CBI Trial: వివేకానంద రెడ్డి హత్యకేసులో 12వ రోజు కొనసాగుతున్న విచారణ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 12వ రోజు కొనసాగుతుంది. 11వ రోజు, పులివెందులకు చెందిన గనుల వ్యాపారి గంగాధర్, వైఎస్ వివేకాకు దగ్గరి సంబంధం ఉన్న గంగిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో మహిళను విచారించారు సీబీఐ అధికారులు.

CBI Trial: వివేకానంద రెడ్డి హత్యకేసులో 12వ రోజు కొనసాగుతున్న విచారణ

Cbi Trial

CBI Trial: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 12వ రోజు కొనసాగుతుంది. 11వ రోజు, పులివెందులకు చెందిన గనుల వ్యాపారి గంగాధర్, వైఎస్ వివేకాకు దగ్గరి సంబంధం ఉన్న గంగిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డితో పాటు మరో మహిళను విచారించారు సీబీఐ అధికారులు.

ఇక 12 వ రోజు గంగిరెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, చిన్నపరెడ్డి లను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ విచారణ జరుగుతుంది.

ఇప్పటికే వీరంతా గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. కాగా గంగిరెడ్డిని రెండవ రోజు విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.