ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 462 వైరస్ బారిన పడ్డారు. వీరిలో రాష్ట్రంలోని వారు 407 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వారు 40 మంది, విదేశాల నుంచి వచ్చిన 15 మందికి...
మోహన్లాల్ నటించిన లూసిఫర్ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ సూపర్హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండగా..మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్నాడు. సాహో డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం...
తెలంగాణలో కరోనా కేసులు అంతకు అంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 879 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 652 కేసులు నమోదయ్యాయి. మంగళవారం (జూన్ 23, 2020) కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో...
ఎప్పుడూ వివాదాలతో సతమతమయ్యే పాక్ క్రికెట్ జట్టుకు కరోనా సెగ తగిలింది. జట్టులోని ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే జట్టులోని ముగ్గురు ఆటగాళ్లకు కరోనా సోకగా తాజాగా మరో ఏడుగురు పాక్ క్రికెటర్లకు...
ప్రకృతి గురించి ఎవరూ పూర్తిగా చెప్పలేరు. ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఎవరికి తెలియదు. అవి జరిగినప్పుడు చూడాల్సిందే. అసలు ప్రకృతిలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో ఎవరికి తెలియకపోవచ్చు. కొన్ని రకాల జీవులను ఎప్పుడు...
గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం జనాభా ఏం వెతుకున్నారో తెలుసా? కొత్తగా వ్యాపారం ఆరంభించడం ఎలా అని.. అవునండీ… దుస్తులు శుభ్రం చేయడం, సరకుల సంపిణీ, ఫోటోగ్రఫీ వంటి వాటిల్లో అడుగుపెట్టి ఆదాయం...
బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఉన్నాయని నటి రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఆమె తాజా ఇంటర్వ్యూలో కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య గురించి మాట్లాడారు. ఎటువంటి సినీ నేపథ్యం...
కరోనా వైరస్ కేసులు ఉధ్థృతమవుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 25 నుంచి జిల్లా వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన...
వన్ప్లస్ కొత్త బడ్జెట్-స్మార్ట్ఫోన్ను ధృవీకరించింది. పుకార్లు, ఊహాగానాలకు చెక్ పెడుతూ భారతదేశం, ఐరోపాలో ముందుగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. సరసమైన స్మార్ట్ఫోన్ బెస్ట్ రేంజ్” లో ఈ మోడల్ వస్తుందని కంపెనీ...
కేంద్రం పతాంజలిని కొవిడ్-19 గురించి రామ్ దేవ్ బాబా మందు కనిపెట్టారని ప్రకటించారు. మంగళవారం ఉదయం మందు తమ వద్ద ఉందని కేవలం 7రోజుల్లోనే తగ్గిపోతుందని చెప్పిన కొద్ది గంటల తర్వాత కేంద్రం నుంచి నెగెటివ్...
రష్యా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం మాస్కోలో చైనా రక్షణ శాఖ మంత్రితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల రక్షణ మంత్రులు సమావేశంపై ఇప్పటివరకు ఎలాంటి...
ప్రభుత్వం చేతుల్లో ఉన్నంత వరకూ ఓకే.. కేసులు పెరుగుతుండటంతో ప్రైవేట్ హాస్పిటళ్ల చేతికి అప్పగించేసింది ప్రభుత్వం. మరి ఆసుపత్రులు నిర్ణయించిన మొత్తానికే ఫీజులు వసూలు చేస్తున్నారా.. అంతకంటే ఎక్కువ దండుకుంటున్నారా.. రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులు ఎలా...
కరోనా వైరస్ సంక్షోభంతో కిరాణా షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇదే క్రమంలో ముంబైలోని ఓ టీచర్ రూ.2వేల కంటే తక్కువ ధర ఉన్న ఆర్డర్...
కరోనా వైరస్ క్రీడారంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత మంది క్రికెటర్లు ఈ వైరస్ బారినపడగా.. ఇప్పుడు టెన్నిస్ ఆటగాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు తమకి కరోనా వైరస్ సోకినట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా వరల్డ్...
అక్రమ మద్యం తరలిస్తున్నారనే నేపంతో తమ వాహనాలు పోలీసు స్టేషన్ లోనే ఉంచుతున్నారంటూ ఏపీకి చెందిన వాహన యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. నాలుగు ఐదు బీర్ బాటిళ్లు, లిక్కర్ బాటిళ్లను కార్లలో తెస్తూ పోలీసులకు చిక్కారు....
టీవీలో పరిశ్రమను కరోనా పట్టిపీడిస్తుంది. కరోనా కేసులు ప్రజలకు తెలియపరిచేలా రిపోర్టింగ్ చేసిన జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు సైతం కరోనా పాజిటివ్ తేలింది. మరోవైపు లాక్డౌన్ అనంతరం ప్రారంభమైన సీరియల్ షూటింగ్స్ లలోనూ కరోనా కలకలం...
కోవిడ్ -19 వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మీలో తలనొప్పి లేదా మైగ్రేన్? తరచుగా సమస్యలు వేధిస్తున్నాయా? దీనికి కారణం మహమ్మారి కరోనానే.. అదే మిమ్మల్ని మానసికంగా ప్రేరేపిస్తోంది. కరోనా భయంతో కార్యాచరణ లేకపోవడం, నిద్ర విధానాలు...
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెలలో అమెరికాలోని మిన్నియాపోలీస్ సిటీ పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. నల్లజాతీయుడు హత్య...
దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్లోని గదిలో 38 ఏళ్ల మహిళపై కోర్టులో పనిచేసే ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన...
సాధారణంగా ప్రతి ఒక్కరూ సబ్బును స్నానం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందని భావిస్తారు. కానీ సబ్బు మనల్నీ శుభ్రంగా ఉంచటంతో పాటు ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సబ్బు మన జీవితంలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతందనే విషయం...
గత 3 ఏళ్లలో మరోసారి 4 మిలియన్ డాలర్లు లాటరీని గెలుచుకున్నాడో మిచిగాన్ వ్యక్తి. మిచిగాన్ లాటరీ ఇన్ స్టంట్ ఆటలో అతడికి రెండవసారి అదృష్టం వరించింది. లాటరీలో ఆ వ్యక్తి 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు...
వెటరన్ బాలీవుడ్ యాక్టర్, మాజీ బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ నటులను కేవలం ఎంటర్టైనర్లు అని పిలవాలని అంటున్నారు. దాంతో పాటు పోలీసులను, ఆర్మీ అధికారులను మాత్రమే హీరోలు అని పిలవాలని అంటున్నారు. రాబోయే జనరేషన్లు...
అమరావతి సీఎం జగన్కు చంద్రబాబు వేసిన చిక్కుముడి. బ్రహ్మాండమైన ఆలోచనలు… ప్లాన్లు. నిధుల విషయానికొస్తే అంతకన్నా బ్రహ్మాండం. ఇక్కడే జగన్ను భయపెడుతోంది. కొన్ని నిర్మాణలు 90 శాతం దాకా పూర్తయ్యాయి. ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్ 90...
గర్భంతో ఉన్న భార్య మరణాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. భార్య చితిలోదూకి ‘‘నువ్వు లేకుండా ఈ లోకంలో బతకలేను..నీ వెంటే నేను కూడా’’అంటూ భార్య చితిలో దూకి ప్రాణాలు అర్పించిన అత్యంత విషాద ఘటన మహారాష్ట్రలోని...
భారత్-చైనా మధ్య సైనిక చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. బోర్డర్ లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాలు ముందడుగు వేశాయి. సోమవారం జరిగిన ఇరు దేశ సైనిక ఉన్నతాధికారుల భేటీలో… తూర్పు లడఖ్ లో ఉద్రిక్తతలు...
రాష్ట్ర ప్రభుత్వం మరో 20రోజులు లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జనతా దళ్ (సెక్యులర్) లీడర్ హెచ్డీ కుమార్ స్వామీ మంగళవారం అన్నారు. ఇండియాలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాతే కరోనా...
మట్టిలో మాణిక్యాలు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఆకాశంలో సగంగా ఉండే మహిళలు వినీలాకాశంలో విజయకేతనాలకు ఎగురువేస్తున్నారు. ఓ సాధారణ టీ వాలా కూతురు భారత వైమానికాదళంలో విజయపతాకాన్ని ఎగురవేసింది. మధ్యప్రదేశ్ లో టీ అమ్ముకునే సురేశ్...
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం…రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాతో పోరాడటానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 50 వేల మేడిన్ ఇండియా’ వెంటిలేటర్లను సరఫరా చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని...
అమరావతి గురించి జగన్ మదిలో ఏం ఆలోచనుంది? ఎవరికీ తెలియదు. చాలా రహస్యం. సరిగ్గా ఈ సమయంలోనే బొత్సా రాజధాని ప్రాంతంలో హడావిడిగా తిరుగుతుండంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అమరావతిని జగన్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది...
జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ(JNU) నిర్వహించే ఆన్లైన్ క్లాసులకు సగటున 40 శాతం మంది విద్యార్తులు హాజరు కావడంలేదని ఓ సర్వేలో తేలింది. ఆన్లైన్ విద్యపై ఇద్దరు జెఎన్యు ప్రొఫెసర్లు, 131 మంది ఇతర ఉపాధ్యాయులు...
యాంటీ చైనా సెంటిమెంట్తో దేశీయ ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరుగుతోంది. భారతీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చైనా యాప్ TikTokకు ప్రత్యామ్నాయంగా భారతీయ యాప్లైన Mitron, Chinagari...
ఇండియా కాంట్రాక్ట్ మాన్యుఫ్యాకరర్స్ చైనా నుంచి ఇండియాకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. చైనా బ్రాండ్లకు చెందిన టెలివిజన్ లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, చెప్పులు, ఇయర్ ఫోన్స్, సెటాప్ బాక్సులకు వంటి చైనా ఉత్పత్తులకు ఫుల్...
తూర్పు లడఖ్ సరిహద్దులో చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే మంగళవారం లఢక్ లో పర్యటించారు. తూర్పు లడఖ్ లో రెండు రోజుల పర్యటన కోసం...
ఒకవైపు భారత్- చైనాల మధ్య సంబంధాలు క్షీణిస్తుండగా, మరోవైపు చైనా నుంచి వెలువడుతున్న కొన్ని గణాంకాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 2019లో చైనా సుమారు రూ. 1.4 లక్షల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్లో...
వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో మొక్కలను నాటి అడవులను నిర్మించడం ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని రెండు కొత్త అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. పర్యావరణానికి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా జరిగే పరిస్థితులు...
కదలకుండా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమా? దాని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం
ఇంట్లో తయారుచేసే మాస్క్లు కరోనా నుంచి కాపాడి ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో కీలకం. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మాస్క్ ల మేకింగ్ లోకి హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ కూడా అడుగుపెట్టేశారు. హైదరాబాద్కు చెందిన డిజైనర్...
కరోనా సోకిన ఇద్దరు నర్సులు పరీక్ష రాశారు. అదేంటీ కరోనా సోకిందనే అనుమానం ఉన్నవారినే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తుంటే..కరోనా పాజిటివ్ వచ్చినవారిని పరీక్షా కేంద్రాలకు వచ్చి పరీక్షలు రావటమేంటీ అను భయపడొచ్చు. కానీ..వాళ్లు పరీక్షలు రాసింది ఐసోలేషన్...
ఏపీలో కరోనా విజృంభణ కంటిన్యూ అవుతోంది. భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టీజర్ ఇటీవల బాలయ్య పుట్టిన రోజు సంధర్భంగా విడుదలైంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’.‘లెజెండ్’ సినిమాలు ఒకదాన్ని మించి మరోకటి సూపర్ హిట్ కాగా.. వీళ్ల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన పేదలకు నూటికి నూరుశాతం ఇళ్లపట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జూలై8న సీఎం ప్రారంభించనున్నారు. మంగళవారం ఆయన...
ఫ్రాన్స్లో సినిమా థియేటర్లను బార్లా తెరిచేశారు. కరోనా సోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా భయంతోను..లాక్ డౌన్ నిబంధనలతోను ఇంటికే పరిమితమైపోయిన ప్రజలకు ఎంటర్ టైన్ మెంట్ లేకుండా పోయింది. ఇళ్లల్లోనే కూర్చునీ కూర్చునీ బోర్...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఆర్థికశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు
జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరవీరులవగా.. చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఆ దేశ సైనికులు భారత సైన్యంపై దాడి చేసినట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక...
భర్తతో మనస్పర్ధలు వచ్చిన ఒక మహిళ అతడ్నించి విడాకులు తీసుకుంది. పెళ్లీడు కొచ్చిన కూతుళ్ళను తీసుకుని వేరు కాపురం పెట్టింది. అక్కడామెకు ఒక వ్యక్తితో పరిచయం అయి సహజీవనం చేయటం మొదలెట్టింది. వారిద్దరికీ మరో పాప...
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. భారతీయులకు బిగ్ షాక్ ఇచ్చారు. కరోనా
కరోనా రోగుల పాలిట సంజీవనిగా మారి వారికి స్వస్థత చేకూరుస్తున్న స్టెరాయిడ్ “డెక్సామిథాసోన్” ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) ఔషధ తయారీ సంస్ధలకు పిలుపునిచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న కరోనా రోగులు డెక్సా...
భర్త ప్రవర్తనతో విసిగిపోయింది ఓ భార్య. మద్యానికి బానిసై దొరికిన చోటల్లా అప్పులు చేసి ఇల్లు గుల్ల చేసినా ఓర్చుకుంది. తాగి వచ్చి తనను ఎన్నిరకాలుగా హింసించినా భరించింది. కానీ కన్నకూతురిపై అసభ్యంగా ప్రవర్తిస్తూ..వెకిలిచేష్టలు చేస్తున్న...
ఏటీఎం కార్డు దారులకు త్వరలో మరో షాక్ తగులబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి ట్రాన్సాక్షన్ కు విత్ డ్రాయల్ లిమిట్ పెంచే యోచనలో, ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎంలో...