తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనేవుంది. తెలంగాణలో కొత్తగా 1,879 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా...
రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో స్పెషల్ సబ్ జైళ్లు ఏర్పాటు చేసింది. 13 జిల్లాల్లో ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కోసం ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా? అని అధికార పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిని పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడిగా ప్రకటించడంతో...
విజయనగరం సంస్థాన వారసుడు పూసపాటి అశోక్ గజపతిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఘనమైన చరిత్ర ఉన్న విజయనగరం సంస్థానానికి వారసుడిగానే కాకుండా, రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన అశోక్ గజపతిరాజు.. ఇప్పుడు అధికార పక్షం వదులుతున్న...
లడఖ్ లో జరిగిన ఘర్షణల కారణంగా ఇటీవల ఇండియా.. చైనా పెట్టుబడులు .. ఆ దేశంతో మరేదైనా సంబంధం ఉన్న యాప్ ల సమాచారాన్ని పోగేసి 59యాప్ లను తీసేసింది. టిక్ టాక్ లాంటి అత్యంత...
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చిత్రవిచిత్రంగా తయారవుతోంది. వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓటమి పాలవుతూ వచ్చిన పార్టీకి మధ్యలో లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాస్తా సానుకూల ఫలితాలు వచ్చినా.. పార్టీలో మాత్రం పూర్తి స్థాయి జోష్ కనిపించడం...
ఓ మహిళ పురుషుడికి లొంగిపోయినంత మాత్రాన శృంగారానికి అంగీకరించినట్టు కాదని కేరళ హైకోర్టు తెలిపింది. శారీరక సంబంధానికి స్త్రీ ‘ఆహ్వానం పలికితేనే ఆమె హక్కులకు భంగం కలగలేదని భావించాలంటూ అత్యాచారానికి సంబంధించి జడ్జి పీబీ సురేష్...
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్ వేసుకుంది. పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు ఎసరు పెట్టేలా పావులు కదుపుతోంది. ఓ రాజకీయ పార్టీ తరఫున గెలిచిన తర్వాత అదే పార్టీతో విభేదిస్తే ఎలా...
కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వైరస్ తీవ్రత పెరుగుతుండగా ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు తీసుకుని ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో కేసులు ధారాళంగా పెరుగుతున్నాయి. వీటిని...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. ఈనేల 8వ తేదీన జరగాల్సిన కార్యక్రమం కోర్టు కేసులతో వాయిదా పడింది. ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన డీ ఫారమ్ పట్టా...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్ను తగ్గించింది. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ...
గత ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాలో టీడీపీదే హవా. కానీ ఇప్పుడు పరిస్థితుల మారిపోయాయి. ముఖ్య నేతలంతా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి పార్టీలో వర్గ పోరు మొదలైంది. తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజకవర్గాలైన కళ్యాణదుర్గం,...
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. భారత్ తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలి రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. భారత...
ప్రస్తుతానికి కరోనా కాలం నడుస్తోంది. ఎటు చూసినా కరోనా కేసులే కనిపిస్తున్నాయి. వారూ, వీరూ అని తేడా లేకుండా… ఎవరినీ వదలడం లేదు. సాధారణ పౌరులు, ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ...
కరోనావైరస్ సంక్షోభం మరియు వీసా సమస్యల కారణంగా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ సంస్ధ నడుంబిగించింది. ప్రత్యేక విమానంలో 200మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ...
తెలంగాణలో కమలం పార్టీ కొత్త బాస్గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి కాబోతోంది. నిజానికి ఆయన పదవిని చేపట్టిన తర్వాత తనకంటూ ఒక టీమ్ను సిద్ధం చేసుకుంటారని అనుకున్నారు....
కాంగ్రెస్ తీరుపై మంత్రి జగదీశ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మంచినీరు కూడా దొరికేవి కావని…రెండు, మూడు కిలో మీటర్లు నడవాల్సి వచ్చేదని అన్నారు. కాంగ్రెస్ మాటలు వారి బానిస మనస్థత్వాన్ని తెలియజేస్తున్నాయని...
ఏపీ సర్కార్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఆ వర్గానికి తామే ఎక్కువ చేశామంటూ వాదోపవాదాలు చేసుకుంటున్నాయి. కాపులకు అధికార, ప్రతిపక్షాలు అన్యాయం చేశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంతో...
చనిపోతూ కూడా ఓ పోలీస్ కానిస్టేబుల్ తన వృత్తి ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కన్నుమూసే సమయంలో కూడా సమయస్ఫూర్తితో తన చావుకు కారణమైన హంతకులను పట్టించాడు. ఈ ఘటన హరియాణా లోని సోనిపట్ జిల్లాలోని గోహానా-జింద్ రహదారిపై...
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే టాక్ వినిపిస్తోంది. సీఎం జగన్కి పండితులు ఓ ముహూర్తం సూచించారట. జూలై 22న కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పారట. ప్రస్తుతం జరుగుతున్న ఆషాడం ముగిస్తే.....
అందరి నేతలది ఒక దారి అయితే… కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రూట్ మాత్రం సెపరేట్.. తనదైన స్టయిల్లో వ్యవహరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటిలా జగ్గు భాయ్ పరిస్థితులు...
ముంబై ఎయిర్పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై విమానాశ్రయం నడుపుతున్న జివికె గ్రూప్, దాని ఛైర్మన్ డాక్టర్ జి వి కె రెడ్డి, అతని కుమారుడు జి వి సంజయ్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కొత్త టెక్నాలజీతో పాటు చక్కటి ఫెసిలిటీస్ తో కూడిన అంబులెన్స్లను ప్రారంభించారు. 1088 అంబులెన్స్లను విజయవాడలో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్సులను రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. వాహనాల్లో...
కోవిడ్ 19 వల్ల వచ్చిన లాక్ డౌన్ తో భారతదేశవ్యాప్తంగా 300 మిలియన్ల మంది విద్యార్థులను ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ తో స్కూల్స్, కాలేజెస్, యూనివర్శిటీస్ ఇలాఅన్ని విద్యాసంస్థలు మూత పడ్డాయి. దీంతో విద్యార్థుల...
వన్యప్రాణాలను హింసిస్తూ పోతే.. కరోనా వైరస్ లాంటి మరెన్నో మహమ్మారులు పుట్టుకొస్తాయని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.. వన్య ప్రాణుల సంరక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలని సూచిస్తున్నారు. వన్యప్రాణులను రక్షించుకోవాలని లేదంటే.. జంతువుల నుంచి...
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిది. ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ప్రభుత్వ వ్యవహారాల్లో...
కరోనా మహమ్మారి బంధాలనే కాదు.. మానవతా విలువలను మంటగలుపుతుంది. పేషెంట్ డెడ్ బాడీ నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందేమో అనే అనుమానంతో హాస్పిటల్ లోని పావ్మెంట్ నుంచి బయటకు విసిరేశారు. సోమవారం రాత్రి భోపాల్ లో...
పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఆందోళన ర్యాలీ జరిగింది. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్లో ప్రజలు నిరసన చేపట్టారు. నీలం జీలం,...
రోజురోజుకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు కలిగిస్తున్నాయి. కరోనా యోధులుగా పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది,పోలీసులు ఇలా ఎవ్వరినీ కరోనా వదలటంలేదు. ఈక్రమంలో రైల్వే ఉద్యోగులకు కరోనా సోకింది. సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వేకు...
కోవిడ్-19 షట్డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు అన్ని మూతపడ్డాయి. పిల్లల స్కూళ్ల ఫీజులు కట్టలేక ఒకవైపు తల్లిదండ్రులు అవస్థలు పడుతుంటే.. నెలల తరబడి స్కూళ్లు మూతపడి టీచర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. స్కూళ్ల అద్దె ఒత్తిడి...
తూర్పు లడఖ్ లో భారత్- చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. అపాచీ హెలికాప్టర్, మిగ్ -29 యుద్ధ విమానం, చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ లతో...
కన్న కొడుకు చచ్చిపోయిన తండ్రి ఏం చేస్తాడు. కొడుకుని తలచుకుని ఏడుస్తాడు. చేతికి అంది వచ్చిన కొడుకుని పోగొట్టుకున్న ఏ తండ్రి అయినా అలాగే ఉంటాడు. కానీ ఓ తండ్రి మాత్రం కొడుకు చనిపోయాక కోడల్ని...
1400 కోట్ల రూపాయల బ్యాంకు స్కాం కేసులో నిందితుడు, గురు రాఘవేంద్ర బ్యాంక్ మాజీ సీఈవో వాసుదైవ్ మైయా (70) అనుమానాస్పదస్ధితిలో మృతి చెందారు. జులై 6వ తేదీ సోమవారం సాయంత్రం బెంగుళూరు లోని తన...
గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంకర్ (68)కరోనా వైరస్ తో మరణించారు. గతనెల చివరి వారంలోనే ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ట్రీట్మెంట్ కోసం ఆయనను మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. అయితే...
పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (PPE)కరోనా నుంచి కాపాడుకోవడానికే కాదు.. దొంగతనాలకీ వాడేస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన జ్యూయలరీ షాప్ ను బద్దలగొట్టి 780గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లారు. జ్యూయలరీ షాపులోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్...
భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. మరోవైపు దేశంలో కరోనా మరణాల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో నమోదైన కోవిడ్-19 మరణాల కంటే భారత్లో నమోదైన...
కరోనా వైరస్ ప్రతాపంతో ఆఫీసులకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేదు. దాదాపు అన్ని ఆఫీసులూ తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోం’ ఇస్తున్న పరిస్థితి. ఈ ‘వర్క్ ఫ్రం హోం’ అనేది పురుషులకు కొంతవరకూ ఈజీనే....
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కరోనా తీవ్రత కూడా ఎక్కువ అవుతోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ కోసం విస్తృత పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్...
లూయిసా సుమాగీ దుబాయ్ నుంచి రిటర్న్ అయ్యే ముందు చివరి క్షణాలను ఎంజాయ్ చేయాలనుకున్నారు. దుబాయ్లో ఉద్యోగాలు కోల్పోయి 12ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఆ క్షణాలను సుమాగీ చిత్రీకరించారు. ఆమె భర్తతో పాటు...
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోసారి వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,178 కొత్త కేసులు నమోదవగా, మరో 13మంది కరోనాతో చనిపోయారు. తాజాగా నమోదైన కేసుల్లో...
HIV పాజిటివ్ వచ్చినవారిని సమాజం చాలా చిన్నచూపు చూస్తుంది. కానీ HIV తోటి మనుషుల నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి సమాజానికి దూరంగా..అన్నింటికీ సుదూరంగా బ్రతుకులు వెళ్లబుచ్చుతున్నారు HIV బాధితులు. అటువంటివారికి అండగా...
రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్ మెంట్ పై సీఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి సేవలు అందిస్తున్నారు అంటూ అధికారులు, కలెక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బందిని అభినందించారు. గతంలో రెండు మూడు...
ఏపీలో ఇప్పటికే వర్షాలు బాగా మొదలయ్యాయని, ఇసుక రీచుల్లోకి నీరు చేరుతోందని సీఎం జగన్ అన్నారు. దీంతో వారం రోజుల్లోగా స్టాక్ యార్డుల్లో కావాల్సిన ఇసుకను పెద్ద ఎత్తున నిల్వ చేయాలని అధికారులను సీఎం జగన్...
చిన్నా, పెద్దా అనే తేడా లేదు.. ధనిక, బీద అనే తారతమ్యం లేదు.. కరోనా దేశమంతా వ్యాపిస్తుంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండగా.. లేటెస్ట్గా బీహార్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా వైరస్ ప్రవేశం జరిగింది. ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి మంత్రి విజయవాడకు వెళుతుండగా ఈ...
లాక్డౌన్తో జీవితాలు తల్లక్రిందులైపోయాయి. బతుకులు భారంగా మారిపోయాయి. చేయటానికి పనిలేక..చేతిలో చిల్లిగవ్వలేక తమిళనాడులోని 73 ఏళ్ల వృద్ధుడు సహాయం కోసం ఏకంగా 70 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన దయనీయ ఘటన చోటుచేసుకుంది. కరోనా...
ఏపీలోని 30లక్షల పేద కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. ఆగస్టు 15న రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఆగస్టు 15న రాష్ట్రంలో 20శాతం మంది జనాభాకు అంటే...
టిక్టాక్తో సహా 59 చైనా యాప్లను భారత ప్రభుత్వం నిషేధించిన తరువాత, ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలు కూడా చైనాపై చర్యలు ప్రారంభించాయి. టిక్టాక్తో సహా ఇతర చైనా యాప్లపై నిషేధం విధించాలని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది....
తన ప్రియుడితో శృంగారంలో ఉండగా తల్లి చూసిందని భయపడి ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజస్దాన్ లో జరిగింది. బుండి జిల్లా జెండోలి ప్రాంతంలోని చోత్రకా ఖేడా గ్రామంలో లో నివసించే 18 ఏళ్ల...
‘బగీరా’అనగానే జంగిల్ బుక్ సినిమా ఠక్కున గుర్తుకొస్తుంది. ఈ యానిమేషన్ సినిమా చాలా క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘బగీరా’ అంటే నల్ల చిరుత. అటువంటి చిరుతలు యానిమేషన్ సినిమాలో మాత్రమే ఉంటుందని అనుకున్నాం.కానీ ఇప్పుడు...