ఐపీఎల్ 2019లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ ను అద్భత రీతిలో స్టంపౌట్ చేశాడు.
2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఏబీ డివిలియర్స్ను సైతం స్టంపౌట్గా పెవిలియన్కు చేర్చాడు.