ఆస్ట్రేలియాలో చైనా స్టూడెంట్లు సొంతగా కిడ్నాప్ కు గురై ఫేక్ సీన్లు సృష్టిస్తున్నారు. డాలర్ డ్రీమ్స్ లో బతికేస్తున్న కుటుంబాలకు ఇది షాకింగ్ మారింది. న్యూ సౌత్ వేల్స్ లోని ఎనిమిది మంది వర్చువల్ కిడ్నాపింగ్స్...
కరోనా కారణంగా మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మానవునిపై కనికరం చూపడం లేదు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా దగ్గరికి రావడం లేదు. ఎక్కడ కరోనా సోకుతుందోనని భయపడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నవారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం...
ప్రపంచం మొత్తాన్ని ఒక వైరస్ గజగజలాడిస్తోంది. దేశ ప్రజల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంకా ఏదైనా ఆశ ఉందంటే.. అది కచ్చితంగా వ్యాక్సినే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్.....
తెలంగాణలో కొత్తగా 1,610 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం (జులై 28, 2020) రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర...
దేశంలో లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కరోనా కంట్రోల్లోనే ఉంది. ఎప్పుడైతే లాక్ తీశారో.. అప్పుడే వైరస్ విజృంభించింది. అన్ లాక్ 1, 2లో ఇచ్చిన సడలింపులతో.. భారత్లో రికార్డ్ స్థాయిలో కేసులు రిజిస్టర్ అవుతున్నాయ్. ఈ...
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 7948 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 58 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 1,10,297 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి 1,148...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కోవిడ్-19 కేసుల్లో గత 20 రోజుల్లో 400 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటివరకు 1,10,297 కేసులు పెరిగాయి. గత వారంలోనే 50,000కు పైగా కేసులు...
ఓ సామాన్యుడికి కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. నాలుగు నెలలకు గానూ వందలు కాదు, వేలు కాదు ఏకంగా 6 లక్షల 67 వేల కరెంట్ బిల్లు వచ్చింది. హైదరాబాద్ అంబర్ పేటలోని పటేల్ నగర్...
కరోనా వ్యాక్సిన్ నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్, హ్యుమన్ ట్రయల్స్ దిశగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా వ్యాక్సిన్ పై హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. భారత...
ఆస్పత్రిలో కరోనా బాధితులు ప్రేమాయణం నడిపారు. తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అమ్మాయి, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన అబ్బాయి ఇద్దరూ కరోనా పాజిటివ్ బాధితులు. గుంటూరు జిల్లాలోని ఓ...
సోమవారం ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మరో ఘనత సాధించాయి. మంగళవారం అవి30వేల అడుగుల ఎత్తులో గాలిలోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ఎయిర్ఫోర్స్...
ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 500లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఇద్దరి బౌలర్లలో ఒకడుగా నిలిచాడు. ఇదే వరుసలో మరో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న...
హాట్ బ్యూటీ అమీ జాక్సన్ లాక్డౌన్ టైం లో ఇటలీలో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి బీచ్లో బికినీతో ఫోజులిస్తూ ఆ పిక్స్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఈ హాట్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి....
భారత్లో 40 వేల పైనే కరోనా కేసులు. ఈ డిజిట్స్ చాలు.. దేశంలో కరోనా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఇదిలాగే కంటిన్యూ అయితే.. ఇండియా మరో అమెరికా అవుతుందా? అన్లాక్ 3.0 అదిరిపోయే షాకిస్తుందా?...
కరోనా వైరస్ సోకినవారిలో రోజురోజుకీ కొత్త కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. మొన్నటివరకు జలుబు, తుమ్ములు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. ఇప్పుడు చాలామందిలో మరికొన్ని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. రుచి,...
హైదరాబాద్ కు చెందిన ఓ బడా బాబుల బృందం మూడు రోజుల క్రితం చేసిన నిర్వాకం బయట పడింది. గండిపేట చెరువు మధ్యలో దావతు చేసుకునేందుకు యువకులు కార్లల్లో వెళ్లారు. అయితే తమ వాహనాలను జలాశయం...
నటుడు, దర్శకుడు, రచయిత, జర్నలిస్టు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావు ఇకలేరు. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మృతి చెందారు. ఈయన భార్య రాధాకుమారి...
హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువకుడిపై దాడికి దిగారు పోలీసులు. అతని బైక్ తాళంతోనే అతని నుదుటిపై పొడిచారు. ఉత్తరాఖండ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రామ్పురా గ్రామానికి చెందిన దీపక్.. తన మిత్రుడితో కలిసి బైక్పై పెట్రోల్...
లాక్ డౌన్ పుణ్యమా అని ఎనిమిది వారాల్లో 50 బ్యాగులు లాండ్రీకి వేయాల్సి వచ్చిందని.. అంటోంది కోడీ. ఫేస్ బుక్ పేజిలో తన బాధను వెల్లబోసుకున్న కోడీకి మద్ధతుగా చాలా మంది తల్లులు నిలిచారు. అవి...
వైద్య రంగానికి ఎప్పుడూ సవాళ్లు ఎదురవుతూనేవుంటాయి. కొత్త రోగాలు వస్తే మందు కనిపెట్టాలి.. రాకుండా వ్యాక్సిన్ ను కనుక్కోవాలి. ఎక్కడ ఎలాంటి వైరస్ పుట్టుకొచ్చినా దాన్ని అంతమొందించే ఆయుధాన్ని సిద్ధం చేయాలి. ప్రస్తుతం సాంకేతిక లోపంలో...
కోవిడ్ పేషెంట్కు 30 నిమిషాల్లోగా ఆస్పత్రిలో బెడ్ కేటాయించాలనని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. బెడ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీచేశారు. కోవిడ్ఆస్పత్రల్లో...
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యూహు పెద్ద కుమారుడు యయిర్(29) నెతాన్యూహూ హిందువులకు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాయిర్ ఇటీవల చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. ఆ ట్వీట్ లో ఆయన...
కరోనా ఎక్కడ.. ఎవరికి వస్తుందో అర్థం కావడం లేదు. నెలల పసికందు నుంచి పండు ముసల దాకా కవర్ చేసిన కరోనా.. పిల్లులకు కూడా వ్యాపిస్తుంది. ఇదేదో రూమర్ కాదు. అనుమానం అంతకంటే కాదు. చేసిన...
ప్రముఖ సినీ నటుడు, రచయిత రావి కొండల రావు కన్నుమూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో గుండెపోటుతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. సినీ రచయితగా, నటుడిగా రావి కొండల...
మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉందా? అయితే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ఏదైనా లోన్ అప్లయ్ చేసినప్పుడు ఫైనాన్స్ సంస్థలు ముందుగా మీ క్రెడిట్ స్కోరు చెక్ చేస్తారు? మంచి క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు...
బాలీవుడ్ అలనాటి నటి కుమ్కుమ్ కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కుమ్కుమ్ బాంద్రాలోని తన నివాసంలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కుమ్కుమ్ అసలు పేరు జైబున్నీసా....
తెలంగాణ కాంగ్రెస్లో కొందరు నాయకుల వ్యవహారశైలి కొరకరాని కొయ్యగా మారింది. సందర్భం ఏదైనా తాము అనుకున్నదే మాట్లాడాలి. సమయం ఎలా ఉన్న తాము చెప్పాల్సింది చెప్పి తీరాల్సిందే అనేలా తయారయ్యారు. వారి మాటలకు వేదికతో పని...
భారత్ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ఎప్పుడూ ముందుండే పాకిస్థాన్.. మరోసారి తన వక్రబుద్దిని ప్రదర్శించింది. కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడానికి కుట్రలు పన్నిన వేర్పాటువాది సయ్యద్ అలీ గిలానీ (90)ని గౌరవంతో సత్కరించింది....
ప్లాస్మా ట్రీట్మెంట్తో ఎంతటి కరోనా మహమ్మారినైనా తరిమికొట్టవచ్చు. పాజిటివ్ నుంచి నెగటివ్గా మారిన వ్యక్తి ప్లాస్మాను.. కరోనాతో కొట్టిమిట్టాడుతోన్న వారికి వరప్రదాయినిలా వినియోగించవచ్చు. ఇవన్నీ మొన్నటి వరకు అందరూ అనుకుంటున్న మాటలు. ఇప్పుడు ప్లాస్మా కూడా...
పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. పోర్న్ ఎక్కువగా చూసేవారిలో అంగస్థంభన సమస్య తీవ్రంగా ఉంటుందని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. అశ్లీల వీడియోల చూడటమనేది.. అంగస్తంభన పనితీరుతో ముడిపడి ఉందని పరిశోధకులు అంటున్నారు....
కరోనా కష్టాలతో ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నా ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా కూరగాయాలు అమ్ముకుంటూ జీవిస్తున్న టెకీ శారదకు సోనూసూద్ తన సహజశైలిలో సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.శారదకు ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్ మెంట్ లెటర్ ను తమ...
పోలీసుల చొరవతో వ్యభిచార కూపం నుంచి యువతికి విముక్తి లభించింది. తల్లిదండ్రులను కోల్పోయిన యువతిని హాస్టల్ లో ఉంచి చదివిస్తామని మాయమాటలు చెప్పి సిరిసిల్లలో వ్యభిచార నిర్వహకులకు అమ్మేశారు దుండుగులు. అమ్మాయి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన...
మార్పు మనతోనే మొదలు కావాలని అంటున్నారు సూపర్స్టార్ మహేష్ బాబు. ఇంతకూ మహేష్ చెబుతున్న మార్పు ఏంటో తెలుసా? ప్రకృతి గురించి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి మహేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘నీటిని సంరక్షించుకోండి....
కరోనా వైరస్ పోరాటంలో కొందరు అమెరికా శాస్త్రవేత్తలు కౌవ్ నే నమ్ముకుంటున్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, హ్యుమన్ ప్లాస్మా కంటే గోవుల్లో ఉండే ప్లాస్మాలోనే యాంటి బాడీలు శక్తివంతంగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు....
మలయాళ సూపర్స్టార్ దుల్కర్ సల్మాన్ విలక్షణమైన పాత్రలతో వరుస సినిమాలు చేస్తూ అందర్నీ మెప్పిస్తున్నారు. ‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ ఇప్పుడు త్రిభాషా చిత్రంలో నటిస్తుండడం విశేషం. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో...
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్లాస్మా డొనేషన్ కేంద్రాన్నిమంగళవారం (July 28,2020) ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో ఏర్పాటు చేసి ప్లాస్మా డొనేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ...
అందర్ని కాదని ఆ జిల్లాలో ఓ నియోజకవర్గ నాయకుడికి అధికార పార్టీ అవకాశం కల్పించినా అందిపుచ్చుకోలేక పోతున్నాడనే టాక్ వినబడుతొంది. అధికార పార్టీ కార్యకర్తలే రెబల్ గామారి ఆయనను దించేసి మరోకరిని తేవాలని అధిస్టానం వద్ద...
ఆ నియోజకవర్గంలో వైసీపీలో రాజకీయ చదరంగం సాగుతోంది. అక్కడ ఎమ్మెల్యేకు, ఎంపీకి అస్సలు పడటం లేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు వారు మధ్య ఉన్నాయి. ఆధిపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు సాగిస్తున్నారు....
ఈ కామర్స్ రంగంలోభారీగా పోటీ నెలకొన్న నేపథ్యంలో వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. 90 నిమిషాల్లో డెలివరీ సేవలను మరోసారి ఫ్లిప్కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లిప్కార్ట్ క్విక్ పేరుతో బెంగళూరులో 90 నిమిషాల్లో...
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కేంద్రమంత్రికి తలనొప్పిగా మారిందా? నియోజకవర్గ నేతల తీరుతో.. పార్టీ ఒక్క అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు వెళ్తోంది అంట. నాయకులు సైతం విడవమంటే పాముకు కోపం.. పట్టుకోమంటే కప్పకు కోపం అన్న...
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మంత్రివర్గంలో ప్రకటించడం తరువాయి అభ్యంతరాలు, కొత్త సూచనలు, డిమాండ్లు వెళ్లువెత్తుతున్నాయి. అసలు విశాఖ జిల్లా భౌగోలిక స్వరూపం...
ముంబై ఎయిర్ పోర్టు స్కామ్ లో ఈడీ సోదాలు ముమ్మరం చేసింది. ముంబై, హైదరాబాద్ సహా 9 చోట్ల ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జీవీకేపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా...
చైనా దురాక్రమణ, దుందుడుకుతనాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాప్స్పై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం.. చైనీస్ 5జీ పరికరాలను కూడా బ్యాన్ చేసే ఆలోచనలో ఉంది. వాస్తవంగా మార్చిలోనే...
అమాత్య పదవి కోసం ఎన్నోఆశలు పెట్టుకున్నారు… దానిని దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు.. తీరా ఊహకందని నిర్ణయాన్ని అధినేత జగన్ తీసుకోవటంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. నిన్నటి దాకా మంత్రిపదవి రేసులో ఉన్నామన్న ధీమాతో ఉన్న...
కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఫేస్ మాస్క్లు ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే కవరింగ్లు వైరస్ వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తాయి. అయితే, COVID-19 ప్రసార ప్రమాదాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత సరళమైన సాధనాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకించడానికి ఫేస్ మాస్క్...