Araku Special Train : అరకు పర్యాటకులకు శుభవార్త..స్పెషల్‌ ట్రైన్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అరకులోయకు పర్యాటకులకు గుడ్ చెప్పింది రైల్వే శాఖ. విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

Araku Special Train : అరకు పర్యాటకులకు శుభవార్త..స్పెషల్‌ ట్రైన్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Araku Spl Train (1)

Araku Special Train : అరకులోయకు వెళ్లే పర్యాటకులకు గుడ్ చెప్పింది రైల్వే శాఖ. పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగించటానికి విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైల్ ను ఏర్పాటు చేసింది. విశాఖ-కిరండూల్‌ ప్రత్యేక రైలును భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ రైల్వేస్టేషన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ స్పెషల్ ట్రైన్ కంపార్ట్‌మెంట్ లో ప్రయాణికులతో ఉపరాష్ట్రపతి, మంత్రి ముచ్చటించారు.

ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులో ప్రకృతే కొలువుతీరినట్లుగా ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు ద్వారా సరికొత్త అనుభూతి లభిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. టూరిస్టులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని విహారయాత్రను విజయవంతం..సంతోషంగా జరుపుకోవటానికి ఈ ట్రైన్ చక్కటి అవకాశంగా ఉంటుంది.