AP Corona : 24 గంటల్లో 438 కేసులు, ఇద్దరు మృతి, కోలుకున్నది 589 మంది
AP Corona Health Bulletin : ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 64 వేల 236 శాంపిల్స్ పరీక్షించగా..438 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2020, డిసెంబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 589 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లారు. మొత్తంగా..రాష్ట్రంలో 1,12,60,810 శాంపిల్స్ పరీక్షించారు.
జిల్లాల వారీగా :
అనంతపురం : 20. చిత్తూరు 80. ఈస్ట్ గోదావరి : 38. గుంటూరు : 54. కడప : 14. కృష్ణా : 83. కర్నూలు : 07. నెల్లూరు : 24. ప్రకాశం : 23. శ్రీకాకుళం : 14. విశాఖపట్టణం : 40. విజయనగరం : 20. వెస్ట్ గోదావరి : 21. మొత్తం 438.
రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :
ఆంధ్రప్రదేశ్ : 1,12,60,810. కేరళ : 72,93,518. కర్నాటక : 1,29,37,540. తమిళనాడు : 1,29,37,540. తెలంగాణ : 64,01,082. గుజరాత్ : 89,99,087. మహారాష్ట్ర : 1,20,59,235. రాజస్థాన్ : 49,73,056. మధ్యప్రదేశ్ : 43,10,531. ఇండియా : 16,11,98,495.
#COVIDUpdates: 20/12/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,75,828 పాజిటివ్ కేసు లకు గాను
*8,64,550 మంది డిశ్చార్జ్ కాగా
*7,076 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,202#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/5rVYaktMZx— ArogyaAndhra (@ArogyaAndhra) December 20, 2020