Andhra Pradesh : ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు.. 50 మంది మృతి

అనంతపురం 386. చిత్తూరు 890. ఈస్ట్ గోదావరి 1098. గుంటూరు 309. వైఎస్ఆర్ కడప 307. కృష్ణా 441. కర్నూలు 127. నెల్లూరు 213. ప్రకాశం 387. శ్రీకాకుళం 396. విశాఖపట్టణం 176. విజయనగరం 155. వెస్ట్ గోదావరి 761. మొత్తం : 5,646

Andhra Pradesh : ఏపీలో కొత్తగా 5,646 కరోనా కేసులు.. 50 మంది మృతి

Andhra Pradesh (3)

Andhra Pradesh : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గిపోతోంది. గత 24 గంటల వ్యవధిలో 5 వేల 646 మందికి కరోనా సోకింది. 50 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 63 వేల 048 యాక్టివ్ కేసులు ఉండగా..12 వేల 319 మంది చనిపోయారు. 24 గంటల్లో 1,00,001 మందిని పరీక్షించగా 5,646 కేసులు నమోదయ్యాయి.

గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1098 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,50,563 పాజిటివ్ కేసులకు గాను 17,75,176 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :-

చిత్తూరులో 11 మంది, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు,
శ్రీకాకుళంలో నలుగురు, అనంతపూర్ లో ముగ్గురు, వైఎస్ఆర్ కడప ముగ్గురు. కృష్ణా ముగ్గురు. ప్రకాశం ముగ్గురు, విశాఖపట్టణంలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇధ్దరు, నెల్లూరులో ఒక్కరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు :
అనంతపురం 386. చిత్తూరు 890. ఈస్ట్ గోదావరి 1098. గుంటూరు 309. వైఎస్ఆర్ కడప 307. కృష్ణా 441. కర్నూలు 127. నెల్లూరు 213. ప్రకాశం 387. శ్రీకాకుళం 396. విశాఖపట్టణం 176. విజయనగరం 155. వెస్ట్ గోదావరి 761. మొత్తం : 5,646