ఫన్ బకెట్ భార్గవ్.. గత రెండు రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అతడి అరెస్ట్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. పాడు పని చేశాడని తిట్టిపోస్తున్నారు. సోషల్ మీడియాలో...
టీటీడీ ప్రకటించడానికి ముందే.. తిరుమలతో ఆంజనేయుడి అనుబంధానికి సంబంధించి ఎన్నో ఆధారాలు కనిపించాయ్. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే బేడీ ఆంజనేయస్వామి.. కూతవేటు దూరంలో ఉండే జాపాలీ తీర్థం..
ఏపీ కూడా తెలంగాణ బాటలో పయనించనుందా? ఏపీలోనూ థియేటర్లు మూతపడనున్నాయా? రాష్ట్రంలో కరోనా సృష్టిస్తున్న విలయం చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం అంత శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ థియేటర్స్...
భార్గవ్ పై నమోదైన కేసు.. ఇప్పుడు కొందరు అమ్మాయిలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వారు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఆ అమ్మాయిలు మరెవరో కాదు.. గతంలో...
హనుమంతుడు జన్మించింది.. అంజనాద్రి మీదే అంటూ పక్కా ఆధారాలు టీటీడీ బయపెట్టింది. పురాణాల నుంచి భౌగోళిక పరిస్థితుల వరకు చరిత్రను, ఇతిహాసాన్ని పరిశీలిస్తే... మారుతి మనవాడే అంటోంది.
అభయం ఇవ్వడం.. ఆనందం పంచడం.. హనుమంతుడి పేరు తలుచుకుంటే మనసులో స్పురించే మాటలు ఇవి ! అఖండ తేజోవంతుడిగా, దాసభక్తికి స్వరూపుడిగా, సకల గుణ సంపన్నుడైన హనుమాన్ జన్మస్థలం ఏంటన్న దానిపై ఎలాంటి ఆధారం లేదు.
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 10వేలకు చేరువలో నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు.
కారణమేదైనా సూసైడ్ అంటే కొందరు సింపుల్ గా భావిస్తున్నారు. అవమానమే జరిగినా కోపమే వచ్చినా చివరికి బలవన్మరణమే పరిష్కారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో జరిగే చిన్న చిన్న అవమానాలకు కూడా సీరియస్ గా తీసుకొని...
టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ భార్గవ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 14ఏళ్ల బాలికను నమ్మించి గర్భవతిని చేసిన ఈ కామాంధుడి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బాలికపై అత్యాచారం కేసులో...
సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన 30 ద్విచక్ర వాహనాలకు అనంతపురం జిల్లా ఉరవకొండ సెబ్ కార్యాలయం వద్ద అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు.
Acid attack on cows at Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. 12 ఆవులపై దుండగులు యాసిడ్ పోశారు. నారాయణపురం, రాజేంద్రనగర్తో పాటు పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు ఆవులపై యాసిడ్తో...
హనుమంతుడి జన్మస్ధలం తిరుమల కొండలలోని అంజనాద్రే నని టీటీడీ తేల్చి చెప్పింది.
హనుమంతుడు తెలుగువాడని ఒకరు....కాదని మరోకరు ఇలా పురాణ ఇతీహసాలకే సవాలు విసిరిన హనుమంతుని జన్మస్థల వివాదానికి తెరపడబోతోంది. ఇందుకు ప్రకాశం జిల్లాలోని ఓ హనుమంతుని భక్తుడు దశాబ్ధాలపాటుగా చేసిన కృషి ఫలించబోతోంది.
నాలుగేళ్ల కాపురంలో బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలతో ఆనందంగా గడపాల్సిన జీవితం నరకప్రాయంగా మారింది. రెండు పదుల వయస్సులోనే జీవితాన్ని ముగించింది ఓ ఇల్లాలు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. కరోనా పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాచింది. కరోనా పరీక్షల కోసం వస్తున్నవారి...
శ్రీరాముడి జీవితమంతా సమస్యలతోనే సాగుతుంది. అయితే జీవితంలో ఎదురైన సమస్యలను ధర్మమార్గంలో అధిగమిస్తూ జీవితంలో ఎలా ముందుకు నడవాలో ఆయన వేసిన అడుగులను చూస్తే స్పష్టమవుతుంది. అదే రామాయణం.
అంజనీ సుతుడు హనుమంతుడు తిరుమల కొండపై జన్మించాడని టీటీడీ విశ్వసిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఓ పుస్తకాన్ని ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది.
మావోయిస్టు కీలక నేత జలంధర్ రెడ్డి మంగళవారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎదుట లొంగిపోయారు. జలంధర్ రెడ్డి 22 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటూ అనేక హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం మావోయిస్టు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు స్పెషల్...
టిక్ టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ కేసులో ట్విస్టులపై ట్విస్టులు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెసుకున్న దిశా పోలీసులు మరింత లోతుగా...
14ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన కేసులో టిక్ టాక్ స్టార్, ఫన్ బకెట్ ఫేం భార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను విశాఖ సిటీ...
మైనర్ బాలిక(14) అత్యాచారం కేసులో టిక్టాక్ ఫేం ఫన్ బకెట్ భార్గవ్ని దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భార్గవ్.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అనగానే చాలామంది ‘ఓమైగాడ్ నిత్య’ పేరును తెరపైకి...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. వైరస్ నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి...
Devineni uma absconded : మాజీ మంత్రి దేవినేని ఉమ అదృశ్యమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించినందుకు మాజీ మంత్రి పై కర్నూలు సీఐడీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు...
కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
సంచలనం రేపిన టిక్ టాక్ భార్గవ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాకు వెల్లడించారు. టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం...
టిక్ టాక్ స్టార్ భార్గవ్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెలుసుకుని.. దిశ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
Opposite apartment owner who locked the apartment said Corona got positive : నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని భార్యా భర్తలను అపార్ట్ మెంట్ లో ఉంచి తాళం...
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నేడు(ఏప్రిల్ 20,2021) 72వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ లో...
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీని అందించామని చెప్పారు. గత రబీ సీజన్ లో లక్ష రూపాయల వరకు పంట...
సంసారం అన్నాక గొడవలుంటాయి... సర్దుబాట్లు ఉంటాయి. కానీ అవి ముదురి పాకాన పడితేనే కోర్టులు పోలీసు స్టేషన్లు దాకా వెళతాయి. వైవాహిక జీవితంలో గొడవలు మొదలై అత్తింటివారి వేధింపులు భరించలేక ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొంది.
మనకు తెలిసో.. తెలియకుండానో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అటువంటి అవకాశం ఉంది.. దీనికి సంబంధించిన వెబ్సైట్ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది. http://tafcop.dgtelecom.gov.in అనే...
ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసిరింది. కరోనా సెకండ్ వేవ్ భయంతో ఏపీ సచివాలయం ఉద్యోగులు వణికిపోతున్నారు.
తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పింది. రాబోయే మూడు రోజుల్లో ఉండే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది.
రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు.
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నా.. పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం అత్యల్ప కేసులు వస్తున్నాయి. జిల్లాలో కరోనా కేసులు తగ్గడానికి కారణం ఏమిటీ... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మాస్క్ ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధించాలన్నారు. మాస్క్ లేకపోతే రూ.100 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా...
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 5 వేల 963 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన...
ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్లకు చదువు చెప్పించే ముసుగులో వారిపై ఓ కీచకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది.
గుంటూరులో ఘరానా దోపిడీ జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై లక్షల రూపాయలు చోరీ అయ్యాయి. కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్ బ్యాంకులో...
ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు క్లాసులు నిర్వహించడం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
అతను ఒకటి కాదు..రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలపైనా అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానంతో పైశాచికత్వం ప్రదర్శించాడు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు ఏపీ సీఎం జగన్ సోమవారం అధికారులతో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్ఫ్యూ విధించాలా...లాక్ డౌన్ విధించాలా, లేదంటే కఠిన ఆంక్షలు అమలు...
Corona Second Wave: తెలుగురాష్ట్రాల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఒక్క రోజులోనే ఏపీలో ఆరువేలు, తెలంగాణలో ఐదు వేలకు పైగా కేసులు నమోదవగా.. పరిస్థితి ఇలానే కొనసాగితే, రెండు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు పెట్టే అవకాశం...
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో దర్శనాల సంఖ్యను టీటీడీ తగ్గించింది. ఆన్లైన్ టికెట్ల విక్రయానికీ భక్తులు నుంచి స్పందన పూర్తిగా తగ్గింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దర్శనానికి...
జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందించనుంది. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను...
దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య రోజుకు రెండు లక్షలు దాటుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు....
CM Jagan holds key review meeting:ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో… ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించేందుకు అధికారులతో ఏపీ సీఎం జగన్...
Lockdown in AP: సోమవారం నుంచి ఆంధ్రలో కర్ఫ్యూ. సమస్యాత్మక ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్. పదో తరగతి పరీక్షలు రద్దు. స్కూల్స్ బంద్. పట్టణ ప్రాంతాల్లో పరిమిత వేళల్లో మాత్రమే షాపింగ్…. వాట్సాప్తో పాటు...
వచ్చే 6-8 వారాలు చాలా కీలకమని ఏపీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గీతా ప్రసాదిని అన్నారు. చాలా వేగంగా కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపారు.