10లక్షల మందికి వడ్డీ లేని రుణం, ఏపీలో మరో కొత్త పథకం
cm jagan jagananna thodu: ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. మరో కొత్త పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. పల్లెలు, పట్టణాల్లోని చిన్న వ్యాపారులకు అండగా.. జగనన్న తోడు స్కీమ్ను సీఎం ప్రారంభించారు. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని.. ఈ పథకంతో చిన్న వ్యాపారులకు అండగా ఉంటామన్నారు.
https://10tv.in/will-dubbaka-bypoll-result-repeat-in-andhra-pradesh/
రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించే బాధ్యత తీసుకుంటూ.. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఈ పథకంతో సుమారు 10 లక్షల మందికి ఒక్కొక్కిరికి 10 వేల రూపాయల చొప్పున రుణం అందిస్తామన్నారు సీఎం జగన్.