టీ-20 ప్రపంచ కప్ మొదటి టైటిల్ ఇండియానే గెలిచింది (2007)
టీ-20 ప్రపంచ కప్తో ధోని, టీం ఇండియా కెప్టెన్ అయ్యాడు
ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాక్ను ఓడించి టైటిల్ గెలవడం విశేషం
ఈ టోర్నీకి ముందు వన్డే ప్రపంచ కప్ ఓడిన భారత టీం తీవ్ర అవమానంలో ఉంది
2007 నాటి టోర్నీకి దక్షిణ ఆఫ్రికా ఆతిథ్యం ఇచ్చింది
అప్పటి టీంలోని వ్యక్తుల్లో రోహిత్, దినేశ్ మాత్రమే ప్రస్తుత టీంలో ఉన్నారు
టీ-20 ప్రపంచ కప్కు భారత్ 2016లో ఆతిథ్యం ఇచ్చింది
టీ-20 ప్రపంచ కప్ను అత్యధికంగా వెస్ట్ ఇండీస్ గెలుచుకుంది (రెండు సార్లు)
టీ-20 ప్రపంచ కప్లోకి 2024లో అమెరికా మొదటిసారి అడుగుపెట్టబోతోంది
8వ టీ-20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో వచ్చే నెల నుంచి జరగనుంది