Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు

ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్‌.... ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.

Murder : రూ.500 కోసం ప్రాణం తీశాడు

Murder

Man murder : ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, చిన్నపాటి గొడవలు హత్యలకు దారితీస్తున్నాయి. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోకుండా ఘర్షణలకు దిగుతున్నారు. అది కాస్త చంపుకునే వరకు వెళ్తోంది. చిన్న గొడవలను కాస్తా పెద్దిదిగా చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. మావనవత్వం మంట గలిసితోంది. డబ్బే పరమావధిగా మారింది. డబ్బు కోసం ఏమీ చేయడానికైనా వెనుకాడటం లేదు.

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.500 కోసం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్‌…. ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.

hyderabad : డబ్బుల కోసం సొంత మామనే హత్య చేసిన అల్లుడు

అనంతరం వారిపై కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో రావూరి ఆశీర్వాదం అనే వ్యక్తి చనిపోయాడు. ఆనందరావు అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో్ అతడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.