ఆర్ఫోడబుల్ డివైస్ ఐఫోన్ SEని భారత్లో తయారు చేయాలని భావిస్తున్న...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఓ జవాన్ తండ్రి ఇచ్చిన వీడియో సందేశం వైరల్ అవుతోంది. గల్వాన్ ఘర్షణలపై రాజకీయాలు చేయొద్దని సూచించారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ లీడర్స్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్...
యోగా ఆసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నిజానికి యోగా అనేది ఎప్పట్నుంచో మన భారత దేశంలో
గరీబ్ కల్యాణ్ రోజ్గర్ అభియాన్ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(20జూన్ 2020) ప్రారంభించారు. కరోనా సంక్షోభం కారణంగా నగరాల నుంచ తిరిగి వచ్చిన కార్మికులు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించడమే కేంద్రం లక్ష్యం. ఈ...
భార్య పుట్టిన రోజుకు ఓ భర్త మానవత్వపు గిఫ్టు ఇచ్చాడు. ఎవరైనా భార్యా, పిల్లల పుట్టిన రోజు వస్తే అన్నదానమో, డబ్బు సాయం చేస్తుంటారు. కానీ ఇతను మాత్రం తనకు రావాల్సిన షాపుల అద్దెను రద్దు చేసి ఔదార్యాన్ని...
తాళి కట్టిన భర్త ఇంట్లో ఉండగా పరాయి మగాడితో వివాహేతర సంబంధం పెట్టుకుందో మహిళ. వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విఛ్ఛిన్నమవుతున్నాయని తెలిసినా తన కంటే వయస్సులో చిన్నావాడైన వ్యక్తితో రాసలీలలాడింది. విషయం తెలుసుకుని ఆ సంబంధాన్ని...
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు 2020, జూన్ 20వ తేదీ శనివారం పెన్షన్ కార్డుల పంపణీ ప్రారంభించారు. పెన్షన్ కార్డుతో పాటు పెన్షన్ పాస్ బుక్, CM జగన్ సందేశం, పెన్షన్ మంజూరు ప్రోసిడింగ్స్ ను లబ్ధిదారులకు అందచేస్తున్నారు....
రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేయడంలో సీఎం జగన్ నవశకానికి నాంది పలికారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్బంగా అవ్వా, తాతలు, దివ్యాంగుల కష్టాలను స్వయంగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలనలో నూతన అధ్యాయంకు తొలి అడుగు పడింది. దరఖాస్తు చేసిన 10 పని దినాల్లో అర్హులైన వారికి పెన్షన్లను మంజూరు చేయనున్నారు అధికారులు. దీని ద్వారా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం...
రేపు ఆదివారం.జూన్ 21తేదీ కూడా. దీనికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. రేపు అంటే జూన్ 21 ఒక్కరోజే ఏడు ప్రత్యేక రోజులకు వేదికకానుంది. ఏడు ‘డే’లు రానున్నాయి. వీటిల్లో ప్రపంచం నాశనమవుతుందన్న ‘‘డూమ్స్ డే’’...
ఈ కషాయాన్ని 5 రోజులు తాగితే కరోనా రోగులు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే 2 దశల
కరోనా వైరస్ హైదరాబాద్ను వణికిస్తోంది. ఏరోజుకారోజు గ్రేటర్లో కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. వరుసగా రెండోరోజూ GHMCలో 3 వందలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం 302 మంది వైరస్ బారినపడ్డారు. మొత్తంగా చూస్తే.....
చైనా మరింత దుస్సాహసం ప్రదర్శించకుండా భారత సైన్యం సన్నద్ధమవుతోంది. సరిహద్దుల్లోని వాయుసేన శిబిరాలు, ఎయిర్ఫీల్డ్స్కు వైమానికదళం తన సామగ్రిని తరలిస్తోంది. లెహ్ పర్వత ప్రాంతాల్లో భారత వైమానిక దళ హెలికాప్టర్లతో పాటు యుద్ధ విమానాలు చక్కర్లు...