Home » తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలపై ఏసీబీ దాడులు
Published
1 month agoon
ACB attacks on MD and GM of Telangana State Warehousing Company : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలు.. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు.. ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని కార్యాలయంలో.. జీఎం సుధాకర్ రెడ్డి 75 వేలు లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరా చారి, జీఎం సుధాకర్ రెడ్డి.. లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో ఏ1గా భాస్కరా చారి, ఏ2గా సుధాకర్ రెడ్డిపై.. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. భాస్కరాచారి గిడ్డంగుల సంస్థతో పాటు మార్క్ ఫెడ్, హాకా ఎండీగానూ వ్యవహరిస్తున్నారు. ఇద్దరి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.
కోడలిపై మామ అత్యాచారం, హైదరాబాద్ లాడ్జిలో దారుణం
అమ్మాయితో అడ్డంగా దొరికిన జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆఫీసర్
పేద దంపతులకు గుడ్ న్యూస్ : ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి 11కోట్లు నొక్కేసిన నకిలీ ఐపీఎస్ స్మృతి కేసులో మతిపోయే వాస్తవాలు
జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడు దాడి : బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ రచ్చ
బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్లో ప్రభుత్వం కొత్త రూల్