రాజకీయాల్లో పాదయాత్ర అనేది చాలా ప్రధాన్యత సంతరించుకుంది. పాదయాత్రలు చేసి అనుకున్న ఫలితాలను రాజకీయ పార్టీలు సాధించగలిగాయి. సాధిస్తన్నాయి కూడా.
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఐదు పాదయాత్రలను ప్రముఖంగా చెప్పుకోచవ్చు.