AP Covid : 24 గంటల్లో 4,981 కరోనా కేసులు, 38 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు కంట్రోల్ లోకి వచ్చాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 981 మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 18,64,122 పాజిటివ్ కేసులకు గాను 18,01,949 మంది డిశ్చార్జ్ అయ్యారు.

AP Covid : 24 గంటల్లో 4,981 కరోనా కేసులు, 38 మంది మృతి

Andhra Pradesh Corona Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు కంట్రోల్ లోకి వచ్చాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 4 వేల 981 మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 18,64,122 పాజిటివ్ కేసులకు గాను 18,01,949 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-

చిత్తూరులో 10 మంది, తూర్పు గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, అనంతపూర్ లో ఒక్కరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కరు, విశాఖపట్టణంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 283. చిత్తూరు 854. ఈస్ట్ గోదావరి 943. గుంటూరు 267. వైఎస్ఆర్ కడప 238. కృష్ణా 372. కర్నూలు 107. నెల్లూరు 269. ప్రకాశం 380. శ్రీకాకుళం 500. విశాఖపట్టణం 115. విజయనగరం 60. వెస్ట్ గోదావరి 593. మొత్తం : 4,981