ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు ప్రతీకగా పలు నిర్ణయాలు తీసుకుంది కేంద్ర...
డ్రాగన్ తోక జాడిస్తే… భారత్ చూస్తూ ఊరుకుంటుందా? డ్రాగన్ తోక కట్ చేసే వ్యూహల్ని అమలు చేస్తోంది. సౌత్ చైనా సముద్రంలో భారత యుద్ధ నౌకలు ఎంట్రీ ఇచ్చాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దుందుడుకు...
ఊరంతా కలిసి ఒక మహిళను చిత్రహింసలకు గురిచేశారు.. మహిళ అని చూడకుండా బట్టలు ఊడదీసి కొట్టారు.. మెడలో చెప్పుల దండేసి వీధుల వెంట తిప్పారు.. అస్సాంలోని బార్పేట జిల్లాకు చెందిన మహిళపై అక్కడి స్థానికులు ఉన్మాదుల్లా...
పాంగాంగ్ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు...
అతడికి పోర్న్ వీడియోలంటే పిచ్చి.. అదే పైత్యాన్ని తన భార్యపై చూపించాడు.. అచ్చం అలానే తన ఎదుట చేయాలని భార్యను టార్చర్ చేసేవాడు.. బలవంతంగా ఆమెపై అసహజ రీతిలో శృంగారం చేస్తుండేవాడు.. అతడి సైకో శాడిస్ట్...
కుటుంబాన్ని కరోనా కాటేసింది.. ఒకే కుటుంబంలో 32 మందికి కరోనా సోకింది.. ఉత్తరప్రదేశ్లో నమోదైన ఈ 32 కరోనా పాజిటివ్ కేసులతో కలకలం రేగింది. రాష్ట్రంలోని బండాలో నివసిస్తున్న 32 మంది కుటుంబ సభ్యులకు కరోనా...
స్కూళ్లో మాస్టర్ పాఠాలు చెబితే విద్యార్థులందరూ సరిగా వింటారా? లేదో తెలియదు కానీ.. ఈ కామెడీ మాస్టర్ పాఠాలు చెబితే మాత్రం విద్యార్థులకు అర్థం కాకుండా ఉండదు.. అదే ఈ మాస్టర్ స్టయిల్.. అర్థం కానీ...
Mallu Celebrities Onam Celebrations: కేరళ ప్రజలకు ఓనం ప్రత్యేక పండుగ. ఆగస్ట్ చివర్లో మొదలై సెప్టెంబర్ మొదటివారంలో ముగిసే ఈ పండుగను కేరళవాసులు పదిరోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మగువలు సంప్రదాయ దుస్తులు...
AP Coronavirus Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొన్నిరోజులుగా పదివేలకు తగ్గడం లేదు.. ప్రతిరోజు 10వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో వెయ్యికు మించి పోయాయి...
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం(సెప్టెంబర్-2,2020) రష్యాకు వెళ్తున్నారు. మూడు రోజుల పాటు అయన రష్యాలో పర్యటిస్తారు. మాస్కోలో జరిగే షాంగై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొంటారు....
మొన్నటి ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని అభివృద్ధి చేసి, ప్రజలకు తమ సత్తా ఏంటో రుచి చూపించాలనుకొని తెగ ఉబలాటపడ్డారు....
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని పది నియోజకవర్గాలలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే అజ్మేరా రేఖ నాయక్. ఒక్కరే కాబట్టి పదవులు వస్తాయని ఆశపడడం కామనే. కానీ, ఆమెకు అలాంటి చాన్స్ రాలేదు. అందుకే ప్రస్తుతం ఖానాపూర్...
మాజీ ఆర్థిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం(సెప్టెంబర్-1,2020) కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. గతనెలలో రాజీనామా చేసిన అశోక్ లావాసా స్థానంలో రాజీవ్ కుమార్ నియామకం జరిగింది....
తెలంగాణ రాష్ర్టంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో భారీ స్థాయిలో ఆస్తులను సీజ్ చేసింది ఏసీబీఐ. దాదాపు రూ. 4 కోట్ల విలువైన ఆస్తులను అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన...
Powerstar Pawan Kalyan Birthday Special Updates: కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీ సినిమాగా ‘వకీల్ సాబ్’ చేస్తున్నారు. ఈ వేసవిలో...
Line Clear to Maoist leader Ganapathi Surrender : మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాటుకు పోలీసులు లైన్ క్లియర్ ఇచ్చారు. గణపతితో సహా ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని పోలీసులు వెల్లడించారు. జంపన్న, సుధాకర్ కు...
Ram Charan and Sharwanand Producer Rajagopal Reddy Funeral: సినీ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత్యక్రియలకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండలం...
ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు....
Pawan Kalyan Exclusive Interview: సెప్టెంబర్ 2 జనసేన పార్టీ వ్యవస్థాపకులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, జనసైనికులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. జనసైనికులు చేస్తున్న సేవా కార్యక్రమాలు తెలుసుకున్న...
‘పాము పగపడుతుందా? అంటే అవును నిజమేననీ కొంతమంది అంటారు..కాదని మరికొందరంటారు.కానీ ఓ అబ్బాయి విషయంలో మాత్రం ‘పాము పగబట్టిందా ఏంటీ అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే పాపం..ఆ యువకుడిని పాము పదే పదే కాటేస్తోంది.దీంతో అతను పాము...
GST Telangana share: కేంద్రం ప్రకటించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాన నరేంద్ర మోడీకి కేసీఆర్...
ప్రస్తుతం ఏ యాత్రకు వెళ్లాలన్నా..కరోనా టెస్ట్ లు కంపల్సరీ అయ్యాయి. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే ఎంట్రీ. లేదంటే నో ఎంట్రీ. కానీ బ్రెజిల్ లోని పెర్నంబుకో స్టేట్ లో ఉన్న కొన్ని దీవులకు వెళ్లాలంటే...
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. శాంసంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ వెబ్ సైట్...
తమిళనాడులో ఘోరం జరిగింది. 17 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు ఏడాదికాలంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దాంతో బాలిక గర్భం ధరించింది. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో...
కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజుల నుంచి మూతపడ్డవి అన్నీ ఒక్కక్కటిగా తెరుచుకుంటున్నాయి. పిల్లలకు పాఠశాలలు కూడా తెరుస్తున్నారు. యూకేలో నిన్నటి నుంచే బడులు పున: ప్రారంభం అయ్యాయి. స్కూల్ కు లేట్ గా వస్తే...
బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. దీంతో జాతీయ స్థాయి పదవుల కోసం రాష్ట్రంలోని సీనియర్ నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు అంట. రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తయిపోయాయి. ఇక్కడ పదవులు దక్కిన వారు… అక్కడ...
payyavula keshav : అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ రాష్ట్రంలోనే చురుకైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి తన వాగ్ధాటితో పార్టీ గౌరవాన్ని కాపాడిన గుర్తింపు...
ఇళ్లు..షాపులు..పొలాలు,చెరువులు..వాహనాలు కూడా అద్దెకు ఇస్తారని తెలుసు. అలాగే పిల్లల్ని కని ఇవ్వటానికి మహిళలు తమ గర్భాలను కూడా అద్దెకు ఇస్తున్నారు. తొమ్మిది నెలలు ఎవరి బిడ్డనో తమ కడుపులో పెంచి తరువాత కని వారికి ఇచ్చేస్తున్నారు....
Rajamouli told Reason behind not to Donate Plasma: దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలోనే తాము కరోనా వైరస్ను జయిస్తామని, ప్లాస్మాను దానం...
చెన్నైలో బీజేపీ చేరికల కార్యక్రమంలో జరిగిన ఘటన ఆ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. అందరిని నోరెళ్ల బెట్టేలా చేసింది. పార్టీలో చేరికల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియ చెప్పింది. అసలేం జరిగిందంటే.....
Jagapathi Babu in Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీకి విలన్...
IPL 2020 in UAE RCB Updates: ఐపిఎల్ 2020 సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ యూఏఈలో కరోనా వైరస్ మధ్యలో ఉండబోతోంది. ఈ క్రమంలో ఆటగాళ్ళు కొంచెం ఎక్కువ...
Pranab Mukherjee : మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. సైనిక లాంఛనాలతో దివంగత నేతకు అంతిమ వీడ్కోలు పలికారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భౌతిక...
Crime News: పంజాబ్ లోని ఆరుగురు పోలీసు అధికారులు ఒక మహిళా ఎక్సైజ్ అధికారిని రోడ్డుపై కారులో వెంబడించి వేధించారు. అదేంటని అడిగిన ఆమె బావను కాల్చి చంపారు. బటాలాలో మద్యం సేవించిన ఆరుగురు నిందితులను...
తరచూ మీ మోకాళ్లు నొప్పిగా ఉంటున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. ఏముందిలే అని లైట్ గా తీసుకోవద్దు.. వర్షకాలం, శీతాకాలంలో మీ మోకాళ్లు నొప్పిగా ఉంటే ఎంతమాత్రం అశ్రద్ధ చేయొద్దని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.. సాధారణంగా.. చలికాలం లేదా...
రండి బాబూ రండీ..ఇడ్లీలు..రుచి కరమైన ఇడ్లీలు..మోడీ ఇడ్లీలు..చాలా చవక..నాలుగు ఇడ్లీలు కేవలం రూ.10లే అంటూ..ఓ వ్యాపారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీపేరుతో ఇడ్లీలు అమ్మేస్తున్నాడు. దీంతో జనం ఓరీ..నీ అసాథ్యం కూలా..ఏకంగా ప్రధాని పేరుతోనే ఇడ్లీలు..పోస్టర్లు...
Pawan Kalyan: ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్న బీజేపీ కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బలమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన బీజేపీ… ఆ సామాజికవర్గంలో కీలక...
Stop Sushant Singh Rajput Bipoic: బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్లో రేగిన మంటలు ఇంకా చల్లారనే లేదు. నెపోటిజంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుశాంత్ది హత్యా? ఆత్మహత్యా?...
Actress Vidyullekha Raman gets engaged: ప్రముఖ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. తెలుగు, తమిళ చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకునే విద్యుల్లేఖా రామన్ ఈ లాక్డౌన్ సమయంలో బాగా...
అక్రమ లేవుట్ లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే న్యూస్ చెప్పింది. మరోసారి హైదరాబాద్ లోప్రభుత్వం LRS ప్రకటించింది. 2020, సెప్టెంబర్ 01వ తేదీ మంగళవారం జీవో నెంబర్ 131ని విడుదల...
ఏపీ సీఎం నైపుణ్యాభివృద్ధి కాలేజీల(skill development colleges) ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనంతరాము, స్పెషల్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా...
కాంగ్రెస్లో నెహ్రూ వారసులకు దీటుగా నిలబడి మనగలిగిన నేతలు అతి కొద్దిమంది. ఆ జాబితాలోని ముందంచెలో ఉంటారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ రాజకీయాలోనే ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకపక్క...
Loan moratorium extendable upto 2 years: కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నెల నుంచి లోన్లపై మారటోరియంను సెప్టెంబర్ నుంచి ఎత్తివేయడంతో తిరిగి లోన్ ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కరోనా కారణంగా...
COVID-19 can cause long-term damage to heart: కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడో పోయిందో కూడా గుర్తించలేని పరిస్థితి.. చాలామందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదు.....
దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై రాష్ట్రపతి హోదాలో ప్రణబ్ సంతకం పెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన...
కరోనా వైరస్ జీవితాలను తల్లక్రిందులు చేసేయటమేకాదు..పాత పద్ధతుల్ని..గుర్తుకుతెస్తోంది. పాతకాలం అని కొట్టిపడేసిన అలవాట్లను..పద్ధతులను..మరోసారి అలవాటు చేసుకోండిరా..అని చెబుతోంది. నీకున్నది నాకు..నాకున్నది నీకు ఇచ్చుకుందాం..కలిసి బతుకుదాం..అని నేర్పిస్తోంది. అదే ‘వస్తుమార్పిడి’పద్ధతి. పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేదని...
Singer Noel divorced: తాజాగా టాలీవుడ్లో మరో జంట విడిపోయింది అనే వార్త మీడియా మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉండి, గతేడాది పెళ్లి చేసుకున్న ర్యాప్ సింగర్ నోయల్,...
మద్యం అక్రమ రవాణాకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. వారి ఐడియాలు చూసి పోలీసులు విస్తుపోతున్నారు. ఏపీలో ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచడంతో.. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణ చేయడం...
గతంలో ఎన్నడూ లేని విధంగా నిరాడంబరంగా వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. గణేష్ పండుగ అనగానే..హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ గుర్తుకు వస్తాడు. భారీ ఎత్తులో ఉండే..ఈ వినాయకుడిని చూడటానికి ఎంతో మంది హైదరాబాద్ కు వస్తుంటారు....
Nani online classes: నేచురల్ స్టార్ నాని ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. అదేంటి! లాక్డౌన్ పీరియడ్లో ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్నున్న నాని ఇప్పుడు ఆన్లైన్ క్లాసులకు ఎందుకు హాజరయ్యారు?.. ఇక్కడే ఉంది అసలు...