తిరుపతిలో కరోనా : రుయాలో చేరిన ఇద్దరు విదేశీయులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వీడడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తిరుపతిలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ లక్షణాలు కనబడడంతో వీరిని ఆసుపత్రులోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరికి కరోనా అనుమానితులు ఆసుపత్రలో చేరారు.
ఒకరు నెదర్లాండ్స్, మరొకరు కువైట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఐసోలేషన్ వార్డులో వీరిద్దరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని రుయా వైద్యులు వెల్లడిస్తున్నారు. అనుమానితుల శాంపిల్స్ పరీక్షల కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే తైవాన్కు చెందిన ఓ వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతనికి చికిత్స అందించారు. ఇతని రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఆయనకు నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో తిరుపతి వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
ఏపీలో ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ వైరస్ని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే..ప్రయాణీకులపై నిఘా పెట్టడం జరిగిందని, 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
* తెలుగు రాష్ట్రాలను కూడా కరోనా భయపెడుతోంది.
* హైదరాబాద్ లో ఒకే ఒక్క కరోనా రోగి ఉన్నాడు.
* ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.
* గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం కేరళలో పర్యటించనుంది.
* కరోనా సోకిన వారికి ఎలాంటి వైద్యం అందించి.. వ్యాధిని తగ్గించారన్న సమాచారాన్ని అధికారులు తెలుసుకోనున్నారు.
* చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
* చైనాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 3వేలకు పైగా పౌరులు మరణించగా.. 80వేల మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
* ప్రాణాంతక వైరస్.. చైనాతో పాటు 90 దేశాలకు విస్తరించింది.
* వైరస్ బారినపడి మరణించిన వారిలో చైనా తర్వాత అత్యధికంగా ఇటలీ ఉంది.
Read More : BS-6 వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఉండాల్సిందే..లేకపోతే బండిస్టార్ట్ కాదు
- Corona: దేశంలో కొత్తగా 11,739 కరోనా కేసులు
- Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
- College Admissions : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి జూన్ 25 నుండి దరఖాస్తుల ఆహ్వానం
- Job Notification : ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బోధనా సిబ్బంది పోస్టులకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ
- CM Jagan : డ్రై ఫ్లవర్ టెక్నాలజీ కళాకృతులకు సీఎం జగన్ ఫిదా
1Enforcement Directorate: మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే మంత్రి సత్యేందర్ జైన్
2Chandrababu On Amaravati Lands : జగన్కు అమరావతి భూములు అమ్మే హక్కు ఎక్కడిది? చంద్రబాబు ఫైర్
3Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
4Agnipath: అగ్నిపథ్ కింద ఉద్యోగాలకు ఎయిర్ఫోర్స్కు 4 రోజుల్లో 94,000 దరఖాస్తులు
5Mega154: మెగాస్టార్కు విలన్ దొరికాడా..?
62024 Lok Sabha polls: అందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టారు: మమతా బెనర్జీ
7JubileeHills Gang Rape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
8Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
9Kerala : డ్రగ్స్ కేసులో నిందితుడైన ప్రముఖ నటుడు ఆత్మహత్య
10మహారాష్ట్ర తర్వాత తెలంగాణేనా? బండి కామెంట్స్ వెనుక..?
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?
-
China Solar Plant : డ్రాగన్ దూకుడు.. 2028 నాటికి అంతరిక్షంలో చైనా ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్..!
-
Bullet Song: సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ సాంగ్..!
-
iPhone 14 : ఈ సెప్టెంబర్లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Ram Charan: మళ్లీ అమృత్సర్ చెక్కేస్తున్న చరణ్.. ఈసారి దేనికో తెలుసా?
-
CM Jagan : అమ్మ ఒడి మూడో విడత డబ్బులు పంపిణీ చేసిన సీఎం జగన్
-
CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
-
Most Expensive Pillow : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు